Tirumala: తిరుమల శ్రీవారికి ఇన్ఫోసిస్ మూర్తి దంపతుల భారీ కానుకల సమర్పణ
Tirumala: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి దంపతులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భారీ కానుకలను సమర్పించారు. సతీమణి సుధామూర్తి, కుటుంబ సభ్యులు, బంధువులతో కలిపి ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక...