కరోనాకి అనేక దేశాలు వణికిపోతున్నాయి. దేశాల ఆర్థికం అతలాకుతలం అవుతున్నాయి. ప్రతి వైరస్ కి మూల కారణం చికెనే అంటూ ప్రచారం ముందు మొదలవుతుంది. దానికి కరోనా కూడా ఆజ్యం పోసింది. ఇంకేముంది దేశవ్యాప్తంగా...
హైదరాబాద్: మైహోం రామేశ్వర్రావుకు భూకేటాయింపులపై హైకోర్టులో కాంగ్రెస్ ఎంపి రేవంత్రెడ్డి పిల్ దాఖలు చేశారు. నేడు పిల్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. రాయదుర్గంలో వందల కోట్ల విలువైన భూమిని మైహోమ్కు కేటాయించడంతో పాటు నిబంధనలకు...
హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి నెలకొంది. నాలుగు రోజుల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఎన్నికలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం అధికారులను ఆదేశించారు. 15 రోజుల్లో మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తి...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక త్వరలో జరగనుంది. మునిసిపల్ ఎన్నికల తరువాత, తాను తప్పుకుంటానని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో కొత్త అధ్యక్షుడు ఎవరవుతారన్న దానిపై...