ప్రపంచ వ్యాప్తంగా ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ వినియోగదాల్లో ఎక్కువ శాతం మంది వాట్సాప్ ఆన్ లైన్ మెసేజ్ యాప్ వాడుతున్న విషయం తెలిసిందే. చిన్నా, పెద్ద, మహిళలు, పురుషులు అన్న భేదం లేకుండా ఆండ్రాయిడ్...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఇజ్రాయెలీ స్పైవేర్ ‘పెగాసస్’ ద్వారా ఇండియాలో కొందరు హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు, న్యాయవాదుల మొబైల్ ఫోన్లు హ్యాక్ చేశారన్న వార్త ప్రకంపనలు సృష్టిస్తోంది. మహారాష్ట్ర, చత్తీస్గఢ్, గోవాలో డజను మందికి...
న్యూఢిల్లీ: భారతీయ జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలకు సంబంధించిన వాట్సాప్ అకౌంట్లను ఇజ్రాయిల్ స్పైవేర్ నిఘా సంస్థ హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. వాట్సాప్ ఈ విషయాన్ని ధృవీకరించింది. ఇజ్రాయిల్కు చెందిన ఎన్ఎస్వో అనే సంస్థ రూపొందించిన...