CM YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై రాయితో ఓ అగంతకుడు దాడికి పాల్పడ్డాడు. మేమంతా సిద్దం బస్సు యాత్రలో భాగంగా విజయవాడ సింగ్ నగర్ కు చేరుకున్న క్రమంలో సీఎం జగన్...
Kodali Nani: టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) భేటీ కావడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ భేటీపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు...
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసిఆర్) .. మోడీ సర్కార్ పై దూకుడు పెంచారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాటాన్ని మరింత ఉతృతం చేసే క్రమంలో భాగంగా ఈ రోజు జాతీయ నేతలకు...
Presidential Poll: విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్ధిగా కొత్త నేత పేరు తెరపైకి వచ్చింది. రాష్ట్రపతి ఎన్నికల్లో తాము బరిలోకి దిగమని ఎన్సీపీ నేత శరద్ పవార్, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాతో సహా...
Presidential Election: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (దీదీ) నేతృత్వంలో బుధవారం ఢిల్లీలో జరిగిన విపక్ష నేతల భేటీలో కీలక ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి...
Presidential Election 2022: ఓ వైపు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే జాతీయ పార్టీ ఆరంభించే అంశంతో పాటు రాష్ట్రపతి...
KCR: జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామంటూ గత కొన్ని సంవత్సరాలుగా మాటలు చెప్పి..జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పుతానని తెలంగాణ ప్రజలకు కూడా ఒక రకమైన నమ్మకం కల్పించిన టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి...
Chandrababu Naidu: చంద్రబాబుపై సీబీఐ విచారణ చేయాలి. ఇదేమి కొత్త డిమాండ్ కాదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చాలా సార్లు ప్రయత్నాలు చేసింది. చాలా ఇష్యూస్ లో, చాలా సందర్భాలలో చంద్రబాబు...
IPS ABV: ఏపి ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఈ రోజు మీడియా ముందుకు రానున్నారు. ఆయన పెగాసస్ స్పైవేర్ పై మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం 4...
Chandrababu: పెగాసెస్ అంశం ఇంతకు ముందు పార్లమెంట్ ఉభయ సభల్లో తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. పెగాసెస్ స్పైవేర్ కొనుగోలు అంశంపై విపక్షాలు ఉభయ సభలను స్తంభింపజేశాయి. చివరకు ఈ అంశం సుప్రీం...
KCR: కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ రాజకీయాల్లో ముఖ్యభూమికను పోషించాలని భావిస్తున్న టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ కు విపక్ష పార్టీ నేతల నుండి మద్దతు పెరుగుతోంది. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ప్రత్యేక కూటమిని...
BJP Vs TRS: తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ రాజకీయ ఎత్తుగడలు మామూలుగా ఉండవు. మాటల మాంత్రికుడుగా ప్రజల్లో సెంటిమెంట్ ను రాజేసి దాన్ని తన పార్టీ గెలుపునకు వాడుకోవడంలో దిట్ట. కేసిఆర్ కు ప్రత్యేకంగా...
Prashant Kishor: మోడీ, షా ద్వయం సర్వశక్తులను ఒడ్డినా పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ మూడవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ గెలుపు జోష్ తో ఇక కేంద్రంలోని...
West Bengal: పశ్చిమ బెంగాల్ లో వరుసగా మూడవ సారి తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఎంసీ అధినేత మమతా బెనర్జీ ముచ్చటగా మూడవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ...
Mamata Banerjee: ఆమె చరిత్ర తెలుసుకుంటే నరాలు నిలబడతాయి.. ఆమె రాజకీయం వింటే గుండె గట్టిబడుతుంది.. ఆమె తెగువ చూస్తే రక్తం ఉప్పొంగుతుంది.. ఆమె పోరాటం తీరు తెలిస్తే కాళ్ళు కదులుతాయి..! “ఒంటిపై ఒక్క...
West Bengal Elections: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి , తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్ నియోజకవర్గం నుండి విజయం సాధించారని వార్తలు వచ్చాయి. తన సమీప ప్రత్యర్థి, బీజెపిీ అభ్యర్థి సువేందు...
5 states elections: 5 రాష్ట్రాల ఎన్నికలు 5 states elections: దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఒపీనియన్ పోల్స్, సర్వేలు సిద్ధంగా ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ, రాష్ట్రాల్లోని పరిస్థితులను బేరీజు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై బహిరంగ చర్చకు రావాలన్న హోంమంత్రి అమిత్ షా సవాలును అందరికన్నా ముందు బిఎస్పి నేత మాయావతి స్వీకరించారు. ఎక్కడైనా ఏ వేదికపైనయినా చర్చకు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జాతిని ఏకీకృతం చేయాలంటే హిందీని అందరూ దేశభాషగా స్వీకరించాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాటలకు హిందీయేతర రాష్ట్రాలలో వ్యక్తమైన వ్యతిరేకత రెండవ రోజు మరింత బలపడింది. కేరళ ముఖ్యమంత్రి...
దీర్ఘకాలం పాటు వామపక్షాల ఏలుబడిలో ఉన్న పశ్చిమ బెంగాల్లో మార్క్సిస్టు పార్టీ కార్యకర్తలు బిజెపి పక్షాన ఈ ఎన్నికలలో పని చేశారన్న వార్తలు దేశ ప్రజలను నివ్వెరపోయేలా చేశాయి. దానికి తగ్గట్టుగానే ఆ రాష్ట్రంలో...
నిరంకుశపు పోకడలతో అధికారం చెలాయించే ప్రభుత్వాలన్నీ కూడా తమకు ప్రత్యామ్నాయం అనేది లేదని గొప్పగా ప్రచారం చేసుకుంటూ ఉంటాయి. అది సర్వసాధారణమే. ఇప్పుడున్న పరిస్థితి కూడా అందుకు భిన్నంగా లేదు. పాలకపక్షం అనుసరిస్తున్న ఈ...
ఢిల్లీ, జనవరి 15: పశ్చిమ బెంగాల్లో రథయాత్రలు నిర్వహించాలనుకున్న బిజెపికి సుప్రీం కోర్టులో మొండిచేయి లభించింది. రధయాత్రలను నిర్వహించేందుకు అనుమతి నిరాకరించింది. బహిరంగ సభలను మాత్రమే నిర్వహించుకోవాలని, యాత్రలకు విధిగా రాష్ట్ర ప్రభుత్వం నుండి...
రెండవ సారి తెలంగాణా ముఖ్యమంత్రిగా ఎన్నికైన తరువాత కె చంద్రశేఖరరావు బుధవారం సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలువనుండటంతో వారి మధ్య ఏ విషయాలు చర్చకు వస్తాయి అనే విషయంపై సర్వత్రా ఆసక్తి...