హెలిపాడ్ వద్ద ఆ మాజీ మంత్రికి అవమానం
వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పంపిణీ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకాశం జిల్లా మార్కాపురం చేరుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు స్వాగతం పలికేందుకు ఆ జిల్లాకు చెందిన మంత్రి ఆదిమూలపు సురేష్,...