అనంతపురం జిల్లాలో కర్ణాటక అధికారుల బృందం పర్యటన..! ఎందుకంటే..?
ఏపీలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వాలంటరీ వ్యవస్థ ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యవస్థ ఇతర రాష్ట్రాలకు ఆదర్శం అవుతుంది. కర్ణాటక ప్రభుత్వం...