అమరావతి: సీఎం జగన్ తిక్క చేష్టలతో రాష్ట్రం పరువు పోతోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మీడియాపై తప్పుడు కేసులు బనాయించడాన్ని ఆయన ఖండించారు. గత ఎనిమిది నెలలుగా ఏపీలో నిరంకుశ పాలన కొనసాగుతోందని...
పాఠ్యపుస్తకాలలో సతతహరితారణ్యాలు అనే మాట ఎదురైనపుడు అరణ్యాలు ఎలా పచ్చగా ఉంటాయి ? ఏదో ఒక కాలంలో ఎండిపోవాలి కదా ? అనే ప్రశ్నలు ఎదురయ్యేవి ఆలోచించినపుడు! సదా టీవీ న్యూస్ ఛానళ్ళు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఒక సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ముగిసింది. తెలుగు జర్నలిజాన్ని కొత్తపుంతలు తొక్కించిన ఈనాడు దినపత్రిక చీఫ్ ఎడిటర్ రామోజీరావు ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎడిషన్కు సంపాదక బాధ్యతలు ఈనాడు...
హైదరాబాదు శివార్లలో జరిగిన మానభంగం, హత్యకు సంబంధించిన వార్త నాలుగు రోజులుగా ఛానళ్ళనూ, సమాజాన్నీ కుదిపేస్తోంది! తెలుగు ఛానళ్ళకన్నా అర్నబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీలో దీన్ని గురించి నిర్వహించిన డిబేట్ను ఆ ఛానల్లో కన్నా...
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమేయంతోనే మంత్రి బొత్స సత్యనారాయణ రాజధానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని టిడిపి నేత మాజీ, మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని మారుస్తామన్న...
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఏజండాను మోయడమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాలసీ అని వైసిపి అధికార ప్రతినిధి, ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర...
మీడియాకు సంకెళ్లు వేసే జీవోను వైఎస్ జగన్మోగన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసింది. మాట వినని మీడియాపై కేసులు వేసేందుకు తన తండ్రి వైఎస్ఆర్ హయాంలో తెచ్చిన ఒక జీవోకు మార్పులు చేసి కొత్త...
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను అక్టోబర్ లో విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఐదుగురు సభ్యులతో కూడిన...
ఆ మధ్యన ఎవరో ఓ పోస్ట్ పంపించారు- వాట్సాప్ లో. “ప్రభువుల కార్యాలయాల్లో పనిచేసే భద్రలోకులు, స్టాప్లర్ లో పిన్నులు నింపుతూ, రివాల్వర్ లో తూటాలు నింపుతున్నట్టు ఫీలైపోతూ ఉంటారు!” నిజమే! నడిమితరగతి నలికెల...
రాసుకున్న వార్తలూ, లేదా రాసి పెట్టిన వార్తలు చదవడం వేరు. అలాకాక లైవ్ కార్యక్రమాలు నిర్వహించడం, ఫీల్డ్ నుంచి రిపోర్టు చేయడం లేదా ఫీల్డ్ నుంచి జవాబులు లైవ్గా చెప్పడం వేరు! ఆ మధ్య...
ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులలో కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి: డబ్బుని అక్రమంగా విదేశాలకి తరలించారు అన్న ఆరోపణ మీద పాత్రికేయుడు రాఘవ్ బహాల్ మీద ఈడి కేసు నమోదు చేసింది; ఎన్...
అంటువ్యాధి అనేది నిన్ననో మొన్ననో మొదలైన విషయం కాదు. చరిత్రలోని అత్యంత ప్రాచీనమైన నాగరికతలు, అంటువ్యాధుల కారణంగానే అంతరించిపోయాయని కొందరు చరిత్రకారుల నమ్మకం. ఉదాహరణకి, రోమన్ నాగరికత విషయమే తీసుకోండి- రోమ్ నాగరికులకు తెలిసిన...
హైదరాబాద్: టివి9 న్యూస్ ఛానల్ సిఇవోగా రవిప్రకాష్ను రెండు రోజుల క్రితమే తొలగించినట్లు నూతన యాజమాన్యం ప్రకటించింది. శుక్రవారం షేర్హోల్డర్ల సమావేశం నిర్వహించిన కొత్త యాజమాన్యం అనంతరం మీడియాతో మాట్లాడింది. రవిప్రకాష్ స్థానంలో టివి9...
సరిగ్గా వారం రోజుల కిందట ఇదే వెబ్సైట్ లో మీడియా మాయ గురించి సంపాదక మిత్రులు చక్కని వ్యాఖ్య రాశారు. మోదీ పేరిట మీడియా చేసిన మోళీ గురించి తేటతెల్లం చేశారు. రాజదీప్ సర్దేశాయ్...
నిన్న రాత్రి టెలివిజన్ ఆన్ చేసి ఛానళ్లు మారుస్తుంటే ఈటివి సినిమాలో ‘కన్యాశుల్కం’ కనబడింది. సినిమా అప్పటికే అయిపోవచ్చింది. గురజాడ వారి మీద ప్రేమతో మిగిలిన కాస్తా చూసిన తర్వాతనే న్యూస్ ఛానళ్ల జోలికి...
దేశం అంతా సార్వత్రిక ఎన్నికల హడావుడిలో మునిగిఉండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని తన అధికారనివాసంలో కూర్చుని హిందీ సినిమా హీరో అక్షయ్ కుమార్తో పిచ్చాపాటీ మాట్లాడారు. వారి మాటల్లోనే చెప్పాలంటే అది...
ఒక వృద్ధుడు, ఆయన భార్య కూర్చుని ఉంటారు. ఒక పురుష పాత్ర గాభరాగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. మార్చిమార్చి మూసిన తలుపు మీద ఉన్న ఆపరేషన్ ధియేటర్ అనే బోర్డునూ, దాని పైన...
నేడు రాజకీయాలు కొనసాగించడానికీ, మలుపు తిప్పడానికీ ప్రధాన మార్గం న్యూస్ టెలివిజన్. ప్రస్తుతం టెలివిజన్ లేని రాజకీయరంగాన్ని ఊహించలేం. పాతికముప్ఫయి సంవత్సరాల కింద పాశ్చాత్య దేశాల్లో ఎన్నికల వేళ పార్టీ నాయకులు టెలివిజన్లో ప్రసంగిస్తారు,...
ఏ దేశంలో సామాన్యుడు కూడా పాలకులను నిర్భయంగా ప్రశ్నించగలడో ఆ దేశంలో ప్రజాస్వామ్యం పరిమళిస్తున్నట్టు లెక్క. ఏ దేశంలో న్యాయస్థానాలు కూడా నిజాలు నిగ్గు తేల్చమని పాలకులను నిలదీయడానికి నీళ్ళు నమలాల్సిన దుస్థితి దాపురిస్తుందో...
బిట్వీన్ ది లైన్స్ స్పెక్యులేషన్ మీడియా రచనల్లో ఒక అంతర్భాగం. ఇలా జరిగేందుకు అవకాశం ఉందని ఊహామాత్రంగా స్ఫురిస్తే దానికి చిలువలు పలవలు చేర్చి కథనాలు రాసేస్తుంటాం. పాఠకుడికి కొత్త సమాచారం ఇస్తున్నామన్న దానికంటే...
బిట్వీన్ ద లైన్స్.. ఏ పదం వెనక ఏ భావం దాగి ఉందో తెలుసుకోనంతకాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు అంటాడు కమ్యూనిస్టు యోధుడు లెనిన్. మీడియా పోకడల్లో ఇదొక ప్రధానాంశం. పతాకశీర్షిక మొదలు విషయం...
వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్ నోట పదేపదే వచ్చి పాపులర్ అయిన ‘ఆ రెండు పత్రికలు’ ఇక జగన్ వార్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి కాబోలు! గురువారం...