Odisha: ఒడిశాలో రెండు గంటల్లో 61 వేల పిడుగులు..పిడుగులు బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రతలు!!
Odisha: ఒడిశా రాష్ట్రంలో శనివారం ఉరుములు మరియు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుంది. ఈ క్రమంలో వర్షంతో పాటు భారీగా పిడుగులు పడ్డాయి. దీంతో 12 మంది మరణించినట్లు 14 మంది గాయపడినట్లు...