గత సార్వత్రిక ఎన్నికలలో ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను హాకింగ్ చేశారని సోమవారం లండన్లో ప్రకటించిన సైబర్ నిపుణుడు సయ్యద్ షుజాపై కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు...
రాజకీయాల్లో నేరచరితుల గురించి, వారి పాత్రను అరికట్టాల్సిన అవసరం గురించీ జరుగుతున్న చర్చ ఇప్పటిది కాదు. ఎంతో కాలంగా ఎంతో చర్చ జరిగింది. నేర చరితులను రాజకీయాల నుంచి దూరంగా ఉంచాలన్న మాటను వ్యతిరేకించే...