లాక్ డౌన్ సమయంలో మే ఆరు తర్వాత తెలంగాణ ప్రభుత్వం మద్యం దుకాణాలను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఓపెన్ చేయాలని అనుమతి ఇచ్చిన విషయం అందరికీ...
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మద్యం షాపులు తెరుచుకోవట్లేదు. అయితే.. మద్యం దొరక్క చాలామంది అల్లాడిపోతున్నారు. మద్యం మత్తుకు అలవాటుపడిన వారు వివిధ రూపాల్లో ఆ మత్తును కొని తెచ్చుకుంటున్నారు. శానిటైజర్లు తాగేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గడచిన...
విభజనతో నష్టపోయి ఆంధ్ర ప్రదేశ్ ఖజానా కి రాబడి లేకపోయినా కానీ లిక్కర్ విషయంలో మాత్రం ప్రజలకు ఇచ్చిన మాటను తప్పటంలేదు జగన్ సర్కార్. అధికారంలోకి రావటమే ఖాళీ ఖజానా దర్శనమిచ్చి రాష్ట్ర ఖజానాపై...