NewsOrbit

Tag : mancherial district

తెలంగాణ‌ న్యూస్

మంచిర్యాల జిల్లా ఆరుగురు సజీవ దహనం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి.. సుపారీ గ్యాంగ్ పనేనని నిర్దారించిన పోలీసులు

sharma somaraju
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్ పంచాయతీ పరిధిలోని గుడిపెల్లిలో మొన్న అర్దరాత్రి జరిగిన ఆరుగురు సజీవ దహనం కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి...