PM Modi: జగన్కు షాక్ ఇచ్చేలా కీలక నిర్ణయాన్ని ప్రకటించిన ప్రధాని మోడీ..! ఏపిలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్..!!
PM Modi: విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాభోదన జరిగితేనే వారు ఉన్నతంగా రాణిస్తారనేది ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి భావన. ఆ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు అన్నింటినీ ఇంగ్లీషు మీడియం...