Madanapalli (chittoor): చెప్పుల దుకాణంలో అగ్నిప్రమాదం ..రెండు లక్షలకుపైగా ఆస్తినష్టం
Madanapalli (chittoor): అగ్ని ప్రమాదం కారణంగా చెప్పుల దుకాణం దగ్ధం అయిన ఘటన మదనపల్లి పట్టణంలో మంగళవారం వేకువ జామున జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు రెండు లక్షలకుపైగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తొంది. వివరాల్లోకి...