ప్రతి పుట్టుకకు కారణం ఉంటుంది. ప్రతి ఎదుగుదలకు కారణం ఉంటుంది. ప్రతి తిరోగమనానికి ఒక కారణం ఉంటుంది. తిరోగమన దశ తర్వాత ప్రతి పునః పెరుగుదలకు ఒక కారణం ఉంటుంది. అది అన్వేషించడమే కష్టం....
ప్రకాశం జిల్లాలో రాజకీయ శాసన కర్త, కర్మ, క్రియ అన్ని గ్రానైట్ వ్యాపారులే. రెండు దశాబ్దాలకు పైగా రాజకీయ రథంపై ఊరేగుతూ ఇష్టమొచ్చినట్టు తవ్వకాలు సాగించారు. ఇప్పుడు పాపం పండింది. జగన్ ప్రభుత్వం వచ్చిన...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే ఉద్దేశం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ముఖ్య మంత్రి...
ఈ రోజు రాష్ట్రంలోని పలువురు నాయకులు ప్రెస్ మీట్, ప్రకటనల ద్వారా మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారో సంక్షిప్తంగా….. ఏక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి చంద్రబాబు డైరెక్షన్లో ఈసి రమేష్ కుమార్ నడుస్తున్నారు. అందుకు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: జగన్మోహనరెడ్డి సర్కార్ దెబ్బ ఐఆర్ఎస్ అధికారి కృష్ణకిషోర్ విషయంలో బెడిసి కొట్టినా సీనియర్ ఐపిఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావు విషయంలో సక్సెస్ అయ్యింది. చంద్రబాబు ప్రభుత్వంలో కీలక స్థానాల్లో...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నేపథ్యంలో వేగంగా జరుగుతున్న పరిణామాలు ఇటు రాజకీయ పక్షాల్లో, అటు ప్రజానీకంలో ఆసక్తిని రేపుతున్నాయి. సీన్ నెం 1: రాష్ట్రంలో స్థానిక సంస్థల...
పొలిటికల్ మిర్రర్ రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ఎవరైనా…, ఎటైనా వెళ్లొచ్చు, రావచ్చు. అలా, అలా తిరగేసి చక్కర్లు కొట్టొచ్చు. లేకపోతే రాజకీయ బండి నడవదు. పాపం ఇవి తెలుసుకోలేని జగన్ “నైతిక విలువలు” అని…,...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కరోనా విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన చెయ్యటంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. అమరావతిలో సిఎం జగన్, హైదరాబాద్లో సిఎం కేసీఆర్ హై లెవల్...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) మధ్యప్రదేశ్లో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తెరవెనుక రాజకీయం ఫలించబోతున్నది. అక్కడి కమలానాధ్ సర్కర్ కుప్పకూలడానికి నడ్డా స్కెచ్ వేశారు. ఈ కారణంగా మధ్యప్రదేశ్ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి....
అయ్యో…! ఇదేమి వైపరీత్యం. ఇదేమి సంక్లిష్టం. ఇదేమి చోద్యం. మాజీలు.., ప్రస్తుతం పదవులు లెనోళ్లు.., రాజకీయంగా నిరుద్యోగులుగా ఉన్నోళ్లకి ఇప్పుడు ఆకస్మికంగా ఏమైనట్టు? ఈ సీఎం జగన్ కి ఇప్పుడు ఆకస్మికంగా ఆకర్ష జపం...
పార్టీపై విధేయతకు కానుక.., మండలి రద్దు నిర్ణయంతో మంత్రి పదవులు కోల్పోతున్న వారికి న్యాయ నిర్ణయం.., దేశ కుబేరుడి దౌత్య ఫలితం… ఈ మూడు అంశాలు కలిసి వైసీపీలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ప్రభావం...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర విశాఖ ఘటనతో బ్రేక్ పడింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో...
మగాడైతే కడుపవ్వదా… పిల్లల్ని కనలేడా…? అనేట్టు ఉంది ఈనాడులో వరుస. పాపం పత్రిక సర్క్యులేషన్ పడిపోతుండడం ఈనాడు పెద్దలకు ఏమి తోచడం లేదు. ఆదాయం మందగించడంతో ఖర్చులు తగ్గించుకునే క్రమంలో సిబ్బంది నెతిపై భారం...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: దేశ వ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సి)ని రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తిలేదని ప్రకటించిన సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆ మేరకు ఎన్ఆర్సిని వ్యతిరేకిస్తూ రాబోయే...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆంధ్రప్రదేశ్ బిజెపి నేతల తీరు ఎవరి తీరు వారిదే అన్నట్లు కనబడుతోంది. అమరావతి రాజధాని విషయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఒక్కరు మాత్రమే మొదటి...
పొద్దుపోతే పార్లమెంటు సమావేశాలు మొదలు. “హమ్మయ్య బడ్జెట్ పై చర్చిస్తారు. ఏదో ఒక ఊరట ఇస్తారు. తెలుగు రాష్ట్రాలకు ఊరట ఇస్తారు. కేంద్రం నుండి నిధులిస్తారు. వీలైతే ప్రత్యేక హోదా కూడా ఇచ్చేస్తారు.” ఇవన్నీ...
అమరావతి: తెలుగు దేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మౌనం వెనుక ఆంతర్యం ఏమిటి? ఇది ఉత్తరాంధ్ర రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజా...
ఏపీ సీఎం జగన్ తో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భేటి అయ్యారు. శనివారం సాయంత్రం తాడేపల్లిలోని జగన్ నివాసంలో ఈ కీలక భేటి జరిగింది. వీరి మధ్య చర్చలపై అంశాలు బయటకు రాలేదు...
ఈ కోర్టులేమిటో జగన్ పై పగ పట్టేసినట్టున్నాయి..! ఈ జగనేమిటో అధికారులు, పోలీసులపై పగ పట్టేసినట్టున్నాడు..! ఈ అధికారులేమిటో సహజ సిద్ధాంతాలపై పగ పట్టేసినట్టున్నారు. ఈ పోలీసులేమిటో ప్రతిపక్షాలపై పగ పట్టేసినట్టున్నారు. ఇక్కడ అన్నీ...
కరోనాకి అనేక దేశాలు వణికిపోతున్నాయి. దేశాల ఆర్థికం అతలాకుతలం అవుతున్నాయి. ప్రతి వైరస్ కి మూల కారణం చికెనే అంటూ ప్రచారం ముందు మొదలవుతుంది. దానికి కరోనా కూడా ఆజ్యం పోసింది. ఇంకేముంది దేశవ్యాప్తంగా...
విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబుకు రాష్ర్ట టూరిజం శాఖమంత్రి శ్రీ అవంతి శ్రీనివాస్ సవాల్ విసిరారు. విశాఖలో నిన్న చంద్రబాబు పర్యటనను ప్రజలు, మహిళలు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబును పోలీసులు...
విశాఖ: తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఉత్తరాంధ్ర పర్యటనకు బ్రేక్ పడింది. సి ఆర్ పీ సి 151 సెక్షన్ కింద పోలీసులు చంద్రబాబును అదుపులోకి...
సముద్రపు నీటిని మంచినీటిగా వాడుకోవచ్చా..? ఈ ప్రశ్నలు, ప్రయోగాలు ఇప్పటివి కాదు. ఏళ్ల తరబడి జరుగుతున్నాయి. తాజాగా విశాఖపట్నంలో సముద్రపు నీటిని డీశాలినేషన్ (లవణ నిర్ములన) చేయడం ద్వారా మంచినీటి అవసరాలకు వాడాలని సీఎం...
ఈ మధ్య ఓ న్యూస్ విపరీతంగా వైరల్ అవుతుంది. ఎక్కడ, ఎలాపుట్టింది అనేది పక్కన పెడితే ఆ వార్తని టీడీపీ వర్గాలు, వారి బాకా చానెళ్లు, పత్రికలూ తెగ వాడేసుకుంటున్నాయి. తాజాగా టివి 5...
ఈ రోజు రాష్ట్రంలోని పలువురు నాయకులు ప్రెస్ మీట్, ప్రకటనల ద్వారా మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారో సంక్షిప్తంగా….. హోమ్ శాఖ మంత్రి మేకతోటి సుచరిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలకు వివిధ నూతన...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం భారత్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షక ఆదరణ పొందిన బాహుబలి...
పోలికల్ మిర్రర్ ఈ మధ్య సామజిక మాధ్యమాల్లో ఒక వార్తా విపరీతంగా చక్కర్లు కొడుతోంది…! ప్రముఖ వెబ్ సైట్లు లోనూ, వెబ్ ఛానళ్లలోనూ, కొన్ని టివి ఛానళ్లలోనూ అదే వార్త చక్కర్లు కొడుతోంది. అదే...
అమరావతి : ఆంద్రప్రదేశ్లో భారీగా అదనపు ఎస్పీల బదిలీలు జరిగాయి. వెయిటింగ్లో ఉన్న అయిదుగురుకి పోస్టింగ్లు లభించాయి. అలాగే మరో 20 మంది డీఎస్పీలకు అడిషనల్ ఎస్ పిలుగా పదోన్నతులు, 12 మంది నాన్...
అమరావతి : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో నేటి సాయంత్రం ఢిల్లీలోని ఆయన నివాసంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీల ప్రతినిధి బృందం భేటీ కానున్నది. శాసనమండలి రద్దు నిర్ణయం అప్రజాస్వామికమనీ, రద్దుకు ఆమోదించవద్దనీ టీడీపీ...
అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కర్నూలులో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ‘డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు’ మూడో దశ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు నాడు-నేడు కార్యక్రమంలో...
పొలిటికల్ మిర్రర్ పీకేపై ఈగ కూడా వాలకూడదు. పీకేకి దోమ కూడా కుట్టకూడదు. పికెపై కనీసం మారు మనిషి నీడ పడకూడదు. పీకే మన రాష్ట్రానికి ‘ముఖ్యమంత్రి’ స్థాయి ఉన్న ముఖ్య అతిథి. ఈ...
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులకు ఎట్టకేలకు ఉరి తీత తేది ఖరారు అయింది. మార్చి మూడవ తేదీ ఉదయం ఆరు గంటలకు వారిని ఉరితీయాలని ఢిల్లీ పటియాలా హౌస్...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఐటీపాలసీ, నైపుణ్యాభివృద్ధిపై సీఎం జగన్మోహన్ రెడ్డి సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. స్కిల్ డెవలప్మెంట్ కోసం కొత్తగా 30 కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆదాయపు పన్ను శాఖ అధికారుల తనిఖీలో రెండు వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగినట్లు వెల్లడి కావడంతో టిడిపి అధినేత, మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబుపై...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు సుప్రీం కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. నేర చరితులను చేర్చుకున్న రాజకీయ పార్టీలకు ఇది నిజంగా చేదు వార్త. నేర చరిత్ర కల్గి ఉన్న...
అమరావతి :టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నేడు తెనాలితో పర్యటించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు మంగళగిరి నుండి గుంటూరు, నారాకోడూరు, సంగంజాగర్లమూడి, అంగలకుదురు, చెంచుపేట, మారిస్ పేట మీదుగా చంద్రబాబు చేరుకుని మున్సిపల్ మార్కెట్...
అమరావతి : దేశం లోని ఎ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి స్పష్టం చేసిన నేపథ్యంలో ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ ఎంపీ కేశినేని...
అమరావతి: జనసేన పార్టీతో తెగతెంపులు చేసుకున్న సిబిఐ మాజీ జెడి వి.వి లక్ష్మీనారాయణ (జెడి) భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారా? లేక తెలుగుదేశం పార్టీ ఆహ్వానాన్ని మన్నించి ఆ పార్టీలో చేరతారా అనేది...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కర్నూలు: రాయలసీమ పరిరక్షణ సమితి నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసిస్తుంటే ఏపీ సీఎం జగన్ పాటిస్తూ...
అమరావతి: ఏపి రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు ఉన్నారని టిడిపి నేత, హోమ్ శాఖ మాజీ మంత్రి నిమ్మకాయ చినరాజప్ప అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విశాఖపట్నం: వాల్తేరు క్లబ్ విషయంలో ప్రభుత్వం సానుకూల ఆలోచనా దృక్పథం అవలంబిస్తే మంచిదని టిడిపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. వాల్తేర్ క్లబ్పై అధికార పార్టీ నేతల...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఫించను అర్హత వయసు అయిదేళ్లు తగ్గిస్తే లబ్దిదారుల సంఖ్య పెరగాల్సింది పోయి తగ్గడం వింతగా ఉందని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏమిటీ జగన్మాయ అని...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అనంతపురం: టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటన సందర్భంగా హిందూపూర్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. బాలకృష్ణ హిందూపూర్లో పర్యటిస్తుండగా రహమతపురం సర్కిల్ వద్ద ఆయన వాహనాన్ని వైసిపి నాయకులు, కార్యకర్తలు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని పేరుతో ఉత్తరాంధ్ర అభివృద్ధి జరుగుతుందనే మాటలు ప్రజలు నమ్మరని టిడిపి ఎంపి రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖలో కడప రాజకీయం ప్రారంభమయ్యిందనీ, ఖాళీ స్థలాలను కడప బ్యాచ్...
అమరావతి: ఏపీలో రాక్షసరాజ్యం ఉంది తప్ప ప్రజారాజ్యం లేదని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. ప్రజలంతా ఒకవైపు, సీఎం జగన్ ఒకవైపు ఉన్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని,...