NewsOrbit

Tag : latest online news updates

టాప్ స్టోరీస్

తెలంగాణలో ర్యాలీల రగడ!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ర్యాలీలపై రాజకీయ రగడ చెలరేగుతోంది. శనివారం హైదరాబాద్ లో ర్యాలీలు, సభలు నిర్వహించేందుకు ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పోలీసుల అనుమతి కోరాయి. అయితే, శాంతి భద్రతల సమస్యలను సాకుగా...
టాప్ స్టోరీస్

వివేకా కేసు: బీజేపీ నేతపై సిట్ ప్రశ్నల వర్షం!

Mahesh
కడప: మాజీమంత్రి, వైసీపీ నేత వివేకానంద రెడ్డి హత్యకేసులో గురువారం మాజీమంత్రి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి సిట్ ఎదుట హాజరయ్యారు. వివేక కేసులో విచారణకు హాజరు కావాలంటూ సిట్ అధికారులు బుధవారం సీఆర్పీసీ...
న్యూస్

17 వరకూ ఏపి అసెంబ్లీ సమావేశాలు

sharma somaraju
అమరావతి: ఈ నెల 17వ తేదీ వరకూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బిఏసి సమావేశంలో సభ్యులు నిర్ణయించారు. కనీసం 15 రోజులు సభ నిర్వహించాలని విపక్షం పట్టు పట్టింది. ఈ క్రమంలో సుమారు అరగంటకు...
టాప్ స్టోరీస్

చంద్రబాబు ఎదుటే తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కడప జిల్లాలో తెలుగు తమ్ముళ్ల ఒకరిపై ఒకరు దాడులకు దిగడం తీవ్ర కలకలం రేపింది. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలోనే బాహాబహికి దిగారు. తమ పార్టీ అధినేత చూస్తున్నారన్న భయం...
టాప్ స్టోరీస్

సీఎం జగన్ తో వంశీ భేటీ.. వైసీపీలోకి ఆహ్వానిస్తారా ?

Mahesh
అమరావతి: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో వంశీ సమావేశమయ్యారు. మంత్రి కొడాలి నానితో కలిసి ఆయన జగన్‌ను కలిశారు. టీడీపీకి...
టాప్ స్టోరీస్

తొమ్మిది కేసుల్లో అజిత్ పవార్ కు క్లీన్ చిట్ ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ నేత అజిత్ పవార్ కు సంబంధించిన ఏ కేసునూ మూసివేయలేదని ఏసీబీ స్పష్టం చేసింది. అజిత్ పవార్ కు ఊరట కల్పిస్తూ.. ఆయనపై ఉన్న వేల కోట్ల...
టాప్ స్టోరీస్

‘సేవ్ ఆర్టీసీ’.. సమ్మెకు నో బ్రేక్!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె యథావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ లో నిర్వహించిన ఆర్టీసీ జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని...
టాప్ స్టోరీస్

‘పవార్ వెంటే మా అడుగు’

Mahesh
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణం స్వీకారం చేయడంతో ఎన్సీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వెంట ఉన్నారని...
న్యూస్

మంత్రి ఎర్రబల్లి కాన్వాయ్ వాహనం పల్టీ:ఇద్దరు మృతి

sharma somaraju
హైదరాబాద్: రాష్ట్ర పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కాన్వాయ్‌ వాహనంలోని ఒక వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మంత్రి ఎర్రబల్లి క్షేమంగా...
Right Side Videos టాప్ స్టోరీస్

చిరుతను తరిమికొట్టిన ముళ్ల పంది!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) చిరుత పులిని చూస్తే ఏ జంతువైనా, మనిషి అయినా భయపడి పారిపోతారు. కానీ, రహదారిపై ఓ ముళ్ల పంది మాత్రం తన ముళ్లతో చిరుతను బెంబేలెత్తించింది. తనతో పెట్టుకుంటే ఎంత పెద్ద...
టాప్ స్టోరీస్

‘మంచి పనులు చేస్తుంటే ఆడిపోసుకుంటున్నారు’

sharma somaraju
అమరావతి: ప్రజా సంక్షేమం కోసం మంచి పనులు చేస్తుంటే ప్రతిపక్షాల నాయకులు ఆడిపోసుకుంటున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా గురువారం తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో వైఎస్ఆర్...
టాప్ స్టోరీస్

ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం ఎప్పుడు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. శివసేనతో కలిసి స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఎన్సీపీ, కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నాయి. గురువారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ...