కొనసాగుతున్న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్.. వీల్ చైర్ లో వచ్చి ఓటు వేసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. పార్లమెంట్ లోని రూమ్ 63లో పోలింగ్ ప్రారంభమైంది. ప్రధాన మంత్రి మోడీ, కేంద్ర మంత్రులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూలైన్ లో నిలబడి ఎంపీలు తమ...