NewsOrbit

Tag : latest telugu online news

సినిమా

ఆ స‌ల‌హాను పాటించ‌లేక‌పోతున్నాను

Siva Prasad
బాలీవుడ్‌లో అమితాబ్.. కోలీవుడ్‌లో రజినీ.. మేరు నగధీరులుగా చిత్రపరిశ్రమ కొనియాడుతుంటుంది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి వల్లమాలిన అభిమానం. ఈ విషయాన్ని పలు వేదికలపై ఈ ఇద్దరు లెజెండ్స్ పంచుకున్నారు. తాజాగా రజినీ తన అభిమాన...
టాప్ స్టోరీస్

టీడీపీ ఎమ్మెల్యేల వెనుకే వంశీ!

Mahesh
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. తొలిరోజే సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు టీడీపీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా హాజరయ్యారు. అయితే ఆయన టీడీపీ బెంచీల వైపు...
న్యూస్

యాదాద్రి లడ్డూలో బొద్దింక!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో లడ్డూ ప్రమాదంలో బొద్దింక ప్రత్యక్షమైంది. ఓ భక్తుడు కొనుగోలు చేసిన లడ్డూలో బొద్దింక కనిపించడంతో ఒక్కసారి అవ్వాక్కయ్యాడు. దీనిపై భక్తులు మండిపడుతున్నారు....
టాప్ స్టోరీస్

యాంకర్ రవి కారుకు ప్రమాదం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) యాంకర్ రవి కారుకు ప్రమాదం జరిగింది. మూసాపేట్ నుంచి బంజారాహిల్స్ వైపు వెళ్తున్న సమయంలో రవి కారును ఓ డిసిఎం వ్యాన్ ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో రవికి ఏం...
టాప్ స్టోరీస్

ఏపీలో రేషన్ కార్డులపై ఏసు బొమ్మ!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో మళ్లీ అన్యమత ప్రచారం కలకరం రేగింది. ప్రజలకు నిత్యావసర వస్తువులను అందించే రేషన్ కార్డులపై ఏసు క్రీస్తు చిత్రాన్ని ముద్రించడం వివాదానికి దారితీసింది. తూర్పు గోదావరి జిల్లా వడ్లమూరులోని...
టాప్ స్టోరీస్

వైసిపి ప్రభుత్వంపై పవన్ నిప్పులు

sharma somaraju
రాజమండ్రి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసిపి ప్రభుత్వంపై మరో సారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం మండపేట నియోజకవర్గ పరిధిలోని వెలగోడు ధాన్యం...
రాజ‌కీయాలు

పార్టీ మార్పు పుకారు మీడియా సృష్టే  

sharma somaraju
విశాఖ: పార్టీ మారనున్నారంటూ తనపై వస్తున్న పుకార్లను విశాఖ పశ్చిమ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే పెతకంశెట్టి గణవెంకట రెడ్డినాయుడు (గణబాబు) ఖండించారు. తాను పార్టీ మారనున్నారంటూ పుకార్లు సృష్టించింది మీడియానేనని ఆరోపించారు. ఎవరికైనా పార్టీ...
న్యూస్

ఎన్‌కౌంటర్ చేసినా మారని కామాంధులు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశా హత్యాచార ఘటనలో నలుగురు నిందితుల్ని ఎన్‌కౌంటర్ చేసినా.. కామాంధులు మాత్రం కళ్లు తెరవడం లేదు. ఎన్ని కఠిన చట్టాలు వచ్చిన అమ్మాయిలపై అత్యాచారాలు ఆగడం లేదు. తాజాగా చిత్తూరు...
టాప్ స్టోరీస్

తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ నేతల అలక ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కాంగ్రెస్‌లో బీసీలకు అన్యాయం జరుగుతోందా ? తెలంగాణ కాంగ్రెస్‌లో ఒకం వర్గమే రాజ్యమేలుతోందా ?కాంగ్రెస్ పార్టీలో కులాల ఆధిపత్యం తారాస్థాయికి చేరింది. తెలంగాణలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న బీసీలకు...
టాప్ స్టోరీస్

డ్యాన్స్ ఆపిందని యువతిపై కాల్పులు

Mahesh
లక్నో: డ్యాన్స్ చేయడం ఆపేసిందని ఓ యువతి ముఖంపై తుపాకీతో కాల్చాడో వ్యక్తి. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని చిత్రాకూట్ లో జరిగింది. డిసెంబర్ 1న చిత్రకూట్ లో సుధీర్ సింగ్ పటేల్...
టాప్ స్టోరీస్

ఎన్‌కౌంటర్‌పై హక్కుల కమిషన్ దృష్టి!

Mahesh
న్యూఢిల్లీ: వెటర్నరీ డాక్టర్ దిశపై హత్యాచారానికి పాల్పడ్డ నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ హైదరాబాద్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటాగా కేసు నమోదు చేసిన...
టాప్ స్టోరీస్

చట్టం పని చట్టం చేసింది: సజ్జన్నార్

sharma somaraju
హైదరాబాద్: దిశ కేసులో నిందితులు పారిపోయే ప్రయత్నంలో పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో పాటు పోలీసుల వద్ద ఉన్న రెండు రివాల్వర్‌లు లాక్కొని ఫైర్ ఓపెన్ చేయడంతో ఆత్మరక్షణ కోసం తమ సిబ్బంది...
టాప్ స్టోరీస్

‘రేపిస్టులపై దయ అవసరం లేదు’!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అత్యాచారం చేసిన నిందితులపై దయ చూపాల్సిన అవసరం లేదని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. పలు అత్యాచార కేసుల్లో క్షమాభిక్ష కోసం పెట్టుకున్న పిటిషన్లపై సమీక్ష జరగాల్సిన అవసరం ఉందన్నారు....
టాప్ స్టోరీస్

‘కోర్టుల ద్వారా తక్షణ న్యాయం లభించాలి’

sharma somaraju
అమరావతి: ఆడ పిల్లల వైపు వక్రబుద్దితో చూడాలంటేనే భయపడే విధంగా కఠినాతి కఠినమైన చట్టాలు రావాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఆయన...
టాప్ స్టోరీస్

సమాజ వైఫల్యం ‘దిశ’గానే..!

Siva Prasad
  ‘దిశ’ హత్యాచారం నిందితుల ఎన్‌కౌంటర్ వార్తకు దేశం యావత్తూ నిద్ర లేచింది. దిశ విషయంలో జరిగిన అమానుషం ఎంత సంచలనం సృష్టించిందో ఈ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్ కూడా అంతే సంచలనం సృష్టించింది....
టాప్ స్టోరీస్

దిశకు న్యాయం..  ప్రత్యూష కేసులో ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశ కేసులో జరిగిన న్యాయం.. తన కుమార్తె విషయంలో జరగలేదని దివంగత నటి ప్రత్యూష తల్లి సరోజిని దేవి అన్నారు. దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో శుక్రవారం ప్రత్యూష...
న్యూస్

వాళ్లు సామాన్యులు కాబట్టేగా కాల్చేశారు!?

sharma somaraju
విజయవాడ: దిశపై అఘాయిత్యానికి పాల్పడి, హత్యచేసిన వారు సామాన్యులు, ఎటువంటి రాజకీయ అండదండలు లేవు కాబట్టే తేలిగ్గా కాల్చి చంపేశారని అయేషా మీరా తల్లి శంషాద్‌బేగం అన్నారు. తన కుమార్తె విషయంలో ఇప్పటికీ ఎందుకు...
టాప్ స్టోరీస్

‘న్యాయం కాదిది అన్యాయం’: చెన్నకేశవులు భార్య

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశ హత్యాచారం కేసులో నలుగురు నిందితులను పోలీసులు చటాన్ పల్లి వద్ద ఎన్ కౌంటర్ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్న వేళ.. నిందితుల కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర...
వ్యాఖ్య

ఒక పనైపోయిందా..?

Siva Prasad
హమ్మయ్య ఒక పనైపోయింది కదా! కూతుళ్ళున్న ప్రతి తల్లిదండ్రుల కన్న పేగుల్ని కాల్చేసిన ఆ ఘటనకు బాధ్యులైన ఆ నలుగురినీ కాల్చేశారు కదా! ఆందోళనకు దిగిన యావత్తు ప్రజానీకం  ఇక ఊపిరి పీల్చుకుంటుందా? అందరికీ...
టాప్ స్టోరీస్

సాహా సజ్జనార్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌

Mahesh
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులోని నిందితులను శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంపై సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాహో...
రాజ‌కీయాలు

భగవద్గీత శ్లోకాన్ని ట్వీట్ చేసిన హోంమంత్రి

sharma somaraju
అమరావతి: దిశ హత్యాచార కేసు నిందితులు ఎన్‌కౌంటర్‌కు గురి అవ్వడంపై ఏపి హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ భగవద్గీత శ్లోకాన్ని ట్వీట్ చేశారు. ‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్|...
టాప్ స్టోరీస్

ఎన్‌కౌంటర్ తో దిశ ఆత్మకు శాంతి: తల్లిదండ్రులు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దిశా హత్యాచారం కేసులో నిందితుల ఎన్ కౌంటర్ తో తమకు న్యాయం జరిగిందిని వెటర్నరీ వైద్యురాలు దిశ తల్లిదండ్రులు అన్నారు. దిశ మరణించిన పది రోజులకు న్యాయం జరిగిందని, ఇందుకు...
Right Side Videos

ఈ పక్షి పేరు లైర్..కూత వినండి!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ గత నెల 29న ట్విట్టర్‌లో ఒక వీడియో షేర్ చేశారు. ఒక పక్షి కూత రికార్డు చేసిన ఈ వీడియో తీసేందుకు 19...
టాప్ స్టోరీస్

‘రాజధాని రైతుల మధ్య చిచ్చుపెట్టవద్దు’

sharma somaraju
గుంటూరు:  తెలుగుదేశం పార్టీనో, చంద్రబాబునో చూసి తాము రాజధానికి భూములు ఇవ్వలేదనీ, రాష్ట్రానికి రాజధాని లేదని ప్రభుత్వం అడిగితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని రాజధానికి భూములు స్వచ్చందంగా ఇచ్చామనీ అమరావతి ప్రాంత రైతులు...
టాప్ స్టోరీస్

యాదాద్రిలో మరో వివాదం

sharma somaraju
హైదరాబాద్: ప్రభుత్వ పుణ్యక్షేత్రం యాదాద్రి స్వయంభు శ్రీ నృసింహస్వామి వారి ఆలయం మరో సారి వివాదంలో చిక్కుకున్నది. ఆలయంలో స్వయంభూ విగ్రహాన్ని చెక్కి స్వామి వారి రూపాన్ని మార్చారని ఎబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకురావడం...
టాప్ స్టోరీస్

పంకజ పోస్ట్ వెనుక ఆంతర్యం ఏంటి ?

Mahesh
ముంబై: బీజేపీ నాయకురాలు, మాజీ మంత్రి పంజక ముండే పార్టీ మారనున్నారా? బీజేపీకి గుడ్ బై చెప్పి.. మహారాష్ట్రలోని సంకీర్ణ కూటమిలో చేరేందుకు రంగం సిద్ధం చేస్తున్నారా ? తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల...
టాప్ స్టోరీస్

బజాజ్ వ్యాఖ్యలు గట్టిగానే తగిలినట్లున్నాయి!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ నరేంద్ర మోదీ ప్రభుత్వంపై చేసిన విమర్శ తగలాల్సిన చోట తగిలినట్లుంది. ఆయన వ్యాఖ్యలకు కేంద్రమంత్రుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయింది. ఎవరైనా గానీ తమ...
రాజ‌కీయాలు

హస్తినకు కెసిఆర్

sharma somaraju
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ నేటి సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. రేపు ఢిల్లీలో జరిగే ఒక వివాహ వేడుకలో పాల్గొనేందుకు వెళుతున్నారని సమాచారం. ఇదే సందర్భంలో ప్రధాని మోది అపాయింట్‌మెంట్ కోసం...
టాప్ స్టోరీస్

‘మహా’ పోస్టర్లు.. బాల్ ఠాక్రేతో ఇందిరా గాంధీ!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో ‘మహా వికాస్ అఘాడీ’ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఆసక్తికర పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లలో శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ ఠాక్రేతో పాటు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఫొటోలను...
రాజ‌కీయాలు

జగన్ అక్రమార్జనపై వర్ల ఫిర్యాదు!

Mahesh
అమరావతి: ఏపీలో వివిధ ప్రభుత్వ శాఖల్లో అవినీతికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో ఏపీ సర్కార్ అందుబాటులోకి తెచ్చిన కాల్ సెంటర్ కు టీడీపీ నేత వర్ల రామయ్య ఫోన్ చేసి సీఎం జగన్ పై...
టాప్ స్టోరీస్

బొత్స వ్యాఖ్యలపై రాజకీయ దుమారం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిపై చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఏపీలో నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశంపై వివాదం జరగ్గా.. ఇప్పుడు రాజధానిని...
Right Side Videos

కొండచిలువ మెరుపుదాడి చూడండి!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) నాలుగు జింకలు అమాయకంగా ఆ గుంటలో నీరు తాగుతుంటాయి. పాపం వాటికేం తెలుసు ప్రమాదం పొంచి ఉందని! కొద్ది సెకన్లలో నీళ్లలోనుంచి ఒక పాము మెరుపువేగంతో పైకి లేచి ఒక...
టాప్ స్టోరీస్

శబరిమల వెళతావా.. ఇదిగో మిరియాల కారం!

Mahesh
కేరళ: శబరిమలలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయ్యప్పను దర్శించుకునేందుకు వచ్చిన బిందు అమ్మాని అనే మహిళపై ఆందోళనకారులు కారంపొడితో దాడి చేశారు. ఎర్నాకుళం సిటీ పోలీస్ క‌మీష‌న‌ర్ ఆఫీసు ఎదుట మంగళవారం ఉద‌యం ఈ...
టాప్ స్టోరీస్

ముంబైపై పట్టుకోసం కుట్ర చేశారు: బిజెపి

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: మహారాష్ట్ర పరిణామాలపై బిజిపి అధికారికంగా నోరు విప్పింది. దేశ ఆర్ధిక రాజధాని ముంబైపై పట్టుకోసం కుట్ర పన్నారని ఎన్‌సిపి – కాంగ్రెస్‌పై బిజెపి ఆరోపణ చేసింది. కేంద్రమంత్రి రవిశంకర్...