NewsOrbit

Tag : latest politics news

రాజ‌కీయాలు

నేతలు నేటి వాక్కులు

sharma somaraju
ఈ రోజు రాష్ట్రంలోని పలువురు నాయకులు ప్రెస్ మీట్, ప్రకటనల ద్వారా మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారో సంక్షిప్తంగా….. హోమ్ శాఖ మంత్రి మేకతోటి సుచరిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలకు వివిధ నూతన...
టాప్ స్టోరీస్

పోలీసుల వలన కాదు… ఆర్మీ రావాల్సిందే…!

sharma somaraju
పోలీసుల వలన కాదు… ఆర్మీ రావాల్సిందే… సిఏఏపై ఈశాన్య ఢిల్లీలో రెండు రోజులుగా అల్లర్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. 48 గంటలుగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పరిస్థితి పోలీసుల అదుపులో లేదు, ఆర్మీ...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

వైసీపీకి “రాజ్యసభ” తలనొప్పులే…!

Srinivas Manem
మేకపాటికి ఇస్తే అదే జిల్లాకి చెందిన మస్తానయ్యకి ఇవ్వలేం. మస్తానయ్య పార్టీలో చేరినప్పుడు హామీ ఇచ్చిన ప్రకారం రాజ్యసభ ఇవ్వాలి. మరి సీనియర్ మేకపాటికి ఇవ్వకపోతే కష్టం…! వైవికి ఇవ్వాలంటే బోస్ కి ఇవ్వలేం....
బిగ్ స్టోరీ

పిన్నీసు, సెంపిన్నీసు అన్నిటికీ కరోనా దెబ్బ…!

Srinivas Manem
హెడ్డింగు చూడగానే అదేంటి కరోనా మనుషులకు కదా సోకుతుంది…! మరి పిన్నీసు, సెంపిన్నీసులకు ఆ వైరస్ ఏంటి అనే డౌటనుమానం రావచ్చు…! పిన్నీసు, సెంపిన్నీసులకే కాదు… కొద్దీ రోజులు ఆగితే ఛార్జర్లు, ఫోన్లు, ఎలక్ట్రానిక్...
సెటైర్ కార్నర్

విందుకు పిలుపు రాలేదెందుకు?

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇచ్చిన విందులో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. సూటు వేసుకుని మెరిసిపోతున్న కేసీఆర్ ట్రంప్...
టాప్ స్టోరీస్ న్యూస్

భారత్ అమెరికాల మధ్య ఒప్పందాలివే…!

Srinivas Manem
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం మొతేరా స్టేడియం ప్రారంభించి ప్రసంగించిన ట్రంప్, తరువాత తాజ్ ని సందర్శించారు. నేడు ఇరు దేశాల మధ్య...
టాప్ స్టోరీస్

ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఢిల్లీ: ఏప్రిల్లో ముగియనున్న రాజ్యసభ సీట్లకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 26న రాజ్యసభ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటంచింది. దేశ వ్యాప్తంగా మొత్తం...
టాప్ స్టోరీస్ న్యూస్

ఢిల్లీలో ఏం జరుగుతుంది…?

Srinivas Manem
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీసాయి. సోమవారం రాత్రి మొత్తం ఈశాన్య ఢిల్లీలో పరిస్థితులు అత్యంత ఉద్రిక్తతలు నడుమ హింస చెలరేగింది. పోలీసులు, నిరసనకారులు మధ్య జరిగిన ఘర్షణలో ఏడుగురు...
టాప్ స్టోరీస్ ఫ్లాష్ న్యూస్

రక్షణ ఒప్పందంపై ట్రంప్ సై…!

Srinivas Manem
    ట్రంప్ నామస్మరణతో దేశం అదిరిపోతోంది. భారత్ యావత్ ఇప్పుడు ట్రంప్ చర్చ నడుస్తుంది. ప్రధాని మోడీ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన “నమస్తే ట్రంప్” ఇప్పుడు ట్విట్టర్ లో టాప్ లో ఉంది....
టాప్ స్టోరీస్

మూడు నెలల్లో విచారణ… నిందితుడికి ఉరి..!

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) వర్షిణి హత్యకేసులో నిందితుడు రఫికి ఉరిశిక్ష రాష్ట్రంలో సృష్టించిన ఆరేళ్ల బాలికపై అత్యాచారం హత్య సంఘటన ముద్దాయిపై తుది తీర్పు సోమవారం వెలువడింది. అతనికి ఉరి శిక్ష విధిస్తూ...
టాప్ స్టోరీస్

దిశ చట్టంపై కేంద్రంలో కదలిక…!

Srinivas Manem
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదిశ చట్టంపై కేంద్రం లో ముందడుగు పడింది. మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడి చేసిన వారిని నేరం రుజువైతే 21 రోజుల్లోనే ఉరి తీయాలనే ఉద్దేశంతో ఈ బిల్లుని ఏపీశాసనసభ...
Right Side Videos

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం భారత్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షక ఆదరణ పొందిన బాహుబలి...
టాప్ స్టోరీస్

చిరంజీవి మళ్ళీ ఆ తప్పు చేస్తాడా…?

sharma somaraju
పోలికల్ మిర్రర్  ఈ మధ్య సామజిక మాధ్యమాల్లో ఒక వార్తా విపరీతంగా చక్కర్లు కొడుతోంది…! ప్రముఖ వెబ్ సైట్లు లోనూ, వెబ్ ఛానళ్లలోనూ, కొన్ని టివి ఛానళ్లలోనూ అదే వార్త చక్కర్లు కొడుతోంది. అదే...
రాజ‌కీయాలు

‘బాబు కొత్త నాటకం చైతన్య యాత్ర’

sharma somaraju
అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబుఫై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదిక గా విమర్శనాస్త్రాలు సంధించారు. ‘పదవి పోయిన తర్వాత కూడా చంద్రబాబు తన మాజీ పిఎస్ తో రోజుకి...
టాప్ స్టోరీస్

జమ్మూకశ్మీర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా

sharma somaraju
శ్రీనగర్‌ : శాంతి భద్రతల నేపథ్యంలో జమ్ముకాశ్మీర్‌లో వచ్చే నెల నిర్వహించాల్సిన పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. శాంతిభద్రతలకు సమస్య తలెత్తే అవకాశముందని సంబంధిత ఏజెన్సీల నుంచి హెచ్చరికలు రావడంతో ఈ ఎన్నికలను వాయిదా...
టాప్ స్టోరీస్

జమ్మూకశ్మీర్‌లో ఎన్ కౌంటర్:ముగ్గురు ఉగ్రవాదులు హతం

sharma somaraju
శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య నేటి ఉదయం జరిగిన  ఎదురుకాల్పులలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…పుల్వామా జిల్లా త్రాల్‌ సెక్టార్‌లో  ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారం రావడంతో భద్రతాబలగాలు నిర్బంధ...
టాప్ స్టోరీస్

‘చంద్రబాబు భద్రత తగ్గించలేదు’

sharma somaraju
అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతను తగ్గించారంటూ ఆ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఏపీ డీజీపీ కార్యాలయం దీనిపై క్లారిటీ ఇచ్చింది. చంద్రబాబుకు కల్పిస్తున్న భద్రతలో ఎలాంటి మార్పు జరగలేదనీ,...
రాజ‌కీయాలు

‘విశాఖ ల్యాండ్ పూలింగ్ నిలిపివేయాలి’

sharma somaraju
విశాఖపట్నం: విశాఖలో ల్యాండ్‌ పూలింగ్‌ కార్యక్రమాన్ని తక్షణమే నిలిపేయాలని కోరుతూ రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కు వ్యవ సాయ కార్మికసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంక టేశ్వర్లు, సిపిఎం విశాఖజిల్లా కార్యదర్శి కె...
రాజ‌కీయాలు

‘నాయకుల నేటి వాక్కులు’

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఈ రోజు రాష్ట్రంలోని పలువురు నాయకులు ప్రెస్ మీట్, ప్రకటనల ద్వారా మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారో సంక్షిప్తంగా…. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు టీడీపీ అధినేత,...
న్యూస్

అమరావతి రైతుల దీక్షలకు జాతీయ కిసాన్ సంఘీభావం

sharma somaraju
అమరావతి: అమరావతి రాజధానిలో రైతులు, కూలీలు, ప్రజలు చేస్తున్న పోరాటలకు మద్దతుగా జాతీయ రైతు నాయకులతో కూడిన బృందం మంగళవారం రైతుల దీక్షా శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలిపారు. అఖిలభారత కిసాన్‌ సభ ఉపాధ్యక్షులు...
టాప్ స్టోరీస్

కెసిపి సంస్థల అధినేత విఎల్ దత్ ఇకలేరు

sharma somaraju
చెన్నై: ప్రముఖ వ్యాపారవేత్త, కేసీపీ సంస్థల అధినేత వెలగపూడి లక్ష్మణదత్‌ (82) చెన్నై ఎగ్మోర్‌లోని తన స్వగృహంలో గుండెపోటుతో మృతిచెందారు.  లక్ష్మణదత్‌కు భార్య ఇందిరా దత్‌, కుమార్తె కవిత ఉన్నారు. మద్రాసు తెలుగు సమాఖ్య...
న్యూస్

ఏపీలో 8 మంది సీనియర్ ఐపీఎస్ ల బదిలీ

sharma somaraju
అమరావతి: ఎపీలో ఎనిమిది మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా కుమార్‌ విశ్వజిత్‌, సీఐడీ డీఐజీగా సునీల్‌ కుమార్‌ నాయక్, రోడ్‌ సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా...
రాజ‌కీయాలు

సిఎం జగన్ ను జయసుధ ఎందుకు కలసిందంటే..!

sharma somaraju
అమరావతి: వైసీపీ నాయకురాలు, ప్రముఖ సినీ నటి జయసుధ మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. తన కుమారుని వివాహానికి హాజరుకావాల్సిందిగా కోరారు. వివాహ ఆహ్వాన పత్రికను సీఎం వైఎస్‌ జగన్‌కు...
టాప్ స్టోరీస్

గవర్నర్ దృష్టికి మండలి పంచాయతీ!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపీ శాసనమండలి చైర్మన్, కార్యదర్శి మధ్య జరుగుతున్న వ్యవహారం చివరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వద్దకు చేరింది. సిఆర్డిఏ రద్దు, వికేంద్రేకరణ బిల్లులకు సంబంధించి సెలెక్ట్ కమిటీ వేయాలన్న...
న్యూస్

కేంద్ర బకాయిలకై మంత్రి నాని వినతి

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ఎఫ్‌సిఐ నుంచి రావాల్సిన నాలుగు వేల కోట్లు బకాయిలు త్వరితగతిన విడుదల చేయాలని కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ను ఎపీ పౌర సరఫరాల...
టాప్ స్టోరీస్

బాబోరి “చైతన్య” యాత్ర…!

sharma somaraju
 పొలిటికల్ మిర్రర్  డబ్భై ఏళ్ల వయసు…! నిండా నిండిన ఆత్మరక్షణ ధోరణి… భవిష్యత్ పై బోలెడంత బెంగ… రేపటికి తనతో ఎవరుంటారో, ఎవరు మారతారో తెలియని గందరగోళం… చుట్టూ తరుముకొస్తున్న కేసుల ఆందోళన ఒకవైపు…!...
రాజ‌కీయాలు

రేపటి నుండి చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: వైసీపీ ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి కలుగుతున్న నష్టాలను ప్రజలకు వివరించడానికి రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్యయాత్రను చేపడుతున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. వైసీపీ...
న్యూస్

ఎపిలో భారీగా అదనపు ఎస్పీల బదిలీలు

sharma somaraju
అమరావతి : ఆంద్రప్రదేశ్‌లో భారీగా అదనపు ఎస్పీల బదిలీలు జరిగాయి. వెయిటింగ్‌లో ఉన్న అయిదుగురుకి పోస్టింగ్‌లు లభించాయి. అలాగే మరో 20 మంది డీఎస్పీలకు అడిషనల్ ఎస్ పిలుగా పదోన్నతులు, 12 మంది నాన్...
రాజ‌కీయాలు

నేడు ఉప రాష్ట్రపతి వెంకయ్యతో టీడీపీ ఎమ్మెల్సీల భేటీ

sharma somaraju
అమరావతి : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో నేటి సాయంత్రం ఢిల్లీలోని ఆయన నివాసంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీల ప్రతినిధి బృందం భేటీ కానున్నది. శాసనమండలి రద్దు నిర్ణయం అప్రజాస్వామికమనీ, రద్దుకు ఆమోదించవద్దనీ టీడీపీ...
న్యూస్

కర్నూల్ లో నేడు సిఎం జగన్ పర్యటన ఇలా

sharma somaraju
అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కర్నూలులో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ‘డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు’ మూడో దశ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు నాడు-నేడు కార్యక్రమంలో...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

పీకే అంటే ఎంత “మమతో”…!

Srinivas Manem
పొలిటికల్ మిర్రర్  పీకేపై ఈగ కూడా వాలకూడదు. పీకేకి దోమ కూడా కుట్టకూడదు. పికెపై కనీసం మారు మనిషి నీడ పడకూడదు. పీకే మన రాష్ట్రానికి ‘ముఖ్యమంత్రి’ స్థాయి ఉన్న ముఖ్య అతిథి. ఈ...
రాజ‌కీయాలు

”నాయకుల నేటి వాక్కులు”

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఈ రోజు రాష్ట్రంలోని పలువురు నాయకులు ప్రెస్ మీట్, ప్రకటనల ద్వారా మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారో సంక్షిప్తంగా…. వైసీపీ ఎంఎల్ఏ గుడివాడ అమరనాధ్ 2 వేల కోట్ల అవినీతి...
టాప్ స్టోరీస్

నిర్భయ దోషులకు డెత్ వారెంట్ జారీ:మార్చి 3న ఉరి

sharma somaraju
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులకు ఎట్టకేలకు ఉరి తీత తేది ఖరారు అయింది. మార్చి మూడవ తేదీ  ఉదయం ఆరు గంటలకు వారిని ఉరితీయాలని ఢిల్లీ  పటియాలా హౌస్‌...
టాప్ స్టోరీస్

నైపుణ్యాభివృద్ధి, ఐటి పాలసీపై జగన్ సమీక్ష

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఐటీపాలసీ, నైపుణ్యాభివృద్ధిపై సీఎం జగన్మోహన్ రెడ్డి సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం కొత్తగా 30 కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి...
టాప్ స్టోరీస్

ఆడపడుచులకు శుభవార్త:పెండింగ్ పెళ్లి కానుకల నిధులు విడుదల

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపీలోని పేదింటి ఆడపడుచులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభవార్త తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పెళ్లి కానుకుల కోసం పెండింగ్‌లో ఉన్న రూ.270 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది....
న్యూస్ సినిమా

శంషాబాద్ ఏసిపితో ఆర్జీవి భేటీ ఎందుకంటే..!

sharma somaraju
హైదరాబాద్ : దిశ ఘటనపై సినిమా తీయాలని నిర్ణయించుకున్న సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నేడు శంషాబాద్ ఏసిపిని కలిశారు. దిశ ఘటనకు  సంబంధించిన వివరాలను సమగ్రంగా తెలుసుకుంటున్నారు. ఇటీవలే దిశ కేసులో ఎన్...
న్యూస్

మైదాన ప్రాంతంలో స్పైస్ జెట్ అత్యవసర ల్యాండింగ్

sharma somaraju
అనంతపురం: మైసూర్ నుండి బళ్లారి జిందాల్ ఫ్యాక్టరీ కి వెళుతున్న జెట్ విమానానికి సాంకేతిక లోపం తలెత్తడంతో అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం ఎరడికేర గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో అత్యవసర పరిస్థితుల్లో నేలపైకి...
టాప్ స్టోరీస్

పిఎస్ వద్ద ‘బాబు’ పాస్ వర్డ్ మరిచినట్లున్నారు!’

sharma somaraju
అమరావతి : ఇంత బతుకు బతికి ఇంటెనక… అన్నట్లుగా ఉంది చంద్రబాబు పరిస్థితి అని ఎద్దేవా చేశారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి. ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబుపై విజయసాయి రెడ్డి...
న్యూస్

ఢిల్లీలో ఎన్ కౌంటర్:ఇద్దరు నేరస్తులు హతం

sharma somaraju
న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో నేటి ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్ లో ఇద్దరు నేరస్తులు హతమయ్యారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ సెల్ చేపట్టిన ఈ ఆపరేషన్‌లో రాజా ఖురేషీ, రమేశ్ బహదూర్ అనే ఇద్దరు...
న్యూస్

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం:8మంది మృతి

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలోని యవత్‌మాల్‌లో  సోమవారం  ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం పాలైయ్యారు. ప్రయాణికులతో వెళుతున్న ఒక పికప్‌వ్యాన్ వంతెనపై నుంచి పడటంతో ఈ ప్రమాదం జరిగింది....
బిగ్ స్టోరీ

పవన్ కి కాషాయమా..? కషాయమా..?

Srinivas Manem
వైసీపీతో కలిస్తే బీజేపీతో కటీఫ్…! అమరవతిపై హామీతోనే బీజేపీతో దోస్తీ…! అమరావతి ఒక్క అంగుళం కూడా కదలదు..! జనసేనను ఏ పార్టీలోనూ విలీనం చేయం…! సీఏఏ, ఎన్ఆర్సి వలన ఎవరికీ నష్టం ఉండదు…! ఈ...
టాప్ స్టోరీస్

ఐపీఎల్ 13వ సీజన్ షెడ్యూల్ విడుదల

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ముంబయి: ఐపీఎల్‌ 13వ సీజన్‌ పూర్తి షెడ్యూల్‌ విడుదలయింది. ఐపీఎల్‌ నిర్వాహకులు వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించారు. గత ఏడాది ఫైనల్‌కు చేరిన ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌...
న్యూస్

ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ శ్రీనాథ్‌కు కేబినెట్‌ హోదా

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌  దేవిరెడ్డి శ్రీనాథ్‌కు ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. సీనియర్‌ పాత్రికేయుడైన శ్రీనాథ్‌ను ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం గత ఏడాది నవంబరు...
టాప్ స్టోరీస్

గ్రామ వాలంటీర్లపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!

sharma somaraju
కర్నూలు: అధికార పార్టీ ఎమ్మెల్యేనే వాలంటీర్ వ్యవస్థ పై అవినీతి ఆరోపణలు చేయడం తీవ్ర సంచలనం కల్గించింది. కర్నూల్ జిల్లా మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల దగ్గర గ్రామ...
రాజ‌కీయాలు

’17న జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నాలు’

sharma somaraju
అమరావతి : కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 17న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నట్టు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. గత అయిదున్నర సంవత్సరాలుగా కేంద్రంలోని బీజేపీ...
న్యూస్

‘విశాఖ భూకుంభకోణంపై సిబిఐ దర్యాప్తు చేయాలి’

sharma somaraju
విశాఖపట్నం: విశాఖ భూకుంభకోణంపై సీబీఐ లేదా జుడీషియల్ విచారణ జరపాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ  డిమాండ్ చేశారు. విశాఖ భూకుంభకోణంపై సిట్‌ను విస్తృత పరిచినా ఉపయోగం ఉండదని ఆయన అన్నారు. ఈ సిట్...
న్యూస్

ఎపిలో భారీగా డిఎస్పిల బదిలీ

sharma somaraju
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం వెయిటింగ్ లో ఉన్న 37 మంది డి ఎస్ పిలకు పోస్టింగ్ లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురు డి ఎస్ పి లను హెడ్ క్వార్టర్స్ కు...
రాజ‌కీయాలు

‘బిజెపికి వైసీపీ అనుకూలపక్షమే!’

sharma somaraju
విజయవాడ: బిజెపికి అతి విశ్వాసమైన మిత్రపక్షం వైసిపియేనని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ విమర్శించారు. మెజార్టీ ప్రజలకు వ్యతిరేకంగా ఏన్ ఆర్ సికి ఓటేసి వచ్చి ఇక్కడ నీతులు చెబుతున్నారని అన్నారు. నిన్న ఢిల్లీ...
వ్యాఖ్య

పిడుక్కీ బిచ్చానికీ ఒకే మంత్రమా?

Siva Prasad
అనగనగా ఓ పేదబ్రాహ్మణుడు. అతనేం చదువుకోనూలేదు – ఏ పనీ చెయ్యడమూ రాదు. ఫలితంగా అతగాడు కులవృత్తి అయిన పౌరోహిత్యం గానీ, మరో కులవృత్తి అయిన పఠన-పాఠనాలు  కానీ  చెయ్యలేకపోయాడు. గత్యంతరంలేక యాయవారం చేసుకుని...
రాజ‌కీయాలు

‘ఎవరు ముసలివాల్లో తేల్చుకుందామా!?’

sharma somaraju
అమరావతి: మంత్రి బొత్స సత్యనారాయణకు టిడిపి ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు ట్విట్టర్ వేదికగా  సవాల్ విసిరారు. ఎవరు యువకులు – ఎవరు ముసలివాళ్ళు అనేది తేల్చుకుందామా అని ప్రశ్నించారు. టీడీపి అధినేత, ప్రతి పక్ష...