ప్రజల జేబుల్లోంచి ‘ సాక్షి ‘ జేబుల్లోకి పంపుతున్నారా ముఖ్యమంత్రి గారూ ?
గతంలో హెరిటేజ్ కంపెనీ మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేసిందని దానిలో అవకతవకలు జరిగాయని సిబిఐ విచారణ కు ఏపీ క్యాబినెట్ నిర్ణయించుకుంది. అది చంద్రబాబు కుటుంబానికి చెందిన కంపెనీ కావడంతో ప్రభుత్వం, సిబిఐ విచారణలో...