NewsOrbit

Tag : lok sabha

జాతీయం న్యూస్

women reservation bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్ సభ ఆమోదం .. వ్యతిరేకంగా ఓటు వేసింది ఎవరెవరంటే ..?

somaraju sharma
women reservation bill: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందింది. నారీ శక్తి వందన్ అధినియమ్ పేరుతో ఈ బిల్లును న్యాయశాఖ...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Sonia Gandhi: మహిళా బిల్లుపై లోక్ సభలో వాడీవేడి చర్చ .. సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు

somaraju sharma
Sonia Gandhi: నూతన పార్లమెంట్ భవన్ లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై వాడీవేడి చర్చ జరుగుతోంది. బిల్లుపై చర్చలో భాగంగా...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Parliament Special Session: ప్రారంభమైన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు .. ఏపీ, తెలంగాణ విభజనపై మోడీ కీలక వ్యాఖ్యలు

somaraju sharma
Parliament Special Session: దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపుతున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైయ్యాయి. ఉదయం 11 గంటలకు లోక్ సభ ఆరంభమైంది. బీజేపీ సర్కార్ ఎలాంటి నిర్ణయాలు ప్రకటించబోతున్నది..? ఏమేం బిల్లులు...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

మరో వివాదంలో రాహుల్ గాంధీ .. స్పీకర్ కు బీజేపీ ఎంపీలు ఫిర్యాదు ..ఎందుకంటే..?

somaraju sharma
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో వివాదంలో చిక్కుకున్నారు. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో లోక్ సభ్య సచివాలయం...
జాతీయం న్యూస్

Parliament: పార్లమెంట్ ను మళ్లీ కుదిపేసిన మణిపూర్ అంశం .. కొనసాగుతున్న వాయిదాల పర్వం

somaraju sharma
Parliament: ఈ వర్షాకాల సమావేశాల్లో మణిపూర్ అంశంపై విపక్షాల ఆందోళన నేపథ్యంలో పార్లమెంట్ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. సోమవారం కూడా విపక్షాల కూటమి ఆందోళన కొనసాగించడంతో లోక్ సభ, రాజ్యసభ సమావేశాల్లో వాయిదాల...
జాతీయం న్యూస్

Adani Row in Parliament Session: ఉభయ సభలు సోమవారానికి వాయిదా

somaraju sharma
Adani Row in Parliament Session: హిండెన్ బర్గ్ నివేదికతో భారీగా కుప్పకూలుతున్న ఆదానీ గ్రూప్ షేర్ల ఎఫెక్ట్ రెండో రోజు పార్లమెంట్ పై పడింది.  దీంతో ఉభయ సభల కార్యకలాపాలు స్తంబించాయి. ఆదానీ...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Adani Enterprises Rout Row: ఫిబ్రవరి 6న కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నిరసనలు

somaraju sharma
Adani Enterprises Rout Row: ఆదానీ గ్రూపునకు సంబంధించి అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ సంస్థ వెల్లడించిన నివేదిక నేపథ్యంలో ఆ కంపెనీ షేర్లు భారీగా పతనం కావడం దేశ వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

తవాంగ్ ఘటనపై లోక్‌సభలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇచ్చిన వివరణ ఇది

somaraju sharma
అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో భారత భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు చైనా యత్నించగా, భారత్, చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు భారత జవాన్లు గాయపడ్డారు. ఈ నెల 9వ తేదీ...
జాతీయం న్యూస్

రాజ్యసభలో ఆందోళనలు .. 19 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు

somaraju sharma
నిన్న లోక్ సభలో నలుగురు పార్లమెంట్ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడగా, ఈ రోజు రాజ్యసభలో విపక్షాలకు చెందిన 19 మంది సభ్యులను సస్పెండ్ చేశారు డిప్యూటి చైర్మన్ హరివంశ్ నారాయణ్. నిరసనలతో గందరగోళం...
జాతీయం న్యూస్

నలుగురు కాంగ్రెస్ లోక్ సభ సభ్యులను సస్పెండ్ చేసిన స్పీకర్.. వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు..

somaraju sharma
ధరల పెరుగుదలపై సభలో ప్లకార్డులతో నిరసనలు చేపట్టినందుకు నలుగురు కాంగ్రెస్ ఎంపీలను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారు. ఆగస్టు 12తో ముగిసే వర్షాకాల సమావేశాల వరకు లోక్‌సభ నుండి సస్పెండ్...
జాతీయం న్యూస్

పార్లమెంట్ లో ఇక ఆ పదాలు నిషిద్దం .. అయినా మాట్లాడతాన్న టీఎంసీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్

somaraju sharma
చట్ట సభల్లో ప్రజా ప్రతినిధులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తమ హోదా, వయసు మరిచి ఒకరిపై మరొకరు దూషించుకోవడం, అన్ పార్లమెంటరీ మాట్లాడటం చూస్తునే ఉన్నాం. ఒక్కో సారి చొక్కాలు పట్టుకుని కొట్టుకునేందుకు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Lok sabha: తెలంగాణ సర్కార్ అనుకూల పత్రికలకు బిగ్ షాక్..రెండు పత్రికలకు లోక్‌సభ నోటీసులు

somaraju sharma
Lok sabha: తెలంగాణ సర్కార్ కు అనుకూలంగా వ్యవహరించే రెండు ప్రధాన దిన పత్రికలకు కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది. ఆ రెండు ప్రధాన పత్రికలకు లోక్ సభ నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో ప్రముఖ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YSRCP: లోక్ సభలో అమరావతి రైతుల పాదయాత్ర ప్రస్తావన..! ఎంపీలు రఘురామ వర్సెస్ మిథున్ రెడ్డి మాటల యుద్ధం..!!

somaraju sharma
YSRCP: లోక్ సభలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు, వైసీపీ ఎంపి మిథున్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం జరిగింది. లోక్ సభ జీరో అవర్ లో అమరావతి రైతుల మహా పాదయాత్ర...
జాతీయం న్యూస్

Parliament: ఫోన్ హ్యాకింగ్ రగడతో దద్దరిల్లుతున్న ఉభయ సభలు

somaraju sharma
Parliament: పెగాసస్‌తో ఫోన్ హ్యాకింగ్ వ్యవహారంపై విపక్షాలు ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. ఈ అంశంపై చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్ష ఎంపిలు సభా కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ప్లకార్డులు చేబూని నినాదాలు చేశారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Lok Sabha Speaker: వైసిపి అల్టిమేటమ్ ని ఖాతరు చేయని లోక్‌సభ స్పీకర్!పద్దతి ప్రకారమే నడుచుకుంటానని ప్రకటన!సేఫ్ జోన్ లో ఆర్ఆర్ఆర్??

Yandamuri
Lok Sabha Speaker: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పై అంత సులువుగా అనర్హత వేటు పడే అవకాశాలు కనిపించడం లేదు.పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ను అనర్హుడిగా ప్రకటించాలంటూ...
న్యూస్ రాజ‌కీయాలు

దగ్గుబాటి పురంధరేశ్వరి దశ తిరగబోతోందా?

siddhu
ఇటీవలే బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి గా నియమితులైన కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందరేశ్వరి దశ తిరగబోతోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. 2014లోనే ఆమె బిజెపిలో చేరినప్పటికీ ఇప్పటివరకు ఆమెకు ఆ పార్టీ...
Featured న్యూస్

హస్తిన వైపు వడివడిగా కెసిఆర్ అడుగులు షురూ !

Yandamuri
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోవడానికి తెగ ఉత్సాహ పడుతున్నారట.రాష్ట్రంలో తనయుడు కెటిఆర్కు పట్టాభిషేకం చేసి తాను హస్తినలో చక్రం తిప్పాలని ఆయన ఆరాటపడుతున్నారట. తాజాగా కేసీఆర్ అసెంబ్లీ లో చేసిన ప్రసంగం...
న్యూస్

ఎనిమిది మంది ఎంపీలపై జగన్ గుస్సా! అసలేం జరిగింది??

Yandamuri
వైసిపి పార్లమెంట్ సభ్యులు పలువురు సమావేశాలకు హాజరు కాకపోవటం అటుంచి పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు కూడా గైర్హాజరు కావడం ముఖ్యమంత్రి ,పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టికి రావడంతో ఆయన దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు...
న్యూస్

బ్రేకింగ్: రాజ్యసభలో కూడా వ్యవసాయ బిల్లుకు మద్దతునిచ్చిన జగన్ పార్టీ

Vihari
ఎన్డీఏ సర్కారు ప్రవేశపెట్టిన మూడు సవరణ బిల్లులపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అటు రైతులు, ఇటు ప్రతిపక్షాలు ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నాయి. రైతులు రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నారు. ఎన్డీఏ మిత్రపక్షమైన శిరోమణి అకాళీదళ్.. హర్‌సిమ్రత్...
న్యూస్

బ్రేకింగ్: ఎంపీ వేతనాల తగ్గింపు బిల్లుకు లోక్ సభ ఆమోదం

Vihari
లోక్ సభలో ఈరోజు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్లమెంట్ సభ్యుల వేతనాల్లో 30 శాతం కోత విధించే బిల్లుకు ఈరోజు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ఏకగ్రీవంగా తీసుకోవడం విశేషం....
టాప్ స్టోరీస్ న్యూస్

లోక్‌సభ స్పీకర్ సంచలన నిర్ణయం..! ఇద్దరు ఉద్యోగులపై వేటు..!

Special Bureau
  (న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన తాజా ఉత్తర్వుల ఆధారంగా ఇద్దరు లోక్‌సభ ఉద్యోగులకు వేటుపడింది. విధి నిర్వహణలో అసమర్థత, అవినీతి, అలసత్వం ప్రదర్శించే ఉద్యోగులను ఫండమెంటల్ రూల్...
న్యూస్ రాజ‌కీయాలు

కొత్త జిల్లాల నిర్ణయం ఆ ముగ్గురి వైసీపీ నేతలకు తలనొప్పిగా మారింది..!!

sekhar
ఏపీ సీఎం వైఎస్ జగన్ వచ్చే మార్చి చివరికల్లా 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రని పాతిక జిల్లాలుగా మార్చడానికి రెడీ అయిపోయారు. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయం ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ముగ్గురు...
టాప్ స్టోరీస్

మోదీ భద్రత ఖర్చు రోజుకు కోటిన్నర పైనే!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భద్రతకోసం రోజుకు 1.62 కోట్ల రూపాయలు  ఖర్టవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో ఎస్‌పిజి భద్రత ఒక్క ప్రధానికి మాత్రమే ఉంది. ఈ భద్రతకు రోజుకు...
టాప్ స్టోరీస్

ఇందూరుకు పసుపు బోర్డు లేనట్లే!

Mahesh
నిజామాబాద్: లోక్‌సభ ఎన్నికలకు ముందు తనను గెలిపిస్తే నెల రోజుల్లోనే పసుపు బోర్డును తీసుకొస్తానని చెప్పిన నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇప్పుడు మాట మార్చారు. పసుపు బోర్డు సాధ్యం కాదని.. రైతులకు లాభాలు వచ్చేలా...
టాప్ స్టోరీస్

సంస్కృతం మాట్లాడితే షుగర్, కొవ్వు తగ్గుతాయా!?

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సంస్కృతం మాట్లాడితే షుగర్, కొవ్వు తగ్గుతాయా? అంటే అవుననే సమాధానం ఇస్తున్నాడు ఆ పెద్దమనిషి. ఈ మాటలు అన్నది సాదాసీదా వ్యక్తి కూడా కాదు. భారతీయ జనతా పార్టీకి చెందిన...
టాప్ స్టోరీస్

రాహుల్ క్షమాపణ చెప్పాల్సిందే!

Mahesh
న్యూఢిల్లీ: దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలపై కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం లోక్ సభలో బీజేపీకి చెందిన మహిళా ఎంపీలు ఆందోళనకు దిగారు. దేశంలోని మహిళలందరికి రాహుల్‌...
టాప్ స్టోరీస్

ఆ మూడు రాష్ట్రాలు పౌరసత్వం బిల్లుకు వ్యతిరేకం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుకు ఇప్పుడు రాష్ట్రాల నుంచి వ్యతిరేకత మొదలైంది. ఈ బిల్లును అంగీకరించబోమని పశ్చిమ బెంగాల్, కేరళ, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ఈశాన్య రాష్ట్రాల్లో...
టాప్ స్టోరీస్

రాజ్యసభ ముందుకు పౌరసత్వ బిల్లు

Mahesh
  న్యూఢిల్లీ: లోక్ సభలో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లు.. బుధవారం రాజ్యసభ ముందుకు రానుంది. ఈ బిల్లుపై చర్చ కోసం ఎగువసభలో ఆరు గంటల సమయం కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే, లోక్...
టాప్ స్టోరీస్

లోక్ సభలో పౌరసత్వ సవరణ బిల్లు!

Mahesh
న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో కీలకమైన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం పౌరసత్వ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ,...
టాప్ స్టోరీస్

పార్లమెంట్ సమావేశాలకు హాజరైన చిదంబరం

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో బెయిల్‌పై విడుదలైన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పి. చిదంబరం గురువారం పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైలులో చిదంబరం 106...
టాప్ స్టోరీస్

గాడ్సే వ్యాఖ్యలపై ప్ర‌జ్ఞా వివరణ!

Mahesh
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీని చంపిన నాథూరాం గాడ్సే దేశభక్తుడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ ప్ర‌జ్ఞా సింగ్ ఠాకూర్ క్షమాపణలు చెప్పారు. శుక్రవారం లోక్ సభలో తన వ్యాఖ్యాలపై వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను...
రాజ‌కీయాలు

‘సాక్షి మీడియా మాత్రమే ఉండేలా చట్టం చేయమంటే బాగేమో!?’

somaraju sharma
అమరావతి: తన మర్యాదకు భంగం కలిగేలా వార్తలు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతిలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయసాయిరెడ్డి లోక్‌సభ స్పీకర్ ఓంభిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషిలకు ఫిర్యాదు చేయడంపై విజయవాడ టిడిపి...
టాప్ స్టోరీస్

జగన్‌తో సహా బాబుపైనా సుజనా విమర్శలు

somaraju sharma
అమరావతి: బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఒక పక్క వైసిపి అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, మరో పక్క టిడిపి అధినేత చంద్రబాబులపైనా విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో పలు...
న్యూస్

కమ్యూనిస్టు నేత గురుదాస్ దాస్‌గుప్తా కన్నుమూత

somaraju sharma
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌కు చెందిన కమ్యూనిస్టు కురువృద్ధుడు, సిపిఐ నాయకుడు గురుదాస్ దాస్‌గుప్తా (83) గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. రెండు సార్లు లోక్‌సభకు, మూడు సార్లు రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించి దశాబ్దాల కాలం పార్లమెంటేరియన్‌గా...
టాప్ స్టోరీస్

మరీ ఎదిగిపోయారు..మోదీ విసుర్లు!

Siva Prasad
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు మంగళవారం జవాబిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై దాడికి తన ప్రసంగాన్ని ఉపయోగించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో విరివిగా వాడిన కుటుంబ పాలన విమర్శను మళ్లీ...
టాప్ స్టోరీస్

కొత్త లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా!

Siva Prasad
న్యూఢిల్లీ: పదిహేడవ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రతిపక్షాలు కూడా ఆయన నామినేషన్‌ను సమర్ధించడంతో ఓం బిర్లా ఏకగ్రీవ ఎన్నిక సాధ్యమయింది. ఓం బిర్లా నామినేషన్‌ను ప్రతిపాదించిన ప్రధాన మంత్రి నరేంద్ర...
టాప్ స్టోరీస్

విగ్రహంతో ప్రచారం

Kamesh
ఎన్నికల కాలం.. కానీ ఎండాకాలం. సాధారణంగా రాజకీయ నాయకులంటే ఎంచక్కా ఏసీ గదుల్లో కూర్చుని కులాసాగా గడిపేస్తుంటారు. కానీ ఎన్నికలు వచ్చేసరికి ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించాలి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఏప్రిల్ –...
టాప్ స్టోరీస్

సోదరా.. దుర్యోధనా!

Kamesh
తేజస్విపై తేజ్ ప్రతాప్ విసుర్లు బెదిరింపులు పనిచేయని వైనం పట్నా: తాను చెప్పిన ఇద్దరికీ టికెట్లు ఇవ్వకపోతే ఏం చేస్తానో అంటూ.. తేజ్ ప్రతాప్ యాదవ్ చేసిన బెదిరింపులు ఏవీ ఫలించలేదు. ఆర్జేడీ పార్టీ...
టాప్ స్టోరీస్

పోటీకి సెహ్వాగ్ నో

Kamesh
హరియాణాలోని రోహ్ తక్ నుంచి సెహ్వాగ్ పోటీచేస్తాడని గతంలో వదంతులు వచ్చాయి. దీనిపై వీరూ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ‘‘వదంతుల లాంటి కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు. 2014లోనూ ఇలాగే అన్నారు. 2019లో కూడా...
న్యూస్

సభలో రిజర్వేషన్ల బిల్లు

Siva Prasad
ఢిల్లీ, జనవరి 8:ఆగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించిన కేంద్రం అందుకు సంబంధించిన 124వ రాజ్యాంగ సవరణ బిల్లును మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. సభలో కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లోత్ బిల్లును...
Uncategorized

భేష్ నిర్మలా సీతారామన్: అరుణ్‌ జైట్లీ

Siva Prasad
  కేంద్ర రక్షణశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ రాఫేల్ చర్చ విషయంలో పార్లమెంట్ ప్రతిపక్షాల ఆరోపణలను విజయవంతంగా త్రిప్పికొట్టినందుకు  కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ట్విటర్‌లో అభినందనలు తెలిపారు.  సభలో ఎంతో సమర్ధవంతంగా...
Uncategorized

రాఫేల్ వివాదం పై రక్షణ మంత్రికి సూటి ప్రశ్నలు

Siva Prasad
ఢిల్లీ, జనవరి 5 రాఫేల్ వివాదంపై కాంగ్రెస్ పార్లమెంటరీ నేత రాహుల్ గాంధీ సూటిగా కేంద్ర రక్షణ మంత్రి నిర్మాలా సీతారామన్‌ను ప్రశ్నించారు. లోక్ సభలో రాహల్ గాంధీ అనీల్ అంబానీకి యుద్ద విమానాల...
న్యూస్

రఫెల్ పై రాహుల్, జైట్లీ పరస్పర ఆరోపణలు

Siva Prasad
ఢిల్లీ, జనవరి 2: రఫేల్ స్కాం పార్లమెంట్‌ను కుదిపేసింది. బుధవారం పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రఫేల్ స్కాం గురించి ప్రస్తావించారు. దేశ రక్షణకు సంబంధించిన రఫెల్ యుద్ద విమానాల కొనుగోలు కాంట్రాక్టును...