మునుగోడులో మందు పార్టీపై స్పందించిన మంత్రి మల్లారెడ్డి.. ఇదీ వివరణ.. అవసరమైతే సీబీఐ విచారణ చేయించండి అంటూ సెటైర్
మునుగోడు ఉప ఎన్నికను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మంగా తీసుకున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటారు. ఈ తరుణంలో...