NewsOrbit

Tag : lotus pond

తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

పోలీసులపై దాడి.. వైఎస్ షర్మిల అరెస్టు.. కేసిఆర్ సర్కార్ పై వైఎస్ విజయమ్మ ఆగ్రహం

sharma somaraju
వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ ఎస్ఐ పై చేయి చేసుకోవడం, విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దురుసుగా వ్యవహరించడంపై ఆ శాఖ ఉన్నతాధికారులు దీని సీరియస్ గా...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: వైఎస్ షర్మిల భీషణ ప్రతిజ్ఞ..

sharma somaraju
YS Sharmila: తన పాదయాత్రకు అనుమతి నిరాకరించడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆమరణ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: లోటస్ పాండ్ వద్ద వైఎస్ షర్మిల దీక్ష ..భారీగా మోహరించిన పోలీసులు

sharma somaraju
YS Sharmila: వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రకు వరంగల్లు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో వైఎస్ షర్మిల తన నివాసం లోటస్ పాండ్ వద్ద దీక్షకు కూర్చున్నారు. తన పాదయాత్రకు హైకోర్టు...
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila : షర్మిల పార్టీ..! లోటస్ పాండ్ వద్ద హడావిడి ఆరంభం..!!

sharma somaraju
YS Sharmila : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల రాజకీయ పార్టీపై కీలక నిర్ణయం వెలువడించనున్న నేపథ్యంలో హైదరాబాద్ లోటస్ పాండ్ వద్ద వైఎస్ఆర్ అభిమానుల కోలాహాలం నెలకొంది. షర్మిల నాయకత్వం...
ట్రెండింగ్ న్యూస్

‘లోట‌స్ పాండ్’లో అనుమానాస్పద డెడ్ బాడీ.. పోలీసులు ఏం అంటున్నారంటే?

Teja
ప‌బ్లిక్ పార్కులు మ‌హా నగ‌రాల్లో ఎంతో మందికి సేద తీరుస్తాయి. ఇరుకిరుకు ఇళ్ల‌ల్లో ఉండే జ‌నానికి ఆదివారం వ‌చ్చిందంటే చాలు వారి పిల్ల‌ల‌తో కొంత స‌మ‌యం కేటాయించ‌డంతో పాటు కొంత సేపు వ‌ర్క్ టెన్ష‌న్స్...
Featured న్యూస్

ఇలాంటి పరిస్థితి ‘గంటా ‘కి ఫస్ట్ టైం ! ‘లోటస్ పాండ్’ కాకుంటే “లోటస్ ” నేనట !!

Yandamuri
అలవోకగా పార్టీలు మారే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కి టైం ఇప్పుడు అనుకూలంగా లేదు. ఆయన ఇప్పుడు వైసీపీలోకి వెళ్లాలనుకుంటున్నా అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయట. ప్రకాశం జిల్లాకు చెందిన ముందుగా కాంగ్రెస్ పార్టీ...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నం హర్షనీయమే – జగన్

sharma somaraju
హైదరాబాదు, జనవరి 16: కేంద్ర ప్రభుత్వాల నుండి రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా, హక్కులు కాపాడుకోవాలంటే   సంఖ్యాపరంగా (ఎంపి) పెరగాల్సిన అవసరం ఉందని ఆంధ్రపదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైకాపా అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు.  తెలంగాణా...