Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!
Telangana: ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయని గగ్గోలు పెడుతున్న వారికి హైద్రాబాద్ నడిబొడ్డున అభంశుభం తెలియని బాలలపై జరిగిన కిరాతక దాడి గురించి బహుశా తెలియకపోవచ్చు.విచిత్రమేమిటంటే ఈ వార్తను తెలంగాణాలో ప్రముఖంగా ప్రచురించిన...