అమరావతి: పాదయాత్ర సమయంలో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేరవేర్చారు. వైద్య ఆరోగ్య శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఉన్నతాధికారులతో సిఎం జగన్మోహనరెడ్డి సమీక్ష జరిపారు. ఈ...
న్యూఢిల్లీ: దక్షిణాదిలో, ముఖ్యంగా తమిళనాడులో భగ్గుమన్న హిందీ వ్యతిరేకతకు కేంద్రం తలొగ్గింది. దక్షిణాది రాష్ట్రాలలోని విద్యార్ధులు కూడా తప్పనిసరిగా హిందీ భాష నేర్చుకోవాలన్న నిబంధనను నూతన విద్యావిధానం ముసాయిదా నుంచి తొలగించింది. మారిన 2019...
అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోది ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్లు హజరు కావడం లేదు. విజయవాడలో వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ...
అమరావతి: రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో ప్రతి 50 ఇళ్లకూ ఒకరు చొప్పున నాలుగు లక్షల మంది గ్రామ వలంటీర్లను నియమించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. గురువారం విజయవాడలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే...
యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ , హై టెక్నికల్ వేల్యూస్ చిత్రం `సాహో`. శ్రద్ధాకపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. హాలీవుడ్...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేసిన వెంటనే వై,ఎస్. జగన్ మోహన్ రెడ్డి వృద్ధాప్య పించన్ రెండు వేల రూపాయల నుంచి 2250 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. దానికి సంబంధించిన ఫైలుపై మొదటి...
అమరావతి: కత్తులు దూసుకోవడం కాదు, కరచాలనం చేసుకుంటూ పరస్పర సహకారంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి...
అమరావతి: నవ్యాంధ ప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి గురువారం మధ్యాహ్నం 12.23గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నర్శింహన్ జగన్మోహనరెడ్డితో...
న్యూఢిల్లీ: బిజెపిని రెండవసారి ఘన విజయం వేపు నడిపించిన నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. రాష్ట్రపతి భవన్ ముందున్న స్థలంలో ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీ...
అమరావతి: జనరంజక పాలన అందించి అభిమానుల హృదయాల్లో దేవుడుగా ముద్రవేసుకున్న దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహనరెడ్డి నవ్యాంధ్ర ప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ వరుణ దేవుడూ...
అమరావతి: వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి టిడిపి అధినేత చంద్రబాబు హజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. చంద్రబాబుకు జగన్ నేరుగా ఫోన్ చేసి ఆహ్వానించారని ప్రచారం జరిగింది. అయితే జగన్ ఫోన్ చేసిన సమయంలో...
న్యూఢిల్లీ: ఎన్నికలలో పరాజయానికి నైతక బాధ్యతగా తాను నాయకత్వంనుంచి తప్పుకుంటానని పట్టుబడుతున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎందరు చెప్పినా మనసు మార్చుకోవడం లేదు. పార్టీ నేడు ఎదుర్కొంటున్న సంక్షోభంలో నాయకత్వ బాధ్యత నుండి...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సోషల్ మీడియాలో సెలబ్రిటీల వైరల్ వీడియోలు, ఫోటోలకు నెటిజన్లు ఆసక్తిగా తిలకిస్తుండడం, లైక్లు ఇవ్వడం, కామెంట్లు పోస్ట్ చేయడం సర్వసాధారణం. కొందరు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వీడియోలు,...
అమరావతి: రాష్ట్రంలో టిడిపి నేతలు నేటికీ వనరుల దోపిడీ కొనసాగిస్తూనే ఉన్నారని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆరోపించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తక్షణమే చర్యలు తీసుకోవాలని విజయసాయి రెడ్డి...
గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు తన రివ్యూలలో కలెక్టర్లను పొగడటం అనుమానాలకు తావిస్తోందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరులో మంగళవారం కన్నా విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు తనకు సంబంధించిన కలెక్టర్లను పెట్టుకుని ఎన్నికలను మేనేజ్ చేస్తున్నారని...
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మరోసారి టిడిపినే విజయభేరి మోగిస్తుందనీ, చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావటం తథ్యమనీ ఆ పార్టీ నేత,ఎంపి జేసి దివాకర్రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. పసుపు-కుంకుమ, పెన్షన్ పథకాలే టిడిపిని కాపాడతాయని ఆయన అన్నారు....
అమరావతి:40 ఏళ్ల అనుభవమంటే ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేయటమా అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. దేశంలో ఇంతటి అసమర్ధ పాలన ఇంకెక్కడా లేదని ఆయన విమర్శించారు. ‘ఏప్రిల్ ఫస్ట్ నుంచి 40 వేల కోట్ల...
హైదరాబాద్: అధికార పక్షానికి గవర్నర్ నరసింహన్ పూర్తిగా సహకరించారని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి కోడెల శివప్రసాద్ తెలిపారు. శనివారం ఆయన హైదరాబాద్లోని రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ను కలిశారు. ఈ సందర్భంగా...