సాధారణంగా LIC అనంగానే ప్రతి ఒక్కరు భయపడతారు. ఎందుకంటే మనం మరణించిన అనంతరం ఆ డబ్బు మన కుటుంబానికి చెందుతుందా లేదా అనే సందేహం అందరిలోను ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే LIC అధికారంలు...
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మరో కొత్త బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని ఆయన తన క్యాంప్ కార్యాలయం నుండి ఇవేళ ప్రారంభించారు. ప్రజలు...
ప్రపంచ వ్యాప్తంగా తిరుమల శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన డిజిటల్ సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా టిటిదేవస్థానమ్స్ పేరుతో రూపొందించిన మొబైల్ యాప్ను టిటిడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన...
GOOGLE PAY : టెక్ దిగ్గజం గూగుల్ అందిస్తున్న సేవల్లో భాగంగా అందులో భాగమైన గూగుల్ పే తాజాగా ఒక వార్తని ప్రకటించింది. దాన్ని నేరుగా ప్రకటించకుండా తాము సంస్థలతో భాగస్వామ్యం ద్వారానే భారత్...