NewsOrbit

Tag : Lockdown

న్యూస్

బ్రేకింగ్ : జూన్ 30 వరకూ లాక్ డౌన్ పొడిగింపు .. కానీ ఒక ట్విస్ట్ ఉంది !

Siva Prasad
  కరోనా కేసులు రోజు రోజుకూ విపరీతంగా పెరుగుతున్న కారణం గా ఇండియా వ్యాప్తంగా లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు ప్రకటించింది ప్రభుత్వం. జూన్ 30 వరకూ ఇండియా లాక్ డౌన్ ని పొడిగించారు. కానీ...
న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబుపై హైకోర్టులో పిల్

sharma somaraju
అమరావతి :టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పై హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘన కింద చంద్రబాబుపై కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్‌ వంగా వెంకట్రామిరెడ్డి,...
న్యూస్

భారత్ లో లక్షా 12వేలు దాటిన కరోనా కేసులు

sharma somaraju
న్యూఢిల్లీ : దేశంలో లాక్ డౌన్ 4వ విడత కొనసాగుతున్నా కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 5,609 కేసులు నమోదు కాగా దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,12,359కు చేరుకున్నాయి....
న్యూస్

24గంటల్లో 5,611పాజిటివ్ కేసులు:140మంది మృతి

sharma somaraju
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ ఉదృతి కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించిన తర్వాత...
న్యూస్

తెలుగు రాష్ట్రాలలో ఆర్టీసీ బస్సులకు రైట్ రైట్

sharma somaraju
అమరావతి: ఉభయ తెలుగు రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు మళ్లీ రోడ్డెక్కనున్నాయి. బస్సు సర్వీసులు నడిపేందుకు ఇటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, అటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఅర్ ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్...
న్యూస్

గ్రీన్ జోన్ లో వ్యాపారులకు ఊరట

sharma somaraju
అమరావతి: కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలు సడలింపు నేపథ్యంలో వివిధ వ్యాపార వర్గాలకు ఊరట కల్గించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రీన్, ఆరెంజ్ జోన్ లలో పలు దుకాణాలను తెరిచేందుకు ప్రభుత్వం గురువారం అదనపు...
టాప్ స్టోరీస్

20లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీ

sharma somaraju
కరోనాతో దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితులను అధిగమించేందుకు ప్రధాని మోదీ “ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌” పేరుతో భారీ ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించారు. 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన ఆయన...
టాప్ స్టోరీస్

ఇక లాక్ డౌన్ ఆంక్షల సడలింపులే…!

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ దశల వారీగా సడలింపునకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా వినియోగదారులు, వ్యాపారవర్గాలకు ఉరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం...