NewsOrbit

Tag : latest maharashtra news

టాప్ స్టోరీస్

పవార్‌ను ముగ్గులోకి దింపేందుకు మోదీ విఫలయత్నం!

Siva Prasad
సుప్రియా సూలేకు ప్రధాని మోదీ కేంద్ర మంత్రి పదవి ఇస్తామన్నారు: పవార్  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) పూనే: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనతో కలిసి పని చేద్దామని ప్రతిపాదించినట్లు ఎన్‌సిపి నేత శరద్ పవార్...
రాజ‌కీయాలు

‘మోదీ ప్రతిపాదనను తిరస్కరించా’!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో ఎస్సీపీ, బీజేపీ కలిసి పని చేద్దామని ప్రధాని మోదీ ప్రతిపాదించిన మాట వాస్తవమేనని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. అయితే, తాను దాన్ని తిరస్కరించానని చెప్పారు. “మనిద్దరి...
టాప్ స్టోరీస్

పంకజ పోస్ట్ వెనుక ఆంతర్యం ఏంటి ?

Mahesh
ముంబై: బీజేపీ నాయకురాలు, మాజీ మంత్రి పంజక ముండే పార్టీ మారనున్నారా? బీజేపీకి గుడ్ బై చెప్పి.. మహారాష్ట్రలోని సంకీర్ణ కూటమిలో చేరేందుకు రంగం సిద్ధం చేస్తున్నారా ? తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల...
టాప్ స్టోరీస్

ఫేక్ న్యూస్: సుప్రియా సూలే, ఠాక్రే సోదరి కోడలా ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రేకి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేకి కుటుంబం పరంగా సంబంధాలు ఉన్నాయా ? సుప్రియా సూలే భర్త సదానంద్ బాల్ ఠాక్రేకి...
టాప్ స్టోరీస్

ఉద్ధవ్ బలపరీక్ష.. అజిత్‌ వ్యూహమేంటి ?

Mahesh
ముంబై: మహారాష్ట్రలో కొలువుదీరిన ‘మహా వికాస్ అఘాడీ’ ప్రభుత్వం శనివారం విశ్వాస పరీక్ష ఎదర్కోనుంది. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఉద్దవ్ థాక్రే నేడు బలపరీక్షకు సిద్దమయ్యారు. మధ్యాహ్నం రెండు గంటలకు మహారాష్ట్ర అసెంబ్లీ...
టాప్ స్టోరీస్

డిప్యూటీ సీఎంగా మళ్లీ అజిత్ పవార్ ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మ‌హారాష్ట్రలో కొలువుదీరిన శివ‌సేన‌, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవి ఎవరికి ఇస్తారు ? అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. దేవేందర్ ఫడ్నవీస్‌తో కలిసి డిప్యూటీ...
టాప్ స్టోరీస్

‘మహా’ పోస్టర్లు.. బాల్ ఠాక్రేతో ఇందిరా గాంధీ!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో ‘మహా వికాస్ అఘాడీ’ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఆసక్తికర పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లలో శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ ఠాక్రేతో పాటు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఫొటోలను...
న్యూస్

సామ్నా బాధ్యతలకు ఉద్దవ్ విరామం

sharma somaraju
ముంబాయి: శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే నేడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్ననేపథ్యంలో కీలక బాధ్యతల నుండి తప్పుకున్నారు.శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకుడి బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రిగా...
టాప్ స్టోరీస్

ఉద్ధవ్ ఠాక్రే అనే నేను…

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి సన్నద్ధమవుతోంది. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే గురువారం(నవంబర్ 28) సాయంత్రం 6.40 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దాదర్‌లోని శివాజీపార్క్‌...
టాప్ స్టోరీస్

‘మహా’ ఆసక్తికర దృశ్యం!

Mahesh
ముంబై: మహారాష్ట్ర ప్రొటెం స్పీకరు కొత్తగా ఎన్నికైన కాళిదాస్ కొలంబ్కార్ శాసనసభ్యులతో బుధవారం ఉదయం ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, ఎమ్మెల్యేలు అజిత్ పవార్, ఛుగన్ భుజ్ బల్, ఆదిత్యథాకరే, రోహిత్ పవార్...
టాప్ స్టోరీస్

మహారాష్ట్ర అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా కాళిదాస్

Mahesh
ముంబై: మహారాష్ట్ర ప్రొటెం స్పీకర్ గా బీజేపీ ఎమ్మెల్యే కాళిదాస్ కొలంబ్కర్ నియమితులయ్యారు. ఆయనతో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం స్వీకారం చేయించనున్నారు....
టాప్ స్టోరీస్

‘మహా’ స్పీకర్ ఎన్నికలో మతలబు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ మహారాష్ట్ర డ్రామాలో ఇప్పుడు మరో అంశం వచ్చి చేరింది. విశ్వాసపరీక్షకు ఎంత సమయం ఇవ్వాలన్న విషయంలో అభిప్రాయబేధాలు ఉన్నాయిగానీ అసలు విశ్వాసపరీక్ష జరగాలా వద్దా అన్న విషయంలో రెండు...
టాప్ స్టోరీస్

‘మహా’ సెగలు.. ‘ప్రజాస్వామ్యం ఖూనీ’!

Mahesh
న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం పార్లమెంట్‌ను తాకింది. మహారాష్ట్రలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ‘నేను ఓ ప్రశ్న అడగాలని అనుకున్నాను. కానీ, మహారాష్ట్రలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది....
టాప్ స్టోరీస్

‘మహా’ బలపరీక్షపై రేపు ఉదయం సుప్రీం తీర్పు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం బలపరీక్షపై మంగళవారం ఉదయం 10:30 గంటలకు ఉత్తర్వులు ఇస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. గంట 20  నిముషాల సేపు ఇరు వైపులా వాదనలు...
టాప్ స్టోరీస్

‘బలనిరూపణ అవసరం లేదు.. మద్దతు లేఖలు ఇవ్వండి’

Mahesh
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ కు ఇచ్చిన మద్దతు లేఖలను తమకు సోమవారం(నవంబర్ 25) ఉదయం 10.30లోగా సమర్పించాలని కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆదివారం శివసేన, ఎన్సీపీ,...
టాప్ స్టోరీస్

‘మహా’ రాజకీయం.. ప్రజలే పిచ్చోళ్లు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్ర రాజకీయాలు అనేక మలుపు తిరుగుతున్నాయి. అనూహ్య పరిణామాల మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ శనివారం(నవంబర్ 23) ప్రమాణస్వీకారం చేశారు....
టాప్ స్టోరీస్

‘శత్రువును మరింత దగ్గరగా ఉంచు’!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ముంబై మహారాష్ట్ర పరిణామాలతో దిగ్భ్రాంతికి గురయిన కాంగ్రెస్ పార్టీ ఫడ్నవీస్ ప్రమాణస్వీకారాన్ని ప్రజాతీర్పుకు వ్యతిరేకంగా నమ్మక ద్రోహానికి పాల్పడడం కింద అభివర్ణించింది. తెల్లారేసరికి ఎదురయిన షాక్‌కు కాంగ్రెస్ నాయకుడు మిలింద్...
టాప్ స్టోరీస్

‘నడి రోడ్డుపై ‘మహా’రాజకీయ వ్యభిచారం’

sharma somaraju
గుంటూరు: మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శించారు. రాజకీయ విలువలు తుంగలో తొక్కారని ఆయన మండిపడ్డారు. మహారాష్ట్రలో నడి రోడ్డుపై రాజకీయ వ్యభిచారి జరుగుతోందంటూ...
టాప్ స్టోరీస్

మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ ప్రతిష్ఠంభనకు తెరపడింది. మహారాష్ట్ర సీఎంగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ మేరకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. శుక్రవారం సాయంత్రం...
టాప్ స్టోరీస్

‘మహా’ సస్పెన్స్.. ప్రకటన ఎప్పుడు ?

Mahesh
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ తుది దశకు చేరింది. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటుపై ఈ రోజు తుది ప్రకటన చేసే అవకాశం ఉంది. శివసేనకు సీఎం పదవిని ఇచ్చేందుకు...
టాప్ స్టోరీస్

ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం ఎప్పుడు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. శివసేనతో కలిసి స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఎన్సీపీ, కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నాయి. గురువారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ...
టాప్ స్టోరీస్

శివసేనకు సిఎం:ఎన్‌సిపి,కాంగ్రెస్ అంగీకారం

sharma somaraju
ముంబాయి: మహారాష్ట్రలో శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి), కాంగ్రెస్‌ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం అయ్యింది. దీనికి ఆయా పార్టీల నాయకులు కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించారు.ఈ కార్యక్రమానికి మూడు...
టాప్ స్టోరీస్

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన!

Mahesh
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు తగిన మద్దతు సాధించడంలో ప్రధాన పక్షాలైన బీజేపీ, శివసేన, ఎన్సీపీ విఫలమవడంతో రాష్ట్రపతి పాలన విధించారు. కేంద్ర తీర్మానంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతకం చేశారు. దీంతో మహారాష్ట్రలో నెలకొన్న...
టాప్ స్టోరీస్

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ?

Mahesh
ముంబై: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో బీజేపీ, శివసేన, ఎన్సీపీలు విఫలమవడంతో రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి...
టాప్ స్టోరీస్

మహారాష్ట్రలో ఏం జరుగుతోంది ?

Mahesh
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతోంది. మూడో పెద్ద పార్టీగా ప్రభుత్వం ఏర్పాటుపై సన్నద్ధతను తెలియజేయాలంటూ ఎన్‌సీపీని రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆహ్వానించడంతో ఆ పార్టీ అధినేత శరద్ పవార్ వేగంగా...
టాప్ స్టోరీస్

మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమన్న బీజేపీ!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని బీజేపీ స్పష్టం చేసింది. ఈ మేరకు తన నిర్ణయాన్ని రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీకి తెలిపింది. తమ పార్టీకి సరిపడా బలం లేని కారణంగా ఈ...
టాప్ స్టోరీస్

‘మహా’ సంక్షోభం.. డెడ్ లైన్ టెన్షన్!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శుక్రవారం అర్ధరాత్రితో డెడ్ లైన్ ముగుస్తోంది. బీజేపీ శివసేనల మధ్య వివాదం ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో అసలు ప్రభుత్వం ఏర్పాటు అవుతుందా లేదా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. మహారాష్ట్ర...
టాప్ స్టోరీస్

ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సిద్ధం?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడి పది రోజులు గడిచినా ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. బీజేపీ-శివసేన కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత మెజార్టీ లభించినా పీటముడి వీడలేదు. 50-50...
టాప్ స్టోరీస్

ప్రభుత్వ ఏర్పాటుపై వీడని చిక్కుముడి!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో ఫ్రభుత్వం ఏర్పాటుపై ఇంకా ఉత్కంఠ తొలగలేదు. సీఎం పదవి ఎవరు చేపడతారన్నదానిపై బీజేపీ, శివసేన పార్టీల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. 50-50 ఫార్ములాకు కట్టుబడి తమకు కూడా సీఎం పదవి...
టాప్ స్టోరీస్

యూట్యూబ్ చూసి దొంగతనాలు!

Mahesh
నాగ్ పూర్: యూట్యూబ్ ఉంటే చాలు. ఇట్టే సమాచారమంతా మన ముందు పెట్టేస్తుంది. అయితే కొంతమంది దీన్ని అసాంఘిక కార్యకలాపాలు చేసేందుకు కూడా ఉపయోగిస్తున్నారు. మంచి విషయాలు తెలుసుకోవడానికే గాకుండా దొంగతనాలు ఎలా చేయాలో తెలుసుకోవడానికి...