ప్రకాశం జిల్లాలో పిడుగు పాటుకు ముగ్గురు దుర్మరణం
ప్రకాశం జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. బాపట్ల (ఉమ్మడి ప్రకాశం) జిల్లా ముండ్లమూరు మండలం ఈదర గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పోతిరెడ్డి పిచ్చిరెడ్డి (48), అలకుంట చిన...