NewsOrbit

Tag : mandadam farmers

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Government: రాజధాని రైతులకు వార్షిక కౌలు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం

sharma somaraju
AP Government: అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతుల కౌలుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. జూన్ నెల వచ్చినా కౌలు డబ్బులు చెల్లించలేదంటూ మందడం రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High Court: ఏపి హైకోర్టును ఆశ్రయించిన రాజధాని రైతులు

sharma somaraju
AP High Court: రాజధాని అమరావతి ప్రాంత మందడం రైతులు హైకోర్టును ఆశ్రయించారు. రాజధాని రైతులకు సీఆర్‌డీఏ చెల్లించాల్సిన వార్షిక కౌలు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మందడం గ్రామ రైతులు పిటిషన్ దాఖలు చేశారు....
టాప్ స్టోరీస్

మందడం హైస్కూల్ ఘటనలో జర్నలిస్ట్ లకు బెయిల్

sharma somaraju
అమరావతి: మందడం జిల్లా పరిషత్ హైస్కూలులో జరిగిన ఘటనలో జర్నలిస్టు కృష్ణ, ఫొటోగ్రాఫర్‌ మరిడయ్యకు హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. రిపోర్టర్‌, ఫొటోగ్రాఫర్‌కు కానిస్టేబుల్ కులం ఎలా తెలుస్తుందని కోర్టు ప్రశ్నించింది. కానిస్టేబుల్‌,...
టాప్ స్టోరీస్

ప్రశాంతంగా రాజధాని మహిళల ఇంద్రకీలాద్రి పాదయాత్ర

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: పోలీసుల నిషేదాజ్ఞలు, నిర్భందాలు లేకుండా రాజధాని ప్రాంత మహిళల బెజవాడ దుర్గమ్మ మొక్కుబడుల చెల్లింపు కార్యక్రమం ఆదివారం ప్రశాంతంగా జరిగింది. మందడం గ్రామం నుండి విజయవాడ దుర్గగుడికి రాజధాని...
రాజ‌కీయాలు

‘జగన్ ద్విపాత్రిభినయం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విజయవాడ: రాజధాని విషయంలో సిఎం జగన్మోహనరెడ్డి వ్యవహరిస్తున్న తీరును సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరో సారి తీవ్ర స్థాయిలో విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకప్పుడు విశాఖ...
న్యూస్

రాజధాని ఎఫెక్ట్:గుంటూరులో విద్యాసంస్థల బంద్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) గుంటూరు: విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో సోమవారం విద్యాసంస్థల బంద్ నిర్వహించాయి. రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి జెఎసి   పిలుపు మేరకు నేతలు బస్టాండ్ సెంటర్...