Promotion: నిద్ర లేస్తూనే ఉద్జ్యోగం ( Job ) లో మంచి స్థాయి కి చేరుకోవడానికి కొన్ని పరిహారాలు చెప్పబడ్డాయి. ఉదయాన్నే నిద్ర లేస్తూనే కళ్ళు తెరుస్తూ మనం చేయాల్సిన మొట్ట మొదటి...
TTD: స్వామి ని చూడడానికి ఎంతో భక్తి తో తిరుమల చేరుకున్నాక తిరుమల (Thirumala) కొండపై రూమ్ దొరక్క ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేసి చూడండి కచ్చితం గా రూమ్ దొరుకుతుంది. శ్రీవారి...
మానవుడి జీవితంలో అనేక ఆటుపోటులు. అయితే వాటిని దాటడానికి కేవలం మానవ ప్రయత్నం సరిపోదు. దీనికి కొంత పౌరుష ప్రయత్నం అంటే దైవ సంకల్పం, అనుగ్రహం కావాలి. దీనికోసం అందరూ ఏదో ఒకదేవుడిని తమకు...
దేవాలయానికి వెళ్లిన ప్రతీ భక్తుడు తప్పక స్వామి/అమ్మ అనుగ్రహం కోసం తీర్థం తీసుకుంటారు. అయితే ఈ తీర్థం మూడుసార్లు ఇస్తారు. దీని వెనుక రహస్యం ఏమిటో తెలుసుకుందాం.. తీర్ధం యొక్క విశిష్టత ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు....
హిందూ సంప్రదాయం ప్రకారం నిత్యం దేవతారాధన చేస్తాం. దీనిలో ప్రధానంగా వినిపించేది షోడశోపచార పూజలు అయితే ఇది అందరికీ అన్ని వేళలా వీలుకావు. దీనికి ప్రత్యామ్నాయంగా చేసేదే పంచోపచార పూజలు అవి ఏమిటో తెలుసుకుందాం…...
ఏడుకొండల వాడు అంటే తిరుమల శ్రీవేంకటేశ్వరుడు గుర్తుకువస్తాడు. ఆయన క్షేత్రం చుట్టూ ఏడు పవిత్ర క్షేత్రాలు ఉన్నాయి. అవి ఆయనకు సంబంధించినవే. వాటిలో ఒకటి సిద్దేశ్వరస్వామికి వరమిచ్చిన క్షేత్రం ఆ క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం…...
నారసింహం.. నరసింహ.. తెలుగు రాష్ట్రాలలో ప్రజలకు ఈస్వామి అత్యంత శక్తివంతమైన విష్ణురూపం, అవతారంగా భావిస్తారు. ఈ స్వామికి ఈ నేలకు అవినాభావ సంబంధం. దేశంలో అత్యధిక నారసింహ క్షేత్రాలు తెలుగు రాష్ట్రాలలోనే ఉన్నాయనడంలో సందేహం...
దుష్టసంహరణ.. శిష్టరక్షణ విష్ణుభగవానుడి బాధ్యత. ఆయన స్థితికారుడు కాబట్టి ఎప్పటికప్పుడు ఆయా అవతరాలను ఎత్తి భక్తులను కాపాడటం ఆయన చేస్తూ ఉంటాడు. శ్లోకం: వేదనుద్దరతే జగన్నివహతే భూగోలముద్విభ్రతే దైత్యం ధారయతే బలిం చలయతే క్షత్ర...
గురువారం బాబా చరిత్ర కానీ ఆయన జీవితగాథలోని కొన్ని ముఖ్యమైన ఘటనలు కానీ గుర్తుచేసుకుంటే శుభఫలితాలు కలుగుతాయి. అటువంటి వాటిలో ప్రధానమైంది గోధుమల ఘటన… షిర్డీ సాయిబాబా తన దేహాన్ని నడపడం కోసం, దేహానికి...
సనాతన ధర్మంలో అనేక రహస్యాలు. ప్రతిరోజు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండటానికి అనేక మార్గాలను చూపించారు. వాటిలో ప్రధానంగా మనస్సును అదుపులో పెట్టుకోని ఇంద్రియ నిగ్రహంతో జీవిస్తే ఆనందం, దీర్ఘాయుష్షు లభిస్తాయి. వీటికోసం నిత్యం పఠించాల్సిన...
అధర్వణవేదం, బ్రహ్మాండ, పద్మపురాణం, మహాభారతం కూడా గో విశిష్టత తెలుపుతాయి. గోశాలలను శుభ్రం చేసి ముగ్గులు వేసి శ్రీ మహాలక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణువు ప్రతిమను పద్మాలపై పెట్టి శాస్త్రోకంగా పూజచేస్తారు. మహా విష్ణువునకు...