NewsOrbit

Tag : latest telangana news

తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

నయా నిజాం కేసిఆర్ అంటూ జేపీ నడ్డా ఫైర్

sharma somaraju
తెలంగాణ సీఎం కేసిఆర్ .. మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ బాటలోనే నడుస్తూ నయా నిజాంలా తయారైయ్యారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ముగింపు...
ట్రెండింగ్ రాజ‌కీయాలు

KCR: కిన్నెర మొగిల‌య్య‌కు.. ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా కేసీఆర్ ప్రభుత్వం ముందడుగు..!!

sekhar
KCR: జానపద కళాకారుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగిల‌య్య‌కు కేసీఆర్ ప్రభుత్వం గతంలో కోటి రూపాయల నగదుతో పాటు హైదరాబాద్ లో ఇల్లు మంజూరు చేయటం తెలిసిందే. అయితే ఈ ప్రకటన చేసి...
జాతీయం న్యూస్

Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మోడీ, షా, రాహుల్

sharma somaraju
Telangana Formation Day: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన వేడుకల్లో సీఎం కేసిఆర్ పాల్గొని...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Revanth Reddy: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలంటూ రేవంత్ ఘాటు వ్యాఖ్యలు

sharma somaraju
Revanth Reddy: తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ గూటికి చేరిన విషయం తెలిసిందే. వారిపై అనర్హత వేటు వేయాలని నాడు కాంగ్రెస్ పార్టీ...
రాజ‌కీయాలు

ధర్మపురి సీటు ఎవరిది?

Mahesh
జగిత్యాల: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. 120 మున్సిపాలిటీల పరిధిలోని అనేక వార్డుల్లో ఇప్పటికే విజయం సాధించగా.. పలు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పోటి ఇస్తోంది. జగిత్యాల...
టాప్ స్టోరీస్

జగన్‌ హాజరు కావాల్సిందే: న్యాయమూర్తి!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో సిబిఐ, ఈడి కోర్టులో ఏపి సిఎం జగన్‌కు మళ్లీ చుక్కెదురైనది. ఈడి కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపునకు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. తన...
టాప్ స్టోరీస్

ప్రశాంతంగా మునిసిపల్ ఎన్నికలు!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్: చెదురు మదురు సంఘటనలు మినహా తెలంగాణ వ్యాప్తంగా పురపాలక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది.  ఉదయం నుండే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్‌ల బారులు తీరి ఓటు...
రాజ‌కీయాలు

శైలజానాధ్‌కు ఏపి కాంగ్రెస్ పగ్గాలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడుగా సీనియర్ నేత,  మాజీ మంత్రి సాకే శైలజానాధ్ నియమితులైయ్యారు. అదే విధంగా కార్యనిర్వహక అధ్యక్షుడుగా సీనియర్ నేత తులసిరెడ్డి, మస్తాన్ వలీను పార్టీ అధిష్టానం...
టాప్ స్టోరీస్

మంత్రి మల్లారెడ్డి ఫోన్ ఆడియో కలకలం!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ మునిసిపల్ ఎన్నికల వేళ.. టీఆర్ఎస్ టికెట్ ఇప్పించేందుకు మంత్రి మల్లారెడ్డి, డబ్బులు డిమాండ్ చేశారని చెబుతూ ఉన్న ఆడియో కలకలం రేపుతోంది. బోడుప్పల్‌కు చెందిన టీఆర్ఎస్ నేత రాపోలు రాములుతో మల్లారెడ్డి మాట్లాడిన...
టాప్ స్టోరీస్

కెసిఆర్‌తో జగన్ భేటీ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి భేటీ అయ్యారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 11న హైదరాబాద్ వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
టాప్ స్టోరీస్

‘సీఎం పదవి చిచ్చు.. కేసీఆర్ ప్రాణాలకు ముప్పు’!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణాలకు ముప్పు ఉందా? కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చేయాలంటూ టీఆర్ఎస్ పార్టీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయా ? కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో...
టాప్ స్టోరీస్ సినిమా

‘మా’లో మరో సారి విభేదాలు బహిర్గతం!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాదు: తెలుగు సినీ పరిశ్రమలో హీరోల మధ్య ఉన్న విబేధాలు మరో సారి బహిర్గతం అయ్యాయి. హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్ వేదికగా మూవీ ఆర్టిస్ అసోసియేషన్ (మా) నూతన సంవత్సర...
న్యూస్

కారుతో ఎస్ఐని ఢీకొట్టిన యువకులు

Mahesh
వికారాబాద్: న్యూ ఇయర్ రోజు తాగుబోతులు మద్యం మత్తులో రెచ్చిపోయారు. కారుతో బీభత్సం సృష్టించారు. వికారాబాద్ లోని నవాబ్ పేట్ ఎస్సైని కొందరు యువకులు కారుతో ఢీ కొట్టారు. న్యూ ఇయర్ కావడంతో.. అనంతగిరి...
టాప్ స్టోరీస్

ఉత్తమ్ స్థానంలో ఎవరు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక త్వరలో జరగనుంది. మునిసిపల్ ఎన్నికల తరువాత, తాను తప్పుకుంటానని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో కొత్త అధ్యక్షుడు ఎవరవుతారన్న దానిపై...
టాప్ స్టోరీస్

కాబోయే సీఎం నేను కాదు: కేటీఆర్

Mahesh
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత తెలంగాణకు కాబోయే సీఎం తానేనని జరుగుతన్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ తర్వాత కాబోయే సీఎం కేటీఆరే అంటూ ఇటీవల మంత్రి శ్రీనివాస్...
టాప్ స్టోరీస్

రాయపాటి నివాసాలపై సిబిఐ దాడులు

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి:టిడిపి నేత, మాజీ ఏంపి రాయపాటి సాంశివరావు నివాసం, కార్యాలయాలలో సిబిఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏపి, తెలంగాణతో పాటు కర్నాటక, ఢిల్లీలో కూడా ఏకకాలంలో ఈ దాజులు...
టాప్ స్టోరీస్

పుర’పోరు’కు మూడు పార్టీలు దూరం?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ‌లో మున్సిప‌ల్ ఎన్నిక‌ల గ‌డువు త‌రుముకొస్తోంది. ప్రధాన పార్టీల‌న్నీ ఎన్నిక‌లకు సిద్ధం అవుతున్నాయి. అయితే, గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసి చ‌తికిల‌ప‌డిన పార్టీల్లో మాత్రం ఇప్ప‌టికీ ఉలుకూప‌లుకూ లేదు....
టాప్ స్టోరీస్

మూడు రాజధానులపై కేటీఆర్ ఏమన్నారంటే?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారంపై దుమారం కొనసాగుతోంది. అమరావతి నుంచి రాజధానిని తరలించొద్దని ఆప్రాంత రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అయితే, మూడు రాజధానుల అంశంపై తెలంగాణ ఐటీ, మున్సిపల్ మంత్రి...
టాప్ స్టోరీస్

తెలంగాణలో ర్యాలీల రగడ!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ర్యాలీలపై రాజకీయ రగడ చెలరేగుతోంది. శనివారం హైదరాబాద్ లో ర్యాలీలు, సభలు నిర్వహించేందుకు ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పోలీసుల అనుమతి కోరాయి. అయితే, శాంతి భద్రతల సమస్యలను సాకుగా...
టాప్ స్టోరీస్

కేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత ఆయన తనయుడు, మంత్రి కేటీఆరే తదుపరి సీఎం అవుతారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ దేశమంతా కేసీఆర్ వైపు.....
న్యూస్

అత్యాచారాలకు నిరసనగా మౌన దీక్ష

Mahesh
హైదరాబాద్: తెలంగాణలో బలహీన వర్గాలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా డిసెంబర్ 24వ తేదీన ఇందిరా పార్క్ వద్ద మౌన దీక్ష చేస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ బూటకపు...
టాప్ స్టోరీస్

దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్ట్‌మార్టం!

Mahesh
హైదరాబాద్: దిశ హత్యాచార కేసులో నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దిశ హత్య కేసు నిందితుల మృతదేహాల అప్పగింతపై శనివారం హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్రసింగ్‌...
టాప్ స్టోరీస్

నిబంధనలు ప్రజలకేనా.. మంత్రికి వర్తించవా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) నిబంధనలు పౌరులకు మాత్రమే.. మాకు కాదు.. మేం ఏం చేసినా అడిగేవారు లేరు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు కొందరు రాజకీయ నాయకులు. తాజాగా తెలంగాణ విద్యుత్ మంత్రి జగదీశ్ రెడ్డి నిబంధనలకు...
టాప్ స్టోరీస్

ఆడియో లీక్ వ్యవహారమే కరీంనగర్ కలెక్టర్ బదిలీకి కారణమా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్‌ అహ్మద్‌ పై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది.  మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే రసమయితో నెలకొన్న వివాదం నేపథ్యంలో బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే...
టాప్ స్టోరీస్

ఇందూరుకు పసుపు బోర్డు లేనట్లే!

Mahesh
నిజామాబాద్: లోక్‌సభ ఎన్నికలకు ముందు తనను గెలిపిస్తే నెల రోజుల్లోనే పసుపు బోర్డును తీసుకొస్తానని చెప్పిన నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇప్పుడు మాట మార్చారు. పసుపు బోర్డు సాధ్యం కాదని.. రైతులకు లాభాలు వచ్చేలా...
బిగ్ స్టోరీ వ్యాఖ్య

చట్టాలతో చెలగాటమా!?

Siva Prasad
తెలంగాణ పోలీసులు హైదరాబాద్‌లో నలుగురి ప్రాణం తీసినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఆకాశానికెత్తారు. కాల్చి చంపింది పోలీసులయితే ముఖ్యమంత్రికి హాట్సాఫ్ చెప్పడం ఏమిటి? ఎందుకంటే అది...
టాప్ స్టోరీస్

దిశ కేసు నిందితులపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సానుభూతి!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ చాలా బాధాకరమంటూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆలేరులో జరిగిన ఓ కార్యక్రమంలో...
టాప్ స్టోరీస్

ఎన్‌కౌంటర్‌పై ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రశ్నల వర్షం!

Mahesh
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులను జాతీయ మానవహక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్సీ) బృందం విచారించింది. ఎన్‌కౌంటర్‌ జరిగిన తీరును సభ్యులు అడిగి తెలుసుకున్నారు. నిందితులు తమపై దాడిచేసిన తీరును పోలీసులు ఎన్‌హెచ్‌ఆర్సీ...
టాప్ స్టోరీస్

‘హ్యాట్సాఫ్ టు కేసీఆర్.. ఎన్‌కౌంటర్‌ను సమర్ధిస్తున్నా’

Mahesh
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడాన్ని తాను సమర్ధిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్నారు. దిశ కేసులో నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయంపై ఏపీ అసెంబ్లీలో...
టాప్ స్టోరీస్

ఎన్‌కౌంటర్ పై హైకోర్టులో లాయర్ల వాగ్వాదం!

Mahesh
హైదరాబాద్: దిశ కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ వ్యవహారం లాయర్ల మధ్య వివాదానికి కారణమైంది. సోమవారం తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో వాగ్వాదానికి దిగారు లాయర్లు. ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాదులపై పలువురు లాయర్లు నిరసన...
టాప్ స్టోరీస్

కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. కిలో రూ.200!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఉల్లి ధరలు సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇకనైనా తగ్గుతాయేమోనని ఆశగా ఎదురు చూస్తున్న సామాన్యులకు రోజు రోజుకూ మరింత షాక్ ఇస్తూ.. రాకెట్‌...
టాప్ స్టోరీస్

తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ నేతల అలక ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కాంగ్రెస్‌లో బీసీలకు అన్యాయం జరుగుతోందా ? తెలంగాణ కాంగ్రెస్‌లో ఒకం వర్గమే రాజ్యమేలుతోందా ?కాంగ్రెస్ పార్టీలో కులాల ఆధిపత్యం తారాస్థాయికి చేరింది. తెలంగాణలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న బీసీలకు...
టాప్ స్టోరీస్

తెలంగాణలో తొలి జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదు

Mahesh
హైదరాబాద్: తెలంగాణలో తొలి జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదైంది. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని సుబేదారి స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. శాయంపేట పరిధి గోవిందాపూర్‌కు చెందిన 24 ఏళ్ల ఏళ్ల యువతి కనిపించడం లేదంటూ ఆమె...
టాప్ స్టోరీస్

ఎన్‌హెచ్‌ఆర్సీపై దిశ తల్లిదండ్రులు తీవ్ర అగ్రహం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) నమోదుచేయడాన్ని దిశ కుటుంబసభ్యులు తీవ్రంగా తప్పబడుతున్నారు. తమ కుమార్తె చనిపోయినప్పుడు ఈ జాతీయ మానవ హక్కుల సంఘం ఎందుకు...
టాప్ స్టోరీస్

ఎన్‌కౌంటర్‌పై హక్కుల కమిషన్ దృష్టి!

Mahesh
న్యూఢిల్లీ: వెటర్నరీ డాక్టర్ దిశపై హత్యాచారానికి పాల్పడ్డ నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ హైదరాబాద్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటాగా కేసు నమోదు చేసిన...
టాప్ స్టోరీస్

చట్టం పని చట్టం చేసింది: సజ్జన్నార్

sharma somaraju
హైదరాబాద్: దిశ కేసులో నిందితులు పారిపోయే ప్రయత్నంలో పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో పాటు పోలీసుల వద్ద ఉన్న రెండు రివాల్వర్‌లు లాక్కొని ఫైర్ ఓపెన్ చేయడంతో ఆత్మరక్షణ కోసం తమ సిబ్బంది...
టాప్ స్టోరీస్

‘రేపిస్టులపై దయ అవసరం లేదు’!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అత్యాచారం చేసిన నిందితులపై దయ చూపాల్సిన అవసరం లేదని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. పలు అత్యాచార కేసుల్లో క్షమాభిక్ష కోసం పెట్టుకున్న పిటిషన్లపై సమీక్ష జరగాల్సిన అవసరం ఉందన్నారు....
టాప్ స్టోరీస్

‘కోర్టుల ద్వారా తక్షణ న్యాయం లభించాలి’

sharma somaraju
అమరావతి: ఆడ పిల్లల వైపు వక్రబుద్దితో చూడాలంటేనే భయపడే విధంగా కఠినాతి కఠినమైన చట్టాలు రావాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఆయన...
టాప్ స్టోరీస్

సమాజ వైఫల్యం ‘దిశ’గానే..!

Siva Prasad
  ‘దిశ’ హత్యాచారం నిందితుల ఎన్‌కౌంటర్ వార్తకు దేశం యావత్తూ నిద్ర లేచింది. దిశ విషయంలో జరిగిన అమానుషం ఎంత సంచలనం సృష్టించిందో ఈ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్ కూడా అంతే సంచలనం సృష్టించింది....
టాప్ స్టోరీస్

దిశకు న్యాయం..  ప్రత్యూష కేసులో ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశ కేసులో జరిగిన న్యాయం.. తన కుమార్తె విషయంలో జరగలేదని దివంగత నటి ప్రత్యూష తల్లి సరోజిని దేవి అన్నారు. దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో శుక్రవారం ప్రత్యూష...
న్యూస్

వాళ్లు సామాన్యులు కాబట్టేగా కాల్చేశారు!?

sharma somaraju
విజయవాడ: దిశపై అఘాయిత్యానికి పాల్పడి, హత్యచేసిన వారు సామాన్యులు, ఎటువంటి రాజకీయ అండదండలు లేవు కాబట్టే తేలిగ్గా కాల్చి చంపేశారని అయేషా మీరా తల్లి శంషాద్‌బేగం అన్నారు. తన కుమార్తె విషయంలో ఇప్పటికీ ఎందుకు...
టాప్ స్టోరీస్

‘న్యాయం కాదిది అన్యాయం’: చెన్నకేశవులు భార్య

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశ హత్యాచారం కేసులో నలుగురు నిందితులను పోలీసులు చటాన్ పల్లి వద్ద ఎన్ కౌంటర్ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్న వేళ.. నిందితుల కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర...
వ్యాఖ్య

ఒక పనైపోయిందా..?

Siva Prasad
హమ్మయ్య ఒక పనైపోయింది కదా! కూతుళ్ళున్న ప్రతి తల్లిదండ్రుల కన్న పేగుల్ని కాల్చేసిన ఆ ఘటనకు బాధ్యులైన ఆ నలుగురినీ కాల్చేశారు కదా! ఆందోళనకు దిగిన యావత్తు ప్రజానీకం  ఇక ఊపిరి పీల్చుకుంటుందా? అందరికీ...
టాప్ స్టోరీస్

అప్పుడు వరంగల్.. ఇప్పుడు సైబరాబాద్.. సీన్ రిపీట్

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశవ్యాప్తంగా సంచలనం రేపిన వెటర్నరీ డాక్టర్‌ దిశ హత్యకేసులో నిందితులు ఎన్‌కౌంటర్ లో మృతి చెందడంతో సీపీ సజ్జనార్‌ పేరు మార్మోగుతోంది. 2008 వరంగల్‌లో జరిగిన యాసిడ్ దాడి నిందితుల ఎన్‌కౌంటర్...
టాప్ స్టోరీస్

సాహా సజ్జనార్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌

Mahesh
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులోని నిందితులను శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంపై సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాహో...
రాజ‌కీయాలు

భగవద్గీత శ్లోకాన్ని ట్వీట్ చేసిన హోంమంత్రి

sharma somaraju
అమరావతి: దిశ హత్యాచార కేసు నిందితులు ఎన్‌కౌంటర్‌కు గురి అవ్వడంపై ఏపి హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ భగవద్గీత శ్లోకాన్ని ట్వీట్ చేశారు. ‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్|...
టాప్ స్టోరీస్

ఎన్‌కౌంటర్ తో దిశ ఆత్మకు శాంతి: తల్లిదండ్రులు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశా హత్యాచారం కేసులో నిందితుల ఎన్ కౌంటర్ తో తమకు న్యాయం జరిగిందిని వెటర్నరీ వైద్యురాలు దిశ తల్లిదండ్రులు అన్నారు. దిశ మరణించిన పది రోజులకు న్యాయం జరిగిందని, ఇందుకు...
టాప్ స్టోరీస్

జయహో ‘తెలంగాణ పోలీస్’ అంటూ నినాదాలు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) డాక్టర్ దిశను హత్యాచారం చేసిన నలుగురు నిందితుల ఎన్ కౌంటర్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. దిశ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేశారని తెలియడంతో చుట్టుపక్కల వారు పెద్దఎత్తున ఘటనాస్థలికి...
న్యూస్

దిశ హత్య: ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు గ్రీన్ సిగ్నల్

sharma somaraju
హైదరాబాద్: దిశ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు సమ్మతిస్తూ న్యాయస్థానం ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. జిల్లా కోర్టుకు స్పెషల్ కోర్టు హోదా ఇస్తూ...
టాప్ స్టోరీస్

వివాదాస్పదమవుతున్న జనసేనాని వ్యాఖ్యలు

sharma somaraju
అమరావతి: మతాల మధ్య గొడవ పెట్టేది హిందూ రాజకీయ నాయకులే అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. పవన్ వ్యాఖ్యలను బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్రంగా ఖండించారు....