33.7 C
Hyderabad
March 31, 2023
NewsOrbit

Tag : latest news updates

న్యూస్

Karnataka:  హిజాబ్ వివాదం..కీలక నిర్ణయం తీసుకున్న కర్ణాటక సర్కార్..

somaraju sharma
Karnataka: కర్ణాటక రాష్ట్రాన్ని హిజాబ్ వివాదం కుదిపేస్తోంది. వస్త్రధారణపై రెండు వర్గాల విద్యార్ధుల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ సీఎం వైఎస్ జగన్..

somaraju sharma
CM YS Jagan: ప్రభుత్వ పరిపాలనలో తనదైన మార్కు చూపిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మరో బృహత్తర కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ప్రజలకు గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా పరిపాలనను చేరువ చేసిన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Employees Protest: ఉద్యమాన్ని ఉధృతం చేసిన ఉద్యోగ సంఘాలు..రిలే దీక్షలు..నిరసన ప్రదర్శనలు..

somaraju sharma
AP Employees Protest: ఏపిలో నూతన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందజేసిన ఉద్యోగ సంఘాలు తమ ఉద్యమాన్ని ఉధృతం చేశాయి. పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

TDP MLC: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుకు బిగ్ షాక్ ..కేసు నమోదు చేసిన సీఐడీ..ఎందుకంటే..?

somaraju sharma
TDP MLC: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, మాజీ ఏపి ఎన్జీవో సంఘ నేత అశోక్ బాబుపై ఏపి సీఐడీ కేసు నమోదు చేసింది. సర్వీసు రికార్డుల్లో తప్పుడు సమాచారం ఇచ్చారనే అభియోగంపై ఏపి సీఐడీ...
జాతీయం న్యూస్

Sania Mirza: కీలక నిర్ణయాన్ని ప్రకటించి టెన్నీస్ అభిమానులకు షాక్ ఇచ్చిన సానియా మీర్జా.. 

somaraju sharma
Sania Mirza:  భారత్ టెన్నీస్ స్టార్ సానియా మీర్జా క్రీడాభిమానులకు షాక్ ఇచ్చింది. భారత టెన్నీస్ స్టార్ ప్లేయర్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. టెన్నీస్ నుండి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించింది. 2022 సీజన్ తన చివరిదని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu: చంద్రబాబుకి హెల్ప్ చేసిన సాక్షి పత్రిక ఆర్టికల్..వింతలకే వింత ఇది..!

somaraju sharma
Chandrababu: గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి జూలకంటి బ్రహ్మరెడ్డి ప్రధాన అనుచరుడు తోట చంద్రయ్య (35) ఇటీవల ప్రత్యర్ధుల చేతిలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనను...
తెలంగాణ‌ న్యూస్

Spekar Pocharam: మరో సారి కరోనా బారిన పడ్డ తెలంగాణ స్పీకర్ పోచారం

somaraju sharma
Spekar Pocharam: దేశ వ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ కొనసాగుతోంది. సామాన్యులు మొదలు కొని అనేక మంది ప్రముఖులు, సెలబ్రిటీలు, ప్రజా ప్రతినిధులు కోరనా బారిన పడుతున్నారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుని జాగ్రత్తలు...
జాతీయం న్యూస్

Panjab Elections: ఈసీకి పంజాబ్ సీఎం కీలక సూచన..! ఈసీ ఆ సూచన ఆమోదిస్తుందా..?

somaraju sharma
Panjab Elections: కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ఉత్తర ప్రదేశ్ తో సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల అసెంబ్లీ...
న్యూస్

Covid Cases: దేశంలో భారీగా విజృంభిస్తున్న కరోనా.. ఈ రోజు ఎన్ని కేసులంటే..

somaraju sharma
Covid Cases: దేశంలో కరోనా థర్డ్ వేవ్ కొనసాగుతోంది. భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా దేశంలో 2,68,833 కోవిడ్ కేసులు నమోదు కాగా 1,22,684 మంది డిశ్చార్జ్ అయ్యారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

TTD News: తిరుమల శ్రీవారికి రూ.కోట్ల విరాళం అందించిన భారత్ బయోటెక్..

somaraju sharma
TTD News: తిరుమల శ్రీవారికి భారత్ బయోటెక్ భారీ విరాళాన్ని అందించింది. టీటీడీ అన్న ప్రసాదం ట్రస్ట్ కు రూ.2 కోట్ల విరాళాన్ని అందజేశారు ఆ సంస్థ అధినేత శ్రీకృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లాలు....
తెలంగాణ‌ న్యూస్

Telangana Congress: కాంగ్రెస్ క్యాడర్‌ కు గుడ్ న్యూస్ అందించిన టీపీసీసీ నేత రేవంత్ రెడ్డి ..

somaraju sharma
Telangana Congress: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం తెలంగాణ పీసీసీ ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. మునుపెన్నడూ లేని విధంగా క్యాడర్ కోసం ఓ ప్రత్యేక పథకాన్ని తీసుకువచ్చింది. ప్రస్తుతం పలు  ప్రాంతీయ పార్టీల్లో కార్యకర్తల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Night Curfew: ఏపీలో నైట్ కర్ఫ్యూ వాయిదా… మళ్లీ ఎప్పటి నుండి అంటే..?

somaraju sharma
Night Curfew: ఏపిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నేటి నుండి రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే సంక్రాంతి పండుగ నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూను వాయిదా...
న్యూస్

Omicron Effect: కీలక నిర్ణయం తీసుకున్న సీఎం స్టాలిన్.. మరో సారి లాక్ డౌన్..కానీ..

somaraju sharma
Omicron Effect: దేశంలో కరోనా మహమ్మారి మరో సారి పంజా విసురుతోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కల్గిస్తోంది. రోజు వారి కేసుల నమోదు 90 వేలకు పైగా చేరుకోవడంతో థర్డ్ వేవ్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena: జనసేన ఉండగా మరో పార్టీ ఎందుకు..? ఎవరి కోసమంటూ హరిరామ జోగయ్య సంచలన కామెంట్స్..!!

somaraju sharma
Janasena: ఇటీవల హైదరాబాద్ లో వివిధ రాజకీయ పార్టీల్లోని కాపు సామాజిక వర్గ నేతలు భేటీ కావడం, అదే క్రమంలో ముద్రగడ పద్మనాభం ఎస్సీ, బీసీ నేతలతో సమావేశం నిర్వహించడంపై రాజకీయ వర్గాల్లో రకరకాలుగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

PRC: క్లైమాక్స్ దశకు చేరుకున్న ఉద్యోగుల అంశం..! నేడు సీఎం జగన్ తో భేటీ..!!

somaraju sharma
PRC: ఏపి ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీతో సహా ఇతర సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతోంది. సంక్రాంతి పండుగకు ముందే సీఎం జగన్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో...
న్యూస్

Central Guidelines: కేంద్రం ఆదేశాలు.. కోవిడ్ వస్తే ఐసోలేషన్ లో ఏడురోజులు ఉంటే చాలు

somaraju sharma
Central Guidelines: దేశంలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో బాధితులు పది రోజుల పాటు హోం ఐసోలేషన్ లో ఉండాలని ఇంతకు ముందు కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Employees JAC: రేపు సీఎం జగన్ తో ఉద్యోగ సంఘాల భేటీ..? సంక్రాంతికి గుడ్ న్యూస్ ఖాయమే..!!

somaraju sharma
AP Employees JAC: పీఆర్సీతో సహా 70 డిమాండ్ల పై ఏపి ఉద్యోగ సంఘాలు మరో మారు ఆందోళనకు సన్నద్దం అవుతున్న నేపథ్యంలో జగన్మోహనరెడ్డి సర్కార్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధం అవుతుందట....
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BJP Vs TRS: కేసిఆర్ పై పశ్చిమ బెంగాల్ స్ట్రాటజీ అమలు చేస్తున్న బీజేపీ..? ‘దీదీ’లా తట్టుకుంటారో లేదో..!?

somaraju sharma
BJP Vs TRS: తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ రాజకీయ ఎత్తుగడలు మామూలుగా ఉండవు. మాటల మాంత్రికుడుగా ప్రజల్లో సెంటిమెంట్ ను రాజేసి దాన్ని తన పార్టీ గెలుపునకు వాడుకోవడంలో దిట్ట. కేసిఆర్ కు ప్రత్యేకంగా...
న్యూస్

Delhi CM: కరోనా బరినపడ్డ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌

somaraju sharma
Delhi CM: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో మళ్లీ ఆంక్షలను విధిస్తున్నారు. అనేక మంది ప్రముఖులు, రాజకీయ పార్టీల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: సినిమా టికెట్ల అంశంపై తొలి సారి స్పందించిన సీఎం జగన్..! ఏమన్నారంటే..?

somaraju sharma
CM YS Jagan: రాష్ట్రంలోని పేదలకు మంచి చేయాలని చూస్తే ప్రతిపక్షాలు వివిధ వ్యవస్థల ద్వారా అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా పత్తిపాడులో శనివారం వైఎస్ఆర్ పెన్షన్...
న్యూస్

Good News: పెన్షన్ దారులకు కేంద్రం గుడ్ న్యూస్..

somaraju sharma
Good News: కేంద్ర ప్రభుత్వ పెన్షన్ దారులకు గుడ్ న్యూస్ చెప్పింది. పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్స్ సమర్పించేందుకు గడువును పెంచింది. ఫిబ్రవరి 28, 2022 వరకూ పెంచుతూ ప్రకటన విడుదల చేసింది. దేశంలోని...
న్యూస్

MP Raghurama: వైసీపీ రెబల్ ఎంపి రఘురామకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ లో బిగ్ షాక్..

somaraju sharma
MP Raghurama: వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజుకు చెందిన కంపెనీకి జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ లో బిగ్ షాక్ తగిలింది. రఘురామకు చెందిన ఇండ్ భారత్ ధర్మల్ పవర్ లిమిటెడ్ దాఖలు...
తెలంగాణ‌ న్యూస్

KTR: కేంద్రానికి మంత్రి కేటిఆర్ హెచ్చరిక..! చేనేతలు తిరగబడతారంటూ..!!

somaraju sharma
KTR: రైతాంగ పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం నూతన సాగు చట్టాలను వెనక్కు తీసుకున్న సంగతి. ఇప్పుడు తాజా నూతన సంవత్సరం నుండి పలు వస్తువులకు జీఎస్టీ పెంపునకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YCP MLA: వైసీపీ మహిళా ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..! అంబేద్కరిస్టులు గుస్సా..!!

somaraju sharma
YCP MLA: ఏపిలో గత కొద్ది రోజులుగా ఏదో ఒక వివాదం హాట్ టాపిక్ మారుతూ వస్తుంది. మొన్న వంగవీటి రాధ వ్యాఖ్యల దుమారం., ఆ తరువాత సోము వీర్రాజు చీప్ లిక్కర్ వ్యాఖ్యలు,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Government: ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ ఊరట..! ఆ బకాయిలు విడుదల చేస్తూ జీవో విడుదల..!!

somaraju sharma
AP Government: తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టిన నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో పడింది. అందులో భాగంగా తొలుత డీఏ విడుదలకు...
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Jagan: జగన్ సీరియస్ నిర్ణయం..! వాళ్ళందరూ క్యాబినెట్ నుండి ఔట్..!?

Srinivas Manem
YS Jagan: ఆంధ్రప్రదేశ్ లో మంత్రి వర్గ ప్రక్షాళన ఎప్పుడు..వైసీపీలో అలానే ఏపి రాజకీయ వర్గాల్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఎందుకంటే సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారం రోజునే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Central team Meets CM Jagan: జగన్ సర్కార్ పనితీరును ప్రశంసించిన కేంద్ర బృందం..!!

somaraju sharma
Central team Meets CM Jagan: ఏపిలో వరద నష్టం అంచనాకు వచ్చిన కేంద్ర బృందం జగన్ సర్కార్ పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించింది. గత మూడు రోజులుగా కేంద్ర బృందం వరద ప్రభావిత...
జాతీయం న్యూస్

Omicron Variant: డెల్టా కంటే ఒమైక్రాన్ ప్రమాదకరమైందా…? నిపుణులు ఏమంటున్నారంటే..?

somaraju sharma
Omicron Variant:  దక్షిణాఫ్రికాలో గత వారం వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ పై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఈ వేరియంట్ 13 దేశాలలో విస్తరించింది. కొత్త వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో...
ట్రెండింగ్ న్యూస్

Bill Gates: ఆడంబరంగా బిల్ గేట్స్ కుమార్తె వివాహ వేడుక..! ఖర్చు తక్కువేనంట..!ఎంతో తెలిస్తే అవ్వాక్కు అవ్వాల్సిందే..!!

somaraju sharma
Bill Gates: బిల్ గేట్స్ .. పెద్దగా పరిచయం చేయనక్కరలేని ప్రముఖ వ్యక్తి. ప్రపంచ కుబేరులలో ఒకరు. ఇప్పుడు ఆయన విషయం ఇప్పుడు ఎందుకు అంటే ఒక విశేషం ఉంది. బిలియనియర్ బిల్ గేట్స్...
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Sumanth: హీరో సుమంత్ వెడ్డింగ్ కార్డ్ వైరల్..!!

bharani jella
Sumanth: అక్కినేని నాగేశ్వరరావు మనవడు.. అక్కినేని నాగార్జున మేనల్లుడు.. హీరో సుమంత్ అందరికీ సుపరిచితమే.. ఇటీవల సుమంత్ వివాహం నిశ్చయమైంది.. ప్రస్తుతం కొవిడ్ నిబంధనలు సుమంత్ – పవిత్ర SP అని హైలైట్ చేస్తూ...
Featured ట్రెండింగ్ న్యూస్

TRS Leaders: అన్న కత్తితో.. తమ్ముడు గన్ తో..! టీఆరెస్ నాయకుల ఫ్యాక్షన్ తరహా వీరంగం..!!

Srinivas Manem
TRS Leaders:  తెలంగాణ రాష్ట్రంలో గన్ కల్చర్ ఇటీవల ఎక్కువవుతోంది.. నాయకులు తమకున్న పలుకుబడితో రివాల్వర్ లైసెన్స్ తెచ్చుకుని.. ఇష్టానుసారం వాడడం ఆ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తుంది. కొన్ని నెలల కిందట ఎంఐఎం నాయకుడు...
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

5G Network: 5జీ నెట్వర్క్ రాక.. ఆరోగ్యానికి ముప్పా..!? వాస్తవం ఏమిటంటే..!!

bharani jella
5G Network: భారత దేశంలో ప్రస్తుతం ఉన్న బ్రాడ్ బ్యాండ్, 4జీ సెల్యులర్ నెట్వర్క్ లు అన్ని కూడా వేగవంతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి.. త్వరలోనే భారత్లో 5జీ నెట్వర్క్ అందుబాటులోకి రానున్న సంగతి...
జాతీయం ట్రెండింగ్ న్యూస్

7th pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు శుభవార్త.. జూలై 1 నుంచి పెరగనున్న వేతనాలు..

bharani jella
7th pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త కరోనా కారణంగా గత మూడు విడతల డీఏ పెంపును వాయిదా వేసిన సంగతి తెలిసిందే.. తాజాగా కేంద్రం ఏడవ వేతన సంఘం సిఫార్సులను...
ట్రెండింగ్ న్యూస్

Gold Thief: ఐస్ క్రీమ్ తో పాటు 35 గ్రాముల బంగారాన్ని మింగేశాడు.. అసలేం జరిగిందంటే..!!

bharani jella
Gold Thief: ఏ దొంగ అయినా దొంగతనం చేస్తే ఎవ్వరికి తెలియని ప్రదేశంలోనూ దాచిపెడతాడు.. అయితే ఈ దొంగ మాత్రం వినూత్నంగా ట్రై చేశాడు.. ఒక దొంగ పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకునేందుకు పన్నిన...
ట్రెండింగ్ న్యూస్

SBI Alert: ఎస్బిఐ ఖాతాదారులకు అలర్ట్..!!

bharani jella
SBI Alert: దేశీయ అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఎస్బిఐ తన ఖాతాదారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది.. ఇటీవల సేవింగ్స్ డిపాజిట్ ఖాతాదారులకు విధించే సేవా ఛార్జీలు సవరించిన సంగతి...
ట్రెండింగ్ న్యూస్

Home Loan: తక్కువ వడ్డీతో సొంతింటి కల నెరవేర్చుకొండి..!!

bharani jella
Home Loan: సొంతిల్లు అందరి కల.. ఇల్లు కొనాలని ఎప్పటినుంచో అనుకున్నప్పటికీ బ్యాంక్ వడ్డీ రేట్లు చూసి వెనకడుగు వేస్తున్నారు.. అయితే వారికి కాస్త ఊరట కలిగించేలా గత దశాబ్దం కాలంలో ఎప్పుడు లేని...
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Corona vaccine: వ్యాక్సిన్ వేయించుకోండి.. మిలీనియర్ అవ్వండి..!!

bharani jella
Corona vaccine: కరోనాను అరికట్టడంలో భాగంగా అన్ని దేశాలు వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపునిచ్చారు.. అయితే వ్యాక్సిన్ వేయించుకోవడానికి ప్రజలు కొన్ని అపోహల కారణంగా వెనకడుగు వేస్తున్నారు.. ప్రజలు వ్యాక్సిన్ వేయించుకునేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు...
ట్రెండింగ్ న్యూస్

DRDO: 2 డీజీ సాచెట్ ధర నిర్ణయించిన రెడ్డీస్ ల్యాబ్స్..

somaraju sharma
DRDO: కోవిడ్ బాధితులకు కోసం డిఆర్డివో 2 డీజీ ఔషధం రూపొందించిన తెలిసిందే తాజాగా రెడ్డీస్ ల్యాబ్ 2 డీజీ ( డి ఆక్సి డి గ్లూకోజ్ ) ఒక్కోసారి సాచెట్ ధర రూ.990...
టాప్ స్టోరీస్

మోడీ నిర్ణయంపై ఊసులు.., ఊహలు…!

Srinivas Manem
ప్రస్తుతం దేశంలో…, సోషల్ మీడియాలో అత్యంత చర్చనీయాంశంగా మారిన వార్త ఇది. నిమిషాల వ్యవధిలో లక్షల మందికి చేరుతుంది. గంటల్లోనే కోట్లాది మందిని చేరింది. అదే… “వచ్చే ఆదివారం నుండి సోషల్ మీడియాకి దూరమవనున్నట్టు...
టాప్ స్టోరీస్

‘చంద్రబాబు భద్రత తగ్గించలేదు’

somaraju sharma
అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతను తగ్గించారంటూ ఆ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఏపీ డీజీపీ కార్యాలయం దీనిపై క్లారిటీ ఇచ్చింది. చంద్రబాబుకు కల్పిస్తున్న భద్రతలో ఎలాంటి మార్పు జరగలేదనీ,...
న్యూస్

ఎపిలో భారీగా అదనపు ఎస్పీల బదిలీలు

somaraju sharma
అమరావతి : ఆంద్రప్రదేశ్‌లో భారీగా అదనపు ఎస్పీల బదిలీలు జరిగాయి. వెయిటింగ్‌లో ఉన్న అయిదుగురుకి పోస్టింగ్‌లు లభించాయి. అలాగే మరో 20 మంది డీఎస్పీలకు అడిషనల్ ఎస్ పిలుగా పదోన్నతులు, 12 మంది నాన్...
టాప్ స్టోరీస్

నైపుణ్యాభివృద్ధి, ఐటి పాలసీపై జగన్ సమీక్ష

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఐటీపాలసీ, నైపుణ్యాభివృద్ధిపై సీఎం జగన్మోహన్ రెడ్డి సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం కొత్తగా 30 కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి...
టాప్ స్టోరీస్

షాతో సీఎం జగన్ 40నిముషాలు భేటీ!

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో ఎపి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సుమారు 40 నిముషాల పాటు భేటీ అయ్యారు. వీరి భేటీలో  ప్రధానంగా మండలి...
వ్యాఖ్య

ఏ పొయెట్రావెలాగ్

somaraju sharma
విమానం ఒక వింత పక్షి. దానికి కడుపులో కూడా రెక్కలుంటాయి. అవే ఎయిర్ హోస్టెస్ లు. లేకుంటే కూర్చున్నవాళ్లు కూర్చున్నట్టే ఎలా అలా ఎగురుతారు? ఆ మనోహర మాయావి రెక్కల సహారా లేకపోతే విహాయసంలో...
టాప్ స్టోరీస్

రాజధాని రైతుల విన్నూత్న నిరసన

somaraju sharma
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 55వ రోజుకు చేరాయి. నిరసన కార్యక్రమాలను శాంతియుతంగా కొనసాగిస్తున్నారు.  వివిధ రూపాల్లో ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్న  రైతులు, మహిళలు నేడు...
టాప్ స్టోరీస్

‘దిశ’ పోలీస్ స్టేషన్ యేనా!?

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు వారికి ప్రత్యేక పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసే ‘దిశ’ బిల్లు ఇంకా చట్టంగా మారక ముందే హడావుడిగా ముఖ్యమంత్రి వై ఎస్ జన్మోహన...
టాప్ స్టోరీస్

కియా’తరలింపు’పై దుమారం!?

somaraju sharma
అమరావతి: జాతీయ మీడియాలో వస్తున్న వ్యతిరేక కథనాలతో ఇప్పటికే చికాకు పడుతున్న వైసీపీ ప్రభుత్వానికి మరొక వ్యతిరేక కధనం వచ్చింది. అనంతపురం జిల్లాలో గత డిసెంబర్ లో ఉత్పత్తి ప్రారంభించిన’ కియా’ కార్ల కంపెనీ.....
టాప్ స్టోరీస్

జగన్ కు ఎన్ రామ్ ప్రశంసలు

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : పేద విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్య అందించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని ది హిందూ గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌ రామ్‌ ప్రశంసించారు....
టాప్ స్టోరీస్

‘రాజధాని రాష్ట్ర పరిధిలోని అంశం’

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై  లోక్‌సభలో కేంద్రం ప్రకటన చేసింది. టిడిపి ఎంపి  గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. రాజధాని ఏర్పాటు పై నిర్ణయం రాష్ట్రాలదేనని కేంద్రం...
టాప్ స్టోరీస్

‘ఈడి’కి అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ కేసు!?

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : అమరావతి రాజధాని ప్రాంతంలో  భూముల కొనుగోళ్లపై విచారణ జరపాలని కోరుతూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని సిఐడీ కోరింది. ఇప్పటికే ఇద్దరు మాజీ మంత్రులపై కేసు...