పూరి జగన్నాథ్ ఆవిష్కరించిన `మాయం` ట్రైలర్ లాంచ్
పూరి జగన్నాథ్ ఆవిష్కరించిన `మాయం` ట్రైలర్ లాంచ్ అజయ్ కతువార్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా `మాయం`. ఇషితా షా కథానాయిక. జైయశ్రీ రాచకొండ, లక్ష్మి హుసేన్, సందీప్ బోరెడ్డి తారాగణం. నిషాంత్ దర్శకుడు....