మాండస్ తుఫాన్ ఎఫెక్ట్ .. సముద్రంలో చిక్కుతున్న మత్స్యకారుల బోటు .. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
మాండస్ తుఫాన్ కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రకాశం జిల్లాలో మత్స్యకారుల బోటు సముద్రంలో చిక్కుకుపోయింది. చీరాల మండలం వాడరేవుకు చెందిన ఏడుగురు మత్స్యకారులు ఆరు రోజుల క్రితం బోటులో చేపల...