ఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఇవాళ జరగాల్సిన ఎన్నికల ప్రచార సభలు కాస్త ఆలస్యంగా జరగనున్నాయి. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్...
న్యూఢిల్లీ: దేశం సార్వత్రిక ఎన్నికల మొదటి దశ వోటింగ్కు సిద్ధమవుతున్న రోజు ఉదయమే రాజకీయపార్టీలు ట్వీట్లతో వోటర్లను పలకరించాయి. ప్రధాని నరేంద్ర మోదీ, నవ వోటర్లు పెద్ద సంఖ్యలో వచ్చి వోటింగ్లో పాల్గొనాలని ట్వీట్...
మండ్య: కర్ణాటకలో కూడా రాజకీయం వెర్రితలలు వేస్తోంది. ఒకే పేరు ఉన్న అభ్యర్థులతో నామినేషన్లు వేయించడం ద్వారా ప్రత్యర్థుల విజయావకాశాలను దెబ్బ తీస్తున్నారు. మండ్య లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ...