NewsOrbit

Tag : latest today ap politics news

రాజ‌కీయాలు

జగన్ పై బైరెడ్డి సంచలన వ్యాఖ్యలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కర్నూలు: రాయలసీమ పరిరక్షణ సమితి నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసిస్తుంటే ఏపీ సీఎం జగన్‌ పాటిస్తూ...
రాజ‌కీయాలు

‘ఏపి రాజధాని ఏదో!?’

sharma somaraju
అమరావతి: ఏపి రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు ఉన్నారని టిడిపి నేత, హోమ్ శాఖ మాజీ మంత్రి నిమ్మకాయ చినరాజప్ప అన్నారు. శనివారం ఆయన మీడియాతో  మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన...
టాప్ స్టోరీస్

‘వాల్తేర్ క్లబ్ జోలికి వెళ్లొద్దు!’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విశాఖపట్నం: వాల్తేరు క్లబ్ విషయంలో ప్రభుత్వం సానుకూల ఆలోచనా దృక్పథం అవలంబిస్తే మంచిదని టిడిపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. వాల్తేర్ క్లబ్‌పై అధికార పార్టీ నేతల...
టాప్ స్టోరీస్

‘ఏమిటీ జగన్మాయ!’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఫించను అర్హత వయసు అయిదేళ్లు తగ్గిస్తే లబ్దిదారుల సంఖ్య పెరగాల్సింది పోయి తగ్గడం వింతగా ఉందని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏమిటీ జగన్మాయ అని...
రాజ‌కీయాలు

‘నేను సైగ చేసి ఉంటే…!’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అనంతపురం: మౌనం చేతగాని తనంగా అనుకోవద్దని వైసిపి శ్రేణులకు టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హెచ్చరించారు. బాలకృష్ణ నిన్న హింధూపూర్‌లో పర్యటిస్తున్న సందర్భంలో  వైసిపి శ్రేణులు మూడు రాజధానులకు మద్దతుగా...
రాజ‌కీయాలు

బాలకృష్ణను అడ్డుకున్న వైసిపి శ్రేణులు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అనంతపురం: టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటన సందర్భంగా హిందూపూర్‌లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. బాలకృష్ణ హిందూపూర్‌లో పర్యటిస్తుండగా రహమతపురం సర్కిల్ వద్ద ఆయన వాహనాన్ని వైసిపి నాయకులు, కార్యకర్తలు...
రాజ‌కీయాలు

‘హత్యలు, కబ్జాలతో వచ్చే రాజధాని అవసరం లేదు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని పేరుతో ఉత్తరాంధ్ర అభివృద్ధి జరుగుతుందనే మాటలు ప్రజలు నమ్మరని టిడిపి ఎంపి రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖలో కడప రాజకీయం ప్రారంభమయ్యిందనీ, ఖాళీ స్థలాలను కడప బ్యాచ్...
న్యూస్

ఏపీలో రాక్షసరాజ్యం: యనమల

Mahesh
అమరావతి: ఏపీలో రాక్షసరాజ్యం ఉంది తప్ప ప్రజారాజ్యం లేదని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. ప్రజలంతా ఒకవైపు, సీఎం జగన్ ఒకవైపు ఉన్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని,...
రాజ‌కీయాలు

సొంత పార్టీ ఎమ్మెల్యేల వ్యతిరేకత బయటపడిందిగా!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రవేశపెట్టిన మండలి రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకించిన వైసిపి ఎమ్మెల్యేలు  ఎంత మంది టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. 20మంది ఎమ్మెల్యేలా?...
రాజ‌కీయాలు

‘సభా సంప్రదాయాలకు త్రిలోదకాలు:అందుకే బాయ్‌కాట్’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజ్యాంగ విరుద్ధంగా, ఇష్టానుసారంగా ప్రభుత్వం శాసనసభ సమావేశాలను నిర్వహిస్తున్నందున సభను బాయ్‌కాట్ చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ శాసన సభాపక్షం (టిడిఎల్‌పి) పేర్కొన్నది. ఈ మేరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌,...
రాజ‌కీయాలు

‘ఏపీలో శాసనసభే సుప్రీమ్’

Mahesh
అమరావతి: ఏపీ శాసనమండలి చైర్మన్ టీడీపీ కార్యకర్తలా పని చేశారని ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపడం వల్ల ఏ ప్రయోజనం ఉండదన్నారు. ఆదివారం తాడేపల్లిలోని...
టాప్ స్టోరీస్

పులకేశి సినిమా చూసిన టిడిపి ఎమ్మెల్యేలు!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి గురించి రెండు సినిమా క్లిప్పింగ్‌లను ప్రదర్శించారు. వైసిపి ప్రభుత్వం మూడు రాజధానులను ప్రతిపాదించిన నేపథ్యంలో గతంలో ఇలాంటి అంశాలు...
న్యూస్

‘తాజా పరిణామాలపై గవర్నర్ ఆరా’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: శాసనసభ, శాసనమండలిలో ఇటీవల జరిగిన పరిణామాలపై గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం నిన్న గవర్నర్‌తో భేటీ అయ్యారు. నేడు శాసనమండలి...
రాజ‌కీయాలు

‘ఎమ్మెల్సీలపై వల మాకేం పని’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: తమ ఎమ్మెల్సీలను అధికార పార్టీ ప్రలోభాలకు గురి చేస్తున్నదని టిడిపి చేస్తున్న ఆరోపణలను మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ...
టాప్ స్టోరీస్

టీడీపీ ఎమ్మెల్సీలకు వైసీపీ వల?!

Mahesh
అమరావతి: ఏపీలో శాసన మండలిని రద్దు చేసే దిశగా జగన్ సర్కారు అడుగులేస్తున్న వేళ.. ప్రతిపక్ష టీడీపీకి చెందిన ఎమ్మెల్సీలకు అధికార పార్టీ వల విసురుతోందని తెలుస్తోంది. కీలకమైన మూడు రాజధానుల బిల్లును శాసన...
టాప్ స్టోరీస్

వుహాన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వుహాన్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తుండటం పట్ల భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సుమారు 700 మంది విద్యార్థులు వుహాన్‌తోపాటు హుబెయి రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలలో చదువుకొంటున్నారు. వుహాన్‌లో చిక్కుకున్న...
న్యూస్

వైసీపీ ఎమ్మెల్యేకి తప్పిన ముప్పు!

Mahesh
చిత్తూరు: ఏపీ ప్రభుత్వ విప్, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనం బోల్తాపడింది. చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం పరమేశ్వర మంగళం దగ్గర ఈ ప్రమాదం జరిగింది. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెన్నై...
న్యూస్

గవర్నర్‌కు బాబు ఫిర్యాదు

sharma somaraju
అమరావతి: ఏపి గవర్నర్‌ బిశ్వభూషన్ హరిచందన్‌తో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. మండలిలో జరిగిన పరిణామాలను గవర్నర్‌కు చంద్రబాబు వివరించారు. మంత్రులు, వైసిపి సభ్యులు ప్రవర్తించిన తీరుపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మండలి రద్దు,...
టాప్ స్టోరీస్

27న ఏపి కేబినెట్ భేటీ:మండలి రద్దు కేనా?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: వైసిపి ప్రభుత్వం తీసుకుంటున్న పలు కీలక నిర్ణయాలకు సంబంధించి బిల్లులను ఆమోదించకుండా ఇబ్బంది పెడుతున్న శాసనమండలిపై వేటు వేయాలన్న కృత నిశ్చయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వచ్చినట్లు తెలుస్తోంది....
టాప్ స్టోరీస్

‘రచ్చబండ’కు రెడీ అయిన సీఎం జగన్!

Mahesh
అమరావతి: ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలోని గ్రామాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ‘రచ్చబండ’ తరహా కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టనున్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గతేడాది అధికారంలోకి...
టాప్ స్టోరీస్

జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: జగన్ ఒక ఉన్మాది ముఖ్యమంత్రి, కాబట్టే దుర్మార్గమైన విధినాలు అవలంబిస్తున్నారని టిడిపి అధినేత చంద్రబాబు విమర్శించారు. శుక్రవారం మీడియా సమావేశంలో జగన్ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం...
రాజ‌కీయాలు

‘ఇష్టానుసార నిర్ణయాలు కుదరదు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అధికారం ఉంది కదా అని ఎలా పడితే అలా నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్యంలో కుదరదని టిడిపి ఎమ్మెల్సీ అశోక్‌బాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శాసనమండలిని రద్దు...
రాజ‌కీయాలు

‘మీడియా ప్రతినిధులపై కేసులు తీసేయాలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మీడియా ప్రతినిధులపై కేసు పెట్టడాన్ని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా తప్పుబట్టారు. సిఎం జగన్ ఇంత దిగజారి పోతారని ఆనుకోలేదని వ్యాఖ్యానించారు. రైతుల ఉద్యమాన్ని...
రాజ‌కీయాలు

‘చరిత్రలో నిల్చేంత’ సేవ చేశారు

Mahesh
అమరావతి: ఏపీ శాసనమండలిలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపించిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు, యనమల రామకృష్ణుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు...
న్యూస్

‘ఎన్ని కేసులు పెడితే అన్ని సన్మానాలు’

Mahesh
విజయవాడ: అమరావతి పరిరక్షణ కోసం పోరాడుతున్న ముగ్గురు ఎంపీలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిన ఘనత సీఎం జగన్‌దేనని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. జగన్‌ ఎన్ని కేసులు...
న్యూస్

మీడియా ప్రతినిధులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మీడియా ప్రతినిధులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎబిఎన్, టివి...
రాజ‌కీయాలు

రాజధానిపై పవన్ యూటర్న్: విజయసాయి రెడ్డి సెటైర్

Mahesh
అమరావతి: మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ బీజేపీ పెద్దలను కలిసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీ రాజధానుల విషయంపై మొదట ఒకలా మాట్లాడిన పవన్ కల్యాణ్‌.....
రాజ‌కీయాలు

మండలి రద్దుపై ఐవైఆర్ ఏమన్నారంటే

Mahesh
అమరావతి: ఏపీ శాసనమండలిని రద్దు చేస్తారని ప్రచారం జరుగుతున్న వేళ.. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శాసనమండలిని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రద్దు...
టాప్ స్టోరీస్

అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ దూరం!

Mahesh
అమరావతి: శాసనమండలిలో బుధవారం జరిగిన పరిణామాలకు నిరసనగా నేటి అసెంబ్లీ సమావేశాలను టీడీపీ బహిష్కరించింది. గురువారం శాసనసభకు హాజరుకాకూడదని నిర్ణయించింది. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరగనుంది. సభలో తమపై జరిగిన...
న్యూస్

గవర్నర్‌జీ జోక్యం చేసుకోండి:టిడిఎల్‌పి

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: శాసనసభలో అధికారపక్షం, స్పీకర్ వ్యవహరిస్తున్న తీరుపై టిడిపి శాసనసభాపక్షం రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు గవర్నర్‌కు టిడిఎల్‌పి లేఖ రాసింది. శాసనసభను అప్రజాస్వామికంగా...
టాప్ స్టోరీస్

మండలిలో టిడిపి బ్రహ్మస్త్రం రూల్ 71

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: శాసనమండలిలో ప్రభుత్వానికి షాక్ తగిలింది. వికేంద్రీకరణ బిల్లును అడ్డుకునేందుకు టిడిపి సంచలన నిర్ణయం తీసుకోవడంతో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. రూల్ 71ను తొలి సారిగా టిడిపి ఉపయోగించింది. ఈ...
రాజ‌కీయాలు

‘రైతుల మరణాలు ప్రభుత్వ హత్యలే!’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని తరలింపు ఆందోళన నేపథ్యంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలు అన్ని ప్రభుత్వ హత్యలేనని టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ అన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఒక్కరొక్కరు...
రాజ‌కీయాలు

‘మూడు రాజధానుల పేరుతో భారీ  స్కెచ్’

Mahesh
విజయవాడ: మూడు రాజధానుల పేరుతో లక్షల కోట్లు దోచుకోవడానికి సీఎం జగన్ భారీ స్కెచ్ వేశాడని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. సీఎం జగన్‌, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ట్విట్టర్ వేదికగా బుద్ధా...
రాజ‌కీయాలు

జగన్‌కి ద్వారంపూడి బినామీ: పంచుమర్తి

Mahesh
విజయవాడ:  సీఎం వైఎస్ జగన్‌కి కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి బినామీ అని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ ఆరోపించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ సాక్షి కార్యాలయాలు ద్వారంపూడి పేరు మీద...
టాప్ స్టోరీస్

నగర పాలక సంస్థగా అమరావతి ప్రాంతం?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఆమరావతి: రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని రైతాంగం పెద్ద ఎత్తున అందోళనలు చేస్తున్న నేపథ్యంలో రాజధాని ప్రాంత గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా వైసిపి ప్రభుత్వం కొత్త ప్రతిపాదనను తెరపైకి...
న్యూస్

అమరావతికి మద్దతుగా బైక్ ర్యాలీ

Mahesh
అమరావతి: రాజధాని అమరావతికి మద్దతుగా పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు నిర్వహించారు. మంగళగిరిలో చేపట్టిన బైక్ ర్యాలీలో టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ తోపాటు సీపీఐ నేతలు నారాయణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు....
రాజ‌కీయాలు

శైలజానాధ్‌కు ఏపి కాంగ్రెస్ పగ్గాలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడుగా సీనియర్ నేత,  మాజీ మంత్రి సాకే శైలజానాధ్ నియమితులైయ్యారు. అదే విధంగా కార్యనిర్వహక అధ్యక్షుడుగా సీనియర్ నేత తులసిరెడ్డి, మస్తాన్ వలీను పార్టీ అధిష్టానం...
టాప్ స్టోరీస్

‘కలిసి పని చేస్తాం:2024లో అధికారంలోకి వస్తాం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా కలిసి పని చేస్తామని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అదినేత పవన్ కళ్యాణ్‌ తెలిపారు. గురువారం విజయవాడలో బిజెపి, జనసేన కీలక...
టాప్ స్టోరీస్

‘పొత్తు ఎందుకో పవన్ చెప్పాలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విజయవాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజెపితో సన్నిహితం అవ్వడంపై సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జనసేన, బిజెపి పొత్తు చర్చలు జరుగుతున్న...
టాప్ స్టోరీస్

ఏపీకి కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీకి కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అని పేర్కొంటూ టీడీపీకి చెందిన ఓ నేత ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కలకలం రేపింది. ఎన్టీఆర్ అవసరం పార్టీకి లేదని పార్టీ పెద్దలు...
రాజ‌కీయాలు

‘ఆ పార్టీల పొత్తుతో వైసిపికి నష్టం లేదు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్రంలో బిజెపి, జనసేన పార్టీల కలయికపై వైసిపి పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు స్పందించారు. ఆ రెండు పార్టీల కలయిక వల్ల రాష్ట్రంలో వైసిపికి వచ్చే నష్టం ఏమీలేదని...
టాప్ స్టోరీస్

ఉపఎన్నికలకు టీడీపీ సిద్ధమా?: మంత్రి అవంతి

Mahesh
శ్రీశైలం: ఏపీలో రాజధాని తరలింపుపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అమరావతికి మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు జోలపెట్టి విరాళాలు సేకరిస్తుంటే.. అటు వైసీపీ నేతలు మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీలు చేస్తున్నారు....
రాజ‌కీయాలు

‘రాబోయే ఎన్నికలకు ఆ మూడు పార్టీలు కలుస్తాయి!?’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: సీనియర్ నేత, మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రధాని మోది, టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి...
న్యూస్

పృద్వి రాజీనామాపై రైతుల హర్షం

sharma somaraju
అమరావతి: అమరావతి రైతుల ఆందోళనను కించపరిచే విధంగా వ్యాఖ్యానించిన ఎస్‌విబిసి చైర్మన్ పృద్వీపై ప్రభుత్వం వేటు వేయడంతో నెక్కల్లు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆడియో లీక్ దుమారంతో పృద్వి వివాదంలో చిక్కుకొని తన...
న్యూస్

వైఎస్ఆర్ అవార్డు ఎంపికకు కమిటీ

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి:  వైఎస్ఆర్ లైఫ్ టైం ఎచీవ్‌మెంట్ అవార్డుల ఎంపికకు ప్రభుత్వం హైపవర్ స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం జివో జారీ చేసింది. ప్రతి...
న్యూస్

‘ప్రజా హక్కులు కాపాడేలా డిజిపి వ్యవహరించాలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి:  చట్టానికి, రాజ్యాంగ విలువలకు కట్టుబడి ప్రజా హక్కులను కాపాడేలా డిజిపి వ్యవహరించాలని టిడిపి అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి నాయకుల ప్రదర్శనలకు, ర్యాలీలకు అనుమతిస్తున్నారనీ, పోలీసులు...
టాప్ స్టోరీస్

మహిళా కమిషన్ రాకతో గ్రామాల్లో పోలీసులు మాయం!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని ప్రాంత గ్రామాల్లో ఒక్క సారిగా పోలీసులు అదృశ్యం కావడం ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు 25 రోజులుగా రిలే...
రాజ‌కీయాలు

విజయసాయి వ్యాఖ్యలకు బుద్దా కౌంటర్ ట్వీట్‌లు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబుపై వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి చేసిన విమర్శలకు టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా బుద్దా విమర్శల వర్షం కురిపించారు....
రాజ‌కీయాలు

‘దోచిన లక్షకోట్లు ప్రభుత్వానికి ఇచ్చేయండి’

Mahesh
విజయవాడ: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. జగన్ చేసే అన్ని పనులకు డైరెక్షన్ విజయసాయిరెడ్డేనంటూ ట్వీట్ చేశారు. జగన్ దోచిన లక్షకోట్లు ప్రభుత్వానికి ఇచ్చేయాలని అని డిమాండ్...
రాజ‌కీయాలు

‘రాష్ట్ర మహిళా కమిషన్ నిద్రపోతున్నదా!?’

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతి ఆందోళనల నేపథ్యంలో మహిళలపై పోలీసుల లాఠీ ఛార్జ్, అరెస్ట్ లను రాష్ట్ర మహిళ కమిషన్ పట్టించుకోకపోవడాన్ని  బి జె పి మహిళా నేత సాదినేని యామిని తీవ్రంగా తప్పు పట్టారు....