బోర్డర్ లో డ్యూటీ చేస్తున్న సమయంలో పాకిస్తాన్ వాళ్ళతో మేజర్ సందీప్ చేసిన చిలిపి పని బయటపెట్టిన అడవి శేష్..!!
అడవి శేష్ హీరోగా ఇటీవల “మేజర్” సినిమా రావడం తెలిసిందే. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ముంబై...