పట్టా పాస్ బుక్ ఇవ్వండి మహాప్రభో!
రంగారెడ్డి: తమ భూమికి సంబంధించిన పట్టాపాస్ బుక్ కోసం ఇద్దరు రైతులు రెవెన్యూ అధికారుల కాళ్లు పట్టుకున్నారు. తమ భూమిని లాక్కోవద్దని వేడుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. గతకొంతకాలంగా కాళ్లరిగేలా అధికారుల చుట్టూ...