దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది: సీజేఐ
న్యూఢిల్లీ: దేశంలో సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని, దాన్ని రద్దు చేయాలని దాఖలైన పిటిషన్పై గురువారం సుప్రీంకోర్టు...