ఆదివారం సాయంకాలమే కాదు, డిసెంబరు 31 రాత్రి కూడా ఇదే వ్యవహారం. సరిలేరు నీకెవ్వరు అనే సినిమా ఫంక్షన్ కోసం లాల్ బహదూర్ స్టేడియం నుంచి ప్రత్యక్ష ప్రసారం. వార్తలు లేవు, వార్తా బులెటిన్లు...
న్యూఢిల్లీ: లోక్ సభలో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లు.. బుధవారం రాజ్యసభ ముందుకు రానుంది. ఈ బిల్లుపై చర్చ కోసం ఎగువసభలో ఆరు గంటల సమయం కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే, లోక్...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆనం రామనారాయణ రెడ్డి పెద్దమనిషి. అలాంటి వ్యక్తి నోట ఏ మాట వచ్చినా జనం ఆలకిస్తారు. కాస్త ఆలోచిస్తారు. అందుకే నెల్లూరు జిల్లా మాఫియాకు అడ్డాగా మారిందన్న ఆనం...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ చత్తీస్గఢ్ రాష్ట్రం, నారాయణపూర్ జిల్లాలోని ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసు దళం (ఐటిబిపి) క్యాంపులో జవాన్ల మధ్య జరిగిన కాల్పుల్లో ఆరుగురు మరణించారు. మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు....
అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్లపై మంత్రి కొడాలి నాని పరుష పదజాలంతో దూషించడం వల్లనే తాను ఆయనపై దుర్బాషలాడినట్లు యలమంచిలి పద్మ అన్నారు. కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిందన్న...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దక్షిణాఫ్రికాలో అతిపెద్దదైన ఓ భారీ భవనం క్షణాల్లోనే నేలమట్టమైంది. జోహన్నెస్బర్గ్లోని 108 మీటర్ల ఎత్తైన బ్యాంక్ ఆఫ్ లిస్బన్ భవనాన్ని అధికారులు కేవలం 30 సెకన్లలోనే కూల్చివేశారు. గత సెప్టెంబర్లో...
సీరియల్స్ – పిల్లలు మసి అనే కథనం ఈ ఆదివారం సాయంకాలం టీవీ-9 వార్తలలో చాలా వివరంగా ప్రసారమైంది. సీరియల్స్ ప్రసారం, కుటుంబ సంబంధాలు, పిల్లల పోకడలు, సమాజ ఆరోగ్యం అనే రీతిలో ఆ...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపి గత జూన్ నెలలో అధికారం లోకి వచ్చిన తర్వాత రాజధానిగా అమరావతి కొనసాగింపు అనుమానంలో పడింది. ప్రభుత్వ వైఖరే దానికి...
అమరావతి: ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి, ఆయన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి, తాత రాజారెడ్డిపై ఇష్టానుసారంగా ఎవరు మాట్లాడినా సహించేది లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. శనివారం...
అమరావతి: తెలుగుదేశంపై ప్రజలకు విశ్వాసం పోయిందని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేర్కొన్నారు. గత నెలలో టిడిపికి రాజీనామా చేసిన వంశీ మొదటి సారిగా గురువారం మీడియా ముందు మాట్లాడారు. వైసిపి ప్రభుత్వంపై చంద్రబాబు...
ముంబై: మహారాష్ట్రలో ఫ్రభుత్వం ఏర్పాటుపై ఇంకా ఉత్కంఠ తొలగలేదు. సీఎం పదవి ఎవరు చేపడతారన్నదానిపై బీజేపీ, శివసేన పార్టీల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. 50-50 ఫార్ములాకు కట్టుబడి తమకు కూడా సీఎం పదవి...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కోళ్లు రవాణా చేస్తున్న లారీ బోల్తా పడి లక్షల రూపాయలు నష్టపోయామని డ్రైవర్ బాధపడుతుండగా సందట్లో సడేమియా అన్నట్టుగా కోళ్లు దొరికాయని గ్రామస్థులు దొరికిన కోళ్లను దొరికినట్టే పట్టుకుపోయారు. పైగా...