ఎంపీ కేశినేని టార్గెట్ చంద్రబాబు..ట్వీట్ తో షాక్…! పేపర్ స్టేట్మెంట్స్ వల్ల ప్రయోజనం లేదు
నాని ట్వీట్ తో టీడీపీలో కలకలం… ఏపీలో మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ..అమరావతి ఒక్కటే రాజధానిగా కొనసాగాలని టీడీపీ అధినేత డిమాండ్ చేస్తున్నారు. దీని పైన ప్రతీ రెండు రోజులకోసారి మీడియా ముందుకొచ్చి ప్రభుత్వానికి...