‘ మసూద్ మరణించాడా ‘ ?
జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ మృతిచెందినట్లు వార్తలొస్తున్నాయి. మృతిపై భిన్న కథనాలు వెలువడుతున్నాయి. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ పాకిస్థాన్లోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మసూద్ మరణించినట్లు ప్రచారం జరుగుతుంది. అలాగే...