ఏపీలో విస్తరిస్తున్న మావోల ప్రాబల్యం
మరోసారి మావోలు గుంటూరు జిల్లా దాచేపల్లిలో మావోయిస్టుల లేఖలు కలకలం రేపుతున్నాయి. దాచేపల్లి మన్నెంవారికుంటలో స్థలాల కబ్జాపై మావోలు హెచ్చరించారు. పేదలకు కేటాయించిన స్థలాలను వారికే కేటాయించాలని, దొంగ రిజిస్ట్రేషన్లతో కబ్జా చేసినవారు స్థలాలు...