మణిపూర్ పర్యటనకు వెళ్లి వచ్చిన 21 మంది ఇండియా కూటమి సభ్యులు బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. మణిపూర్ లో హింసాత్మక ఘటనల సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా...
Breaking: మణిపూర్ హింసపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా జడ్జితో దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దేశాన్ని కుదిపేసిన మణిపూర్ ఇద్దరు మహిళల నగ్న ఊరేగింపు సంఘటనపై సుప్రీం కోర్టులో...
Parliament: ఈ వర్షాకాల సమావేశాల్లో మణిపూర్ అంశంపై విపక్షాల ఆందోళన నేపథ్యంలో పార్లమెంట్ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. సోమవారం కూడా విపక్షాల కూటమి ఆందోళన కొనసాగించడంతో లోక్ సభ, రాజ్యసభ సమావేశాల్లో వాయిదాల...
No Confidence Motion: మణిపూర్ ఘటనలపై పార్లమెంట్ లో ప్రధాన మంత్రి మోడీ ప్రకటన చేయాల్సిందేనని విపక్షాల కూటమి (ఇండియా) పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం అస్త్రం ప్రయోగించేందుకు సిద్దమైంది....
మణిపూర్ అంశంపై పార్లమెంట్ ను స్తంభింపజేస్తూ విపక్షాలు ఆందోళన చేయడాన్ని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తప్పుబట్టారు. విపక్షాల ఆందోళనను వైసీపీ సమర్ధించదని ఆయన అన్నారు. మణిపూర్ అంశంపై విపక్షాలు ప్రధాని మోడీ సమాధానం...
Manipur Violence: మణిపూర్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్ధులు హైదరాబాద్ చేరుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో విద్యార్ధులను మణిపూర్ రాజధాని ఇంపాల్ నుండి శంషాబాద్ తీసుకొచ్చారు. ఏపి, తెలంగాణకు చెందిన 178 మంది...
మణిపూర్ లో అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో ఏపికి చెందిన వంద మందికి పైగా విద్యార్ధులు అక్కడ చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. అక్కడ చిక్కుకున్న విద్యార్ధులను క్షేమంగా తీసుకువచ్చేందుకు ఏపి ప్రభుత్వం చర్యలు...
Manipur Violence: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. గత నాలుగు రోజులుగా అక్కడి పరిస్థితులు ఆందోళనకరంగా ఉండటంతో చదువుల నిమిత్తం మణిపూర్ వెళ్లిన ఏపి, తెలంగాణ విద్యార్ధులు అక్కడ...