NewsOrbit

Tag : lokesh

న్యూస్ రాజ‌కీయాలు

కమ్మ ‘ వాళ్ళు చంద్రబాబు మీద యమా సీరియస్ గా ఉన్నారా ?

sridhar
విజ‌య‌వాడ ర‌మేష్ హాస్పిట‌ల్‌లో జ‌రిగిన అగ్ని ప్ర‌మాదం, 10 మంది ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న అనేక‌మందిని క‌ల‌చి వేసింది. దీనిపై ఓ వైపు విచార‌ణ జ‌రుగుతుండ‌గానే మ‌రోవైపు ఈ సంఘ‌ట‌న, త‌ద‌నంత‌ర ప‌రిణామాలు రాజ‌కీయ...
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ కి వెరీ వెరీ స్ట్రాంగ్ ఎమెల్యే – చినబాబు మ్యాటర్ లో చినబుచ్చుకున్నాడు !

sekhar
విశాఖ రాజకీయాలలో తిరుగులేని నేతగా టిడిపి విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు కి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. విభజన జరిగిన తర్వాత జరిగిన రెండు సార్వత్రిక ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా...
రాజ‌కీయాలు

ఏంటి నిజమా .. ఏ‌పీ CM కుర్చీ వెనక జరగబోయేది ఇదేనా? 

sridhar
ఏపీలో ఇప్పుడు రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లు జోరందుకున్నాయి. ప్ర‌తి పార్టీ తమ‌దైన శైలిలో రాజ‌కీయం నెరుపుతూ ముందుకు సాగుతోంది. స‌హ‌జంగానే ఏపీ రాజ‌కీయాలంటే కుల స‌మీక‌ర‌ణాలే అనేది బ‌హిరంగ ర‌హ‌స్యం. అలాంటి రాష్ట్రంలో రెడ్డి, క‌మ్మ‌,...
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీలో నెంబర్ 2 ఇప్పుడు ఉమానేనా?

sekhar
తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత స్థానం (నెంబర్ 2) కోసం అనేక మంది రకరకాలుగా పోటీ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు తర్వాత పార్టీలో యాక్టివ్ గా ఉంటున్న వారిలో మొన్నటి వరకు లోకేష్...
న్యూస్ రాజ‌కీయాలు

లోకేశ్ ట్వీట్లు భలే భలే..!!

sekhar
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏపీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం జగన్ రెడ్డి రౌడీ రాజ్యం లో రాష్ట్ర ప్రజలకు రక్షణ లేదు అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు....
Featured న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబుకి కొత్త కష్టాలు..!

Muraliak
టీడీపీకి, చంద్రబాబుకి కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. కరోనా కష్ట కాలం కారణంగానో, కాలం కలిసి రాకనో వారికి ఊహించని కష్టం వచ్చింది. దీనికి పరిష్కారం కూడా దొరక్క ఆయనతోపాటు పార్టీ నేతలు కూడా...
న్యూస్ రాజ‌కీయాలు

దెబ్బకు కుదేలైపోయిన జెసి..! నోట మాట లేదు

arun kanna
అనంతపురం ప్రాంతంలో జెసి సోదరుల పవర్ గురించి తెలియని వారు ఉండరు. ఎన్నో సంవత్సరాలుగా ఏకచ్ఛత్రాధిపత్యంగా తాడిపత్రి నియోజకవర్గ ప్రాంతంతో పాటు అనంతపురం జిల్లా మొత్తాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్న జెసి దివాకర్ రెడ్డి...
న్యూస్ రాజ‌కీయాలు

నోరెత్తకుండానే బాబు పని పడుతున్న జగన్..! పీకే స్త్రాటేజీ పనిచేస్తోంది

arun kanna
మొట్టమొదటి సారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినా కూడా జగన్ ప్రతిపక్షానికి ఎక్కడా అవకాశం ఇవ్వకుండా రాష్ట్ర పాలనలో తన మార్క్ ను ఏర్పరుచుకుని ముందుకు వెళ్తున్నాడు. రఘురామకృష్ణంరాజు, హైకోర్టు వంటి అడ్డంకులు వచ్చినా కూడా...
న్యూస్

కేఏ పాల్ ని రీప్లేస్ చేసిన నేత ఎవరు!

Yandamuri
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల అదృష్టం ఏమంటే సీరియ‌స్ రాజ‌కీయాల‌తో బుర్ర వేడెక్కిన స‌మ‌యంలో లోకేశ్‌, కేఏ పాల్ ఎంట‌రై కామెడీ పండిస్తూ జ‌నాల్ని కూల్ చేసేవాళ్లు.లోకేశ్ స్థానాన్ని కేఏ పాల్ భ‌ర్తీ చేస్తే…తాజాగా పాల్ స్థానాన్ని...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

టీడీపీ కే రివర్స్ లో తగిలిన ‘హవాలా’ దెబ్బ !

siddhu
తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రెటరీ మరియు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పుత్రరత్నం నారా లోకేష్ గారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్టిక్కర్ ఉన్న కారులో ఐదు కోట్ల రూపాయలు చెన్నై...
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ నేతల పడిగాపులు .. బాబు గారు పగ్గాలు ఇవ్వకపోతే లాగేసుకునేలా ఉన్నారు ! 

sekhar
తెలుగుదేశం పార్టీలో యువ నాయకులను బరిలోకి దింపాలని అధ్యక్షుడు చంద్రబాబుపై ఎప్పటి నుండో సీనియర్ నేతలు ఒత్తిడి చేస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీ ఓడిపోయిన తర్వాత జరిగిన ప్రతి సమావేశంలో...
న్యూస్

రాజుగారు మామూలోడు కాదు .. ఏకంగా లోకేష్ నే టార్గెట్ చేశాడు ?

sekhar
నరసాపురం వైసీపీ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పొలిటికల్ ఎపిసోడ్ ఏపీ రాజకీయాల్లో ఉన్న కొద్దీ హాట్ హాట్ గా మారుతోంది. రాజు గారు ఎక్కడా తగ్గడం లేదు. గెలిచిన నాటినుండి పార్టీ అధ్యక్షుడు వైయస్...
న్యూస్

టోటల్ డ్యామేజీ దిశగా జేసీ బ్రదర్స్ !

sekhar
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం రాజకీయాలలో కీలక నేతలుగా జేసీ బ్రదర్స్ రాణించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి టైములో జేసీ దివాకర్ రెడ్డి మంత్రిగా కూడా పని చేయడం జరిగింది....
న్యూస్

బిగ్ న్యూస్ : రాజీనామా దిశగా గల్లా జయదేవ్ అడుగులు ??  

sekhar
గత సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగుదేశం పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పార్టీకి చెందిన సొంత నాయకులే చంద్రబాబుకి ఊహించని విధంగా షాకుల మీద షాకులు ఇస్తున్నారు. దీంతో కొన ఊపిరితో...
టాప్ స్టోరీస్

మత్తు కోసం మందు… ఆద మరిస్తే మందులు…!!

sharma somaraju
కరోనా లాక్ డౌన్ వేళ వైన్ షాప్ ల వద్ద మందు బాబుల జాతర తెలుగు ప్రజలకు కనువిందు చేసింది. మూడవ విడత లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యంలో పలు ఆంక్షలను సడలించిన కేంద్ర...
రాజ‌కీయాలు

‘ఐటీ సోదాలతో ‘బాబు’ బండారం బట్టబయలు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఐటీ సోదాలతో  చంద్రబాబు అవినీతి బట్టబయలైందనీ, కాంట్రాక్ట్‌ల పేరుతో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారనీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, నారా లోకేష్‌...
రాజ‌కీయాలు

ఆర్‌టిసి చార్జీల పెంపునకు నిరసన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఆర్‌టిసి ఛార్జీల పెంపునకు టిడిపి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టారు. అసెంబ్లీ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో టిడిపి అధినేత చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ, ఇతర...
రాజ‌కీయాలు

‘జనాల చెవిలో క్యాబేజీ’

sharma somaraju
అమరావతి: గ్రామ వాలంటీర్లకు అందజేయనున్న స్మార్ట్ ఫోన్‌ల కొనుగోళ్లలో రివర్స్ టెండరింగ్ నిర్వహించడం వల్ల 83.80 కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అయిందని ప్రభుత్వం ప్రకటించడంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...
టాప్ స్టోరీస్

‘యుటర్న్‌ల్లో బాబు దిట్ట’

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు యుటర్న్‌ల్లో దిట్ట అని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని విమర్శించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన టిడిపి అధినేత చంద్రబాబు, బిజెపి...
రాజ‌కీయాలు

‘వీరు ఈ దశాబ్దపు పొలిటికల్ కమెడియన్‌లు’

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ఎమ్మెల్సీ లోకేష్‌లపై వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి  ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. చిల్లర వ్యాఖ్యలు చేసిన మాలోకం, కాలజ్ఞాని ఈ దశాబ్దపు పొలిటికల్ కమెడియన్‌లని...
టాప్ స్టోరీస్

సాక్షి.. ఆపరేషన్ కవర్ అప్!

Siva Prasad
తాజాగా శేఖర్ రెడ్డిని వైఎస్ జగన్ ప్రభుత్వం టిటిడి బోర్డు లోకి తీసుకున్న తర్వాత సాక్షి పత్రికలో వచ్చిన కథనం (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఆంధ్రప్రదేశ్ వార్తల్లో ఇటీవల కాస్త నానిన వ్యవహారం తిరుమల...
రాజ‌కీయాలు

‘తండ్రీ కొడుకులు దివాలా తీయించారు’

sharma somaraju
అమరావతి: గత తెలుగుదేశం పాలనపై వైసిపి ఎమ్మెల్యే మాజీ మంత్రి కొలుసు పార్థసారధి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.  అధికారంలో ఉన్న ఐదేళ్లు రాష్ట్రాన్ని తండ్రీ కొడుకులు దివాలా...
టాప్ స్టోరీస్

పోటాపోటీగా ఫిర్యాదులు

sharma somaraju
  అమరావతి: వైసిపి, టిడిపి నేతలు నేడు రాష్ట్ర డిజిపి గౌతం సవాంగ్‌ను కలిసి పోటాపోటీగా ఫిర్యాదులు అందజేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కిరాయి మనుషులతో వైసిపి శ్రేణులపై దాడులకు తెగబడుతోందని మంగళగిరి వైసిపి...
టాప్ స్టోరీస్

వైసిపితో ఇక యుద్ధమే!

Siva Prasad
అమరావతి:  నూతన ప్రభుత్వానికి కాస్త టైం ఇచ్చి చూడాలనీ, తర్వాతే నోరు విప్పాలనీ అనుకున్న టిడిపి ఆలోచన  మార్చుకున్నది. ప్రజావేదిక కూల్చివేత, చంద్రబాబు నివాసానికి కూడా నోటీసు ఇవ్వడం టిడిపి ధోరణిలో మార్పు తెచ్చింది....
రాజ‌కీయాలు

‘అందుకే ప్రజలు మీకు వాతలు పెట్టారు’

sharma somaraju
అమరావతి: ప్రజావేదికను కూల్చివేయడం తుగ్లక్ చర్యగా టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అభివర్ణించడంపై వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా  స్పందించారు. రివర్ కన్జర్వేషన్ యాక్ట్‌ను ఒక సారి...
టాప్ స్టోరీస్

‘అందులో జగన్‌కు అనుభవం లేదు’

sharma somaraju
అమరావతి, ఎప్రిల్ 1: చంద్రబాబు అన్నట్లు జగన్మోహనరెడ్డికి నమ్ముకున్నవారిని వెన్నుపోటు పొడిచే విషయంలో మాత్రం అనుభవం లేదని ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో వైసిపి అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయాన్ని...
న్యూస్

బాబుపై రాజ ద్రోహం కేసు పెట్టాలి

sarath
విజయవాడ, మార్చి 4 : ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఐటీ గ్రిడ్ సంస్థకు అప్పగించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుపై రాజ ద్రోహం కేసు పెట్టాలని వైసిపి నేత,మాజీ మంత్రి పార్థసారధి డిమాండ్ చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని...
Right Side Videos న్యూస్

బిలియనీర్లను దులిపేశాడు!

Siva Prasad
ఎదురుగా కూర్చున్న వారంతా బిలియనీర్లు. అయినా సరే రుట్జర్ బ్రెగ్‌మాన్ సందేహించలేదు. నిజానికి ఆయన చెప్పదలచుకున్నది వినాల్సింది వారే. ఇటీవల దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్ధిక సదస్సులో  చోటు చేసుకున్న ఒక ప్యానెల్ సంవాదంలో...
న్యూస్ రాజ‌కీయాలు

దావోస్‌లో మంత్రి లోకేశ్ చర్చలు     

Siva Prasad
  దావోస్(స్విట్జర్ల్యాండ్), జనవరి 22: 49వ ప్రపంచ ఆర్థిక సదస్సలో ప్రస్తావించాల్సిన అంశాలపై రాష్ట్ర ఐటి, పంచాయితీరాజ్‌శాఖా మంత్రి లోకేశ్ అధికారుల బృందంతో చర్చించారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి మరిన్ని పారిశ్రామిక పెట్టుబడులు...
న్యూస్

జోరు పెంచిన మోదీ

Siva Prasad
ఇక ఆంద్రప్రదేశ్ రాజకీయాలలో టిడిపి సంగతి చూడాలని ప్రధాని మోదీ కంకణం కట్టుకున్నట్లు కనబడుతోంది. వరస వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా ఆయన రాష్ట్రంలోని బిజెపి కార్యకర్తలను రానున్న పోరాటానికి సమాయత్తం చేస్తున్నారు. తాజాగా అనంతపురం...
టాప్ స్టోరీస్ న్యూస్

సింగపూర్ ఉప ప్రధానికి  లోకేష్ ఏమి చెప్పాడో

sharma somaraju
  సింగపూర్ సహకారంతో అమరావతి వేగంగా అభివృద్ధి జరుగుతొందని ఏపి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. గురువారం సింగపూర్ పర్యటనలో భాగంగా అక్కడి డిప్యూటి ప్రధాన మంత్రి షణ్ముగరత్నంతో సమావేశమైయ్యారు. ఏపీలో...
న్యూస్

ఎకనమిక్ ఫోరంకు దేశం నుండి 100మంది

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) జనవరి 21నుండి 25 వరకూ ఐదు రోజుల పాటు స్విడ్జర్లాండ్  దావోస్‌లో జరుగనున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక సదస్సుకు భారత్‌ నుంచి 100 మంది ప్రతినిధుల బృందం...