ఇప్పుడు మాఅమ్మ ఉంటే అరగంట క్లాస్ పీకేది ఏవిటే సుందరం ఉల్లిపాయలు కిలో వంద రూపాయిలా ఎవరైనా వింటే నవ్వుతారు రెండు కిలోల బియ్యం వస్తాయి చిత్తం..కానీ బియ్యంతో కూర వండలేవు అవునే మనలాటివాళ్ళం...
“ప్రకృతి మొత్తం పంచేంద్రియాల కూడికలూ తీసివేతలే” అన్నాడట ఓ తాత్వికుడు. దాని మాట ఎలావున్నా మన ప్రభుత్వాల విధానాలు మొత్తం కూడికలూ తీసివేతల సమాహారమేనని కేంద్ర ప్రభుత్వం మరోసారి రుజువు చేసింది. ముఖ్యంగా పౌరసత్వ...
ఆతిష్ తసీర్ ఒసిఐ కార్డు విషయంలో మొన్న ‘పెన్ ఇంటర్నేషనల్’ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఒక లేఖ రాసింది. తసీర్ ఒసిఐ హోదా రద్దు విషయంలో నిర్ణయం మార్చుకోవాల్సిందిగా ఆ లేఖ ద్వారా...