‘యాగం ఫలించింది’
అమరావతి: వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ నిర్వహించిన శ్రీ మహారుద్ర సహిత ద్విసహస్ర చండీయాగం నేటితో ముగిసింది. తాడేపల్లిలో 23నెలలుగా నిర్వహిస్తున్న యాగం నేడు పూర్ణాహుతితో సంపూర్ణమైంది. ఈ కార్యక్రమంలో...