NewsOrbit

Tag : maharashtra politics news

టాప్ స్టోరీస్

షిర్డీలో నిరవధిక బంద్.. యథావిధిగా ఆలయ దర్శనం!

Mahesh
మహారాష్ట్ర: షిర్డీ సాయి జన్మస్థలంపై వివాదం తలెత్తిన నేపథ్యంలో షిర్డీ గ్రామస్థులు ఇచ్చిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అయితే, ఆలయ దర్శనాలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం భక్తులు భారీ ఎత్తున బాబా దర్శనానికి...
టాప్ స్టోరీస్

‘మహా’ బలప్రదర్శన.. సంకీర్ణ తడాఖా చూపిద్దాం!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో మహా బలప్రదర్శన జరిగింది. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీలకు చెందిన 162 మంది ఎమ్మెల్యేలను హోటల్లో పరేడ్ చేశారు. బీజేపీ ప్రభుత్వానికి సంఖ్యాబలం లేదని, తమ వద్దే ఎమ్మెల్యేలు ఉన్నారని చూపించడానికి...
టాప్ స్టోరీస్

తొమ్మిది కేసుల్లో అజిత్ పవార్ కు క్లీన్ చిట్ ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ నేత అజిత్ పవార్ కు సంబంధించిన ఏ కేసునూ మూసివేయలేదని ఏసీబీ స్పష్టం చేసింది. అజిత్ పవార్ కు ఊరట కల్పిస్తూ.. ఆయనపై ఉన్న వేల కోట్ల...
టాప్ స్టోరీస్

‘మహా’ సెగలు.. ‘ప్రజాస్వామ్యం ఖూనీ’!

Mahesh
న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం పార్లమెంట్‌ను తాకింది. మహారాష్ట్రలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ‘నేను ఓ ప్రశ్న అడగాలని అనుకున్నాను. కానీ, మహారాష్ట్రలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది....
టాప్ స్టోరీస్

‘మహా’ రాజకీయం.. ప్రజలే పిచ్చోళ్లు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్ర రాజకీయాలు అనేక మలుపు తిరుగుతున్నాయి. అనూహ్య పరిణామాల మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ శనివారం(నవంబర్ 23) ప్రమాణస్వీకారం చేశారు....
టాప్ స్టోరీస్

‘గవర్నరా.. అమిత్ షా తరపు కిరాయి మనిషా’!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: మహారాష్ట్రలో తెల్లారేసరికి  సీను మారిపోయి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో దిగ్భ్రాంతికి గురయిన కాంగ్రెస్ పార్టీ తర్వాత తేరుకుని బిజెపిపై ఎదురుదాడికి దిగింది. మహారాష్ట్ర గవర్నర్ భగత్...
టాప్ స్టోరీస్

‘అజిత్ పవార్ వంచించాడు’!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ముంబై గతంలో హాజరు కోసం ఎన్‌సిపి శాసనసభ్యుల నుంచి తీసుకున్నసంతకాలను అజిత్ పవార్ బిజెపికి మద్దతుగా చూపించి దుర్వినియోగం చేశారని ఆ పార్టీ నాయకుడు నవాబ్ మాలిక్ ఆరోపించారు. అజిత్...
టాప్ స్టోరీస్

‘మహా’ సస్పెన్స్.. ప్రకటన ఎప్పుడు ?

Mahesh
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ తుది దశకు చేరింది. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటుపై ఈ రోజు తుది ప్రకటన చేసే అవకాశం ఉంది. శివసేనకు సీఎం పదవిని ఇచ్చేందుకు...
టాప్ స్టోరీస్

సంకీర్ణ ప్రభుత్వం వస్తే బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు బ్రేకులే!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముంబై-అహ్మదాబాద్(గుజరాత్) బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు బ్రేకులు పడినట్టేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు....
టాప్ స్టోరీస్

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ?

Mahesh
ముంబై: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో బీజేపీ, శివసేన, ఎన్సీపీలు విఫలమవడంతో రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి...
టాప్ స్టోరీస్

జైపూర్‌లో మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల విహారం!

Siva Prasad
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటులో నెలకొన్న అనిచ్ఛితి పార్టీలకు కంగారు పుట్టిస్తున్నది. శాసనసభ్యులను రక్షించుకోవడం వారికి పెద్ద పనైపోయింది. మొన్నటి ఎన్నికలలో బిజెపి తర్వాత రెండవ పెద్ద పార్టీగా అవతరించిన శివసేన నాయకత్వం పార్టీ...
టాప్ స్టోరీస్

‘మహా’ సంక్షోభం.. డెడ్ లైన్ టెన్షన్!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శుక్రవారం అర్ధరాత్రితో డెడ్ లైన్ ముగుస్తోంది. బీజేపీ శివసేనల మధ్య వివాదం ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో అసలు ప్రభుత్వం ఏర్పాటు అవుతుందా లేదా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. మహారాష్ట్ర...
టాప్ స్టోరీస్

‘మహా’ సంక్షోభం.. ఎన్సీపీది ప్రతిపక్ష పాత్రే!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మిత్రపక్షాలైన శివసేన, బీజేపీ కలిస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. కాంగ్రెస్‌, ఎన్సీపీలు విపక్షంలోనే...
టాప్ స్టోరీస్

ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సిద్ధం?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడి పది రోజులు గడిచినా ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. బీజేపీ-శివసేన కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత మెజార్టీ లభించినా పీటముడి వీడలేదు. 50-50...
టాప్ స్టోరీస్

ప్రభుత్వ ఏర్పాటుపై వీడని చిక్కుముడి!

Mahesh
ముంబై: మహారాష్ట్రలో ఫ్రభుత్వం ఏర్పాటుపై ఇంకా ఉత్కంఠ తొలగలేదు. సీఎం పదవి ఎవరు చేపడతారన్నదానిపై బీజేపీ, శివసేన పార్టీల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. 50-50 ఫార్ములాకు కట్టుబడి తమకు కూడా సీఎం పదవి...
టాప్ స్టోరీస్

‘మహా’ జగడం.. ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై చిక్కుముడి మరింత జఠిలంగా మారుతున్నది. సీఎం పీఠంపై బీజేపీ, శివసేన మధ్య విభేదాలు తీవ్రమవుతున్నాయి. దీంతో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత...