NewsOrbit

Tag : loc

న్యూస్ ఫ్లాష్ న్యూస్

బ్రేకింగ్ న్యూస్…భారత్ సరిహద్దుల్లో సంచరిస్తున్న పాకిస్థాన్ బాలికలు.

Naina
పాకిస్థాన్ కు భారత్ మీద ఉన్న వైరం గురించి మనకి విదితమే. మన దేశ సరిహద్దుల వద్ద ఎంత ఉద్రిక్తత పరిస్థితులు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన మీద ఎప్పుడు పాకిస్థాన్ దాడి చేస్తుందో...
న్యూస్

ఉగ్రవాదుల కాల్పులు: ఇద్దరు జవానులు మృతి

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) శ్రీనగర్:జమ్మూకశ్మీర్‌లోని నౌషెరాలో బుధవారం భద్రత బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన  ఎదురుకాల్పులలో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. నౌషెరా సెక్టార్‌లో ఉగ్ర కదలికలపై సమాచారం రావడంతో భారత బలగాలు కార్డన్‌...
టాప్ స్టోరీస్

ప్రతి ఎన్నిక ముందూ ఓ సర్జికల్‌ స్ట్రయిక్?!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం చేసిన దాడులతో బీజేపీ రాజకీయ లబ్ధిని పొందాలని భావిస్తోందా ? సైనికుల త్యాగాలను, వారి సాహసాలను కూడా ఎన్నికల్లో ఓట్లు...
టాప్ స్టోరీస్

‘మీ విమానాలు కూల్చేశాం’: పాక్‌పై మండిపడ్డ భారత్

Siva Prasad
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ వెంబడి తమ దేశానికి చెందిన గగనతలంలో బుధవారం ఉదయం నుంచీ దాడులు చేపట్టామని పాకిస్థాన్ ప్రకటించింది. అంతేగాక, భారత్‌కు చెందిన రెండు యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు పాకిస్థాన్ ఇంటర్ సర్వీస్...
టాప్ స్టోరీస్

సర్జికల్ స్ట్రైక్స్ 2.0: 300మంది ఉగ్రవాదుల హతం?

Siva Prasad
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌పై జరిపిన వైమానిక దాడిలో దాదాపు 300 మందికిపైగా ఉగ్రవాదులు హతమైనట్టు భద్రతాదళాలు అంచనా వేస్తున్నాయి. మంగళవారం తెల్లవారుజామున భారత్‌ జరిపిన సర్జికల్‌ స్ట్రయిక్స్‌ ధాటికి పీవోకేలో ఉన్న...
టాప్ స్టోరీస్

మెరుపు దాడులు: మోదీ కేబినెట్ కీలక భేటీ

Siva Prasad
న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత వైమానిక దళాలు మెరుపుదాడులు చేశాయి. ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయడంలో తాము విజయవంతమైనట్లు భద్రతా అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో...
టాప్ స్టోరీస్ న్యూస్

భారత్ బాంబుల వర్షం: పాక్ ఉగ్ర శిబిరాలు ధ్వంసం

Siva Prasad
న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ మధ్య గల నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారత్ బాంబుల వర్షం కురిపించింది. మంగళవారం తెల్లవారుజామున 3.30గంటలకు ఈ దాడులు చేసింది. ఉగ్ర శిబిరాలపై భారత భద్రతా...