Rahul Gandhi: మణిపూర్ నుండి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభమైంది. మొత్తం 110 జిల్లాల మీదుగా 67 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. మణిపూర్ లోని తౌబాల్ జిల్లాలో...
Revanth Reddy – Rahul Gandhi: మణిపూర్ లో రేపు ప్రారంభం కానున్న భారత్ జోడో న్యాయ యాత్రలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో రేపటి...
Breaking: మణిపూర్ హింసపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా జడ్జితో దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దేశాన్ని కుదిపేసిన మణిపూర్ ఇద్దరు మహిళల నగ్న ఊరేగింపు సంఘటనపై సుప్రీం కోర్టులో...
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో హింస ఏ మాత్రం ఆగడం లేదు. అర్ధరాత్రి జరిగిన హింసలో మైతేయ్ వర్గానికి చెందిన ముగ్గురిని కుకీ మిలిటెంట్లు కాల్చి చంపారు. ఈ ఘటన కుంబీ అసెంబ్లీ నియోజకవర్గ...
Manipur Violence: మణిపూర్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్ధులు హైదరాబాద్ చేరుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో విద్యార్ధులను మణిపూర్ రాజధాని ఇంపాల్ నుండి శంషాబాద్ తీసుకొచ్చారు. ఏపి, తెలంగాణకు చెందిన 178 మంది...
Manipur Violence: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. గత నాలుగు రోజులుగా అక్కడి పరిస్థితులు ఆందోళనకరంగా ఉండటంతో చదువుల నిమిత్తం మణిపూర్ వెళ్లిన ఏపి, తెలంగాణ విద్యార్ధులు అక్కడ...
బీహార్ ముఖ్యమంత్రి. జేడీయూ నేత నితీశ్ కుమార్ రీసెంట్ గా ఎన్డీఏకి కటీఫ్ చెప్పి ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మోడీ సర్కార్ పై...
Assembly Election Results 2022: దేశంలోని అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పర్వం కొనసాగుతోంది. ఊహించినట్లుగానే అతిపెద్ద రాష్ట్రంలో యూపీలో రెండవ సారి బీజేపీ తన హవా కొనసాగిస్తోంది. ఉత్తరాఖండ్ లోనూ బీజేపీ...
Assembly Elections 2022: ఉత్తర ప్రదేశ్ సహా అయిదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణ కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దేశంలోనే అతి పెద్ద రాష్టమైన ఉత్తరప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్,...
Earthqeakes: ఈశాన్య రాష్ట్రాల్లో సంభవిస్తున్న వరుస భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. మేఘాలయ, అసోం, మణిపూర్ రాష్ట్రాలలో భూప్రకంపనలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. ఈ రోజు వేకువజామున కొన్ని గంటల...
అత్యంత ఆసక్తికర పరిణామాలు మధ్య జరిగిన హై డ్రామా లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ బిజెపి పైన పైచేయి సాధించింది. మణిపూర్ లో అధికార బీజేపీ కూటమి కి పెద్ద ఎదురు దెబ్బ...
పౌరసత్వం సవరణ బిల్లుకు నిరసనగా ఈశాన్య రాష్ట్రాలలో కొన్ని పౌర సంఘాల వారు రిపబ్లిక్ దినోత్సవం బహిష్కరణకు పిలుపు నిచ్చారు. చాలా అజ్ఞాత సాయుధ సంస్థలు కూడా బహిష్కరణ పిలుపునిచ్చాయి. మిలిటెంట్ గ్రూప్లు బహిష్కరణ...